నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీక, తెలంగాణ మట్టిగడ్డ తీర్చిదిద్దిన ముద్దుబిడ్డ, సైద్ధాంతిక పునాదిని ఏర్పరిచిన గొప్ప దార్శనికుడు.. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. ఆయన జీవితం తెలంగాణకే స్�
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇస్తానని చెప్పిన 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని, పెన్షన్, హెల్త్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల వేదిక నాయకులు రాష్ట్ర ప్�
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ (Shibu Soren) మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనకు తీవ్ర బాధను కలిగించిందన్నారు. శిబు సోరెన్ మరణం కేవలం
తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన మేధావి, ప్రొఫెసర్ ప్రభంజన్యాదవ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టుగా, ఉద్యమకారు�
నా ప్రాంతం, నా ప్రజలు అన్న విశాల స్వార్థంతో పనిచేయాల్సిన అవసరం ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది. ఉద్యమం చేసి, కోట్లాది మంది ప్రజల కలను సాకారం చేసిన నాయకుడికి అది మరింత బలంగా ఉంటుంది. లక్ష్య సాధనకు ఏ మాత్రం ఆట
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తరహాలో రాష్ట్రంలో బీసీల కోసం మరో పోరాటం తప్పదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టంచేశారు. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్రంలో భూకంపమే సృష్టిస్తా�
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని 1969 తెలంగాణ ఉద్యమకారుల సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడంలోని ప�
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోనే తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన ముందే గ్రహించారని బీఆర్ఎస్ పార్టీ టేక్మాల్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప తెలిపారు. జయశంకర్ సార్ భౌతికంగా లేకపోయినా ఆయన
తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఖమ్మం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. శనివారం బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆచార్య కొత్తపల్లి జ
మలిదశ తెలంగాణ ఉద్యమ కళాకారుడు, అమరచింత ముద్దుబిడ్డ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ దివంగత సాయిచంద్రెడ్డి రెండో వర్ధంతి సందర్భంగా ఈ నెల 29న విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గిడ్డం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మేము తుమ్మిళ్ల ప్రాజెక్టు తెచ్చి వేలాది ఎకరాలకు నీరందిస్తే, వందల ఎకరాలు మా ర్కెట్ ధరకు కొని ఎస్సీలకు ఇస్తే ఈ రోజు వారి భూములు లాక్కోని ఇథనాల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్
ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, రచయితలు తెలంగాణ వ్యావహారిక భాషకు ప్రాధాన్యమిస్తూ విస్తృతంగా రచనలు చేయడం చూశాం. తెలంగాణ తెలుగు భాషలో రాయడం, చదువడం అనివార్యంగా మారిన సందర్భాన్ని తెలంగాణ సమాజం అప్ప�
BRSV | పదవ తరగతి పుస్తకాలలో పాఠ్యాంశంగా ఉన్న తెలంగాణ ఉద్యమ చరిత్ర పాఠ్యాంశాన్ని తీసివేయడం దుర్మార్గమని బీఆర్ఎస్వీ నాయకుడు అవినాష్ బాలెంల ఆవేదన వ్యక్తం చేశారు.