తెలంగాణ ఉద్యమ అమరవీరుడు పోలీస్ కిష్టయ్య 16వ వర్ధంతి సభను డిసెంబర్ 1న గన్పార్క్ వద్ద నిర్వహిస్తామని శాసనమండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బండా ప్రకాశ్ ముదిరాజ్ తెలిపారు.
కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన చారిత్రక నవంబర్ 29న దీక్షాదివస్ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ రాక్షస పాలనపై సమరశంఖం పూరిద్దామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ
ఈ నెల 29న దీక్షా దివస్ను బీఆర్ఎస్ ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతలక�
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రతిబింబించేలా దీక్షా దివస్ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్
తెలంగాణ ఉద్యమాన్ని ఉధృ తం చేసిన చారిత్రక ఘట్టం నవంబర్ 29ని రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో దీక్షా దివస్గా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నిర్ణయించారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న రోజులవి. స్వరాష్ట్ర సాధన కోసం జనమంతా గళం విప్పి పోరుబాట పట్టిన సమయమది. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో ఉద్యమనాయకుడు ఆమరణ నిరాహార దీక్షకు పూనుక
Kakatiya University | మలిదశ తెలంగాణ ఉద్యమంలో మరో ప్రస్థానం. అత్యంత కీలకమైన రోజు. యావత్తు తెలంగాణ జాగృతమైన దినం. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను ఉద్యమంలో నడిచేందుకు ఊపిరిలూదిన రోజు. కాకతీయ యూనివర్సిటీలో నవంబర్ 23, 2009 నా
తొలిదశ తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట ప్రజలు మదన్ మోహన్కు అండగా నిలిచారని, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్నారని, వారిద్దిని ఎన్నికల్లో గెలిపించి తెలంగాణ ఆకాంక్షను బలీయంగా చాటిన ఘనత సిద్దిపే
ఐదు దశాబ్దాల కిందట అనంతుల మదన్మోహన్ ఆధ్వర్యంలో జరిగిన తొలి దశ ఉద్యమం గురించి నేటి తరానికి తెలియకపోవచ్చు. తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడిగా 1968-69లో ఆయన తొలి తెలంగాణ ఉద్యమాన్ని పరుగుల�
మహాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ చైర్మన్, నియో�
మలిదశ తెలంగాణ ఉద్యమంలో గ్రంథాలయ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రెటరీ, స్వర్గీయ మోరె భాస్కర రావు పాత్ర మరువలేనిదని కౌన్సిలర్ మోరే రూప అన్నారు.
తెలంగాణ పోరాటాల గడ్డ. నాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఆ తర్వాత భూస్వాములపై జరిగిన శ్రామిక, రైతు పోరాటాలు చరిత్రలో నిలిచాయి. స్వతంత్ర భారతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అందరూ చూశారు.
తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ రిజర్వేషన్ల పెంపు ఉద్యమం చేపడుతామని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా వివిధ బీసీ కులాల సంఘాల నాయకులు సోమవారం సమావేశమయ్యారు.
Sagaraharam | తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మిలియన్ మార్చ్ తర్వాత అంత గొప్పగా జరిగిన నిరసన కార్యక్రమం సాగరహారం. 2012, సెప్టెంబర్ 30న తలపెట్టిన సాగరహారానికి నేటితో 13 ఏండ్లు పూర్తయింది.