శ్రీకాంతాచారి త్యాగమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మలుపు అని మహాత్మాగాంధీ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ అన్నారు. బుధవారం శ్రీకాంతాచారి 16వ వర్ధంతిని పురస్కరించుకుని వర్సి
మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన కీలక ఘట్టాల్లో కాసోజు శ్రీకాంతాచారి ఆత్మ
తెలంగాణ రాజకీయ చరిత్రలో డిసెంబర్ నెలది ప్రత్యేక స్థానం. ఈ నెలలోని తేదీలు క్యాలెండర్ను మార్చే రోజులే కాదు, ప్రజల మదిలో గాఢమైన భావోద్వేగాలను మేల్కొలిపే విశేష ఘట్టాల సంయోగ బిందువులు. 2009, నవంబర్ 29న కె.చంద్ర
“తెలంగాణను మేమే ఇచ్చామంటూ కొన్ని పార్టీలు ప్రగల్భాలు పలుకుతున్నాయి. మరి గాంధీ కూడా భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చారంటారా? లేదా బ్రిటీష్ వారు ఇచ్చారంటారా?” దీనిపై కాంగ�
మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్తోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బీ�
తెలంగాణ ఉద్యమంలో లేనోడు ముఖ్యమంత్రి అయిండు, ఉప ముఖ్యమంత్రి అయిండ్రు.. పీసీసీ ప్రెసిడెంట్ అయిండు. అదే పోరాడి తెలంగాణ సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వీళ్లు అవాకులు, చవాకులు పేలుతుండ్రని మాజీ మంత్�
‘నవంబర్ 29 అంటే ఒక చరిత్ర....తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు..తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట కు అవినాభావ సంబంధం ఉంది. సిద్దిపేటలో జరిగిన ఉద్యోగుల గర్జన ఒక చరిత్ర ...కేసీఆర్ ఆమరణ దీక్ష ఒక చరిత్ర..ఎన్నో త్య
దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమం నాటి రోజులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక మలుపుగా నిలిచిన రోజు 2009 నవంబర్ 29 అని అన్నారు.
Deeksha Divas | దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమం నాటి రోజులను బీఆర్ఎస్ నేత హరీశ్రావు గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన కేసీఆర్ దీక్షా కాలం ఉద్యమ జ్ఞాపకాలు నా గుండెలో పదిలంగా ఉన్నాయని.. జ
Deeksha Divas | తెలంగాణ రాష్ట్ర సాధన దశ, దిశను మార్చిన అపురూప ఘట్టం దీక్షా దివస్. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’, ‘కేసీఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో’ అని ప్రకటించి ఆమరణ నిరాహారదీక్ష కోసం సిద్దిపేటకు బయ�
హైదరాబాద్లోని నాగోల్ చౌరస్తాలో దీక్ష జ్ఞాపకాలను ఎల్ఈడీ స్క్రీన్పై ప్రదర్శించారు. రెడో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్ఈడీ ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఒక ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది.. ఒక వ్యక్తి దీక్ష దేశ ప్రజలను ఆలోచింపజేసింది.. ఓ నాయకుడి ఉపన్యాసం ప్రజలకు స్ఫూర్తినిచ్చింది.. బక్క పలచటి వ్యక్తిపై అచెంచల విశ్వాసం పెట్టుకున్నారు ఆ ప్రాంత ప్రజలు.. ఆరు ద�
నవంబర్ 29తో దీక్షా దివస్కు పదహారు ఏండ్లు పూర్తవుతున్నాయి. నవంబర్ 29 కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాకారం. 29 నవంబర్ 2009 చరిత్ర మలుపు తిప్పినరోజు.. చారిత్రాత్మక రోజు..నవంబర్ 29 లేక