తెలంగాణ ఉద్యమ రథసారధి కేసీఆర్ ఒక్క పిలుపునిస్తే ఆయన వెన్నంటే దండులా కదలటం సంగారెడ్డి జిల్లా జనం నైజం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సంగారెడ్డి జిల్లా ప్రజలు కేసీఆర్ వెన్నంటే నడిచారు. ప్రత్యేక తెలంగాణ సాధన కో
తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా పురుడు పోసుకున్న గులాబీ పార్టీ రజతోత్సవ సభకు తరలివెళ్లేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి పల్లె ఎదురు చూస్తున్నది.. ఊరు వాడా ఏకమై చలో వరంగల్ అంటున్నది.. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ �
‘తెలంగాణ’ పదాన్ని శాసనసభలోనే నిషేధించిన సమయం. తెలంగాణ ప్రజలు వాళ్ల యాసను వారే మర్చిపోవాలన్న నిర్బంధం. తెలంగాణ కళలు, సంస్కృతిని రూపుమాపడానికి కొనసాగుతున్న కుట్రలు. తెలంగాణ చరిత్రనే చెరిపేశామని, ఇక తెలంగ�
‘చలో వరంగల్' అంటూ... గోడలపై వెలుస్తున్న బీఆర్ఎస్ బహిరంగ సభ వాల్రైటింగ్ ప్రజలను ఆకట్టుకుంటున్నది. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను ప్రభావితం చేసిన ప్రచారాస్త్రం వాల్రైటింగ్. ఇప్పుడు చాన్నాళ్లకు
ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర వ్యతిరేక శక్తులతో సైతం జై తెలంగాణ అనిపించిన ఘనత కేసీఆర్ది అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు రాష్ట్రంలోని ప్రతి ఇంట
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన మలిదశ ఉద్యమ పోరాటంలో మొట్టమొదటి రాజకీయేతర వేదిక తెలంగాణ జర్నలిస్టు వేదిక అని, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను సంఘటితం చేసిన ఘనత టీజేఎఫ్దేనని ప్రెస్ అకాడమీ మాజీ చై�
ఒక ఉద్యమం ఎందుకు పుడుతుంది? ఒక తిరుగుబాటు ఎందుకు తలెత్తుతుంది? ఒక సమాజం నిరంతరం అణచివేతకు గురైనప్పుడు.. ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలతో కుంగిపోయినప్పుడు.. సాంస్కృతిక విధ్వంసం జరిగినప్పుడు! ఆర్థిక, రాజకీ�
ప్రపంచ ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమం ప్రత్యేకమైనది. ప్రజాభీష్టం, మద్దతు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఉద్యమం న్యాయబద్ధమైనప్పటికీ, ఉద్యమానికి అనేక అవరోధాలు ఉన్న సందర్భంలో, ఉద్యమ నాయకత్వం వహించిన కేసీఆర్ది ఒక విల�
తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఒకసారి కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయి. నిరసనగా రాజీవ్ రహదారి దిగ్బంధానికి కేసీఆర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట సమీపంలో తాను స్వయంగా రోడ్డుపై బైఠాయించారు. చుట్టుపక్కల మందపల్లి తదితర
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దశాబ్దాల ముందు నుంచే ఈ ప్రాంత ప్రజలు అనేక అసమానతలు, అన్యాయాలు, అణచివేతలను ఎదుర్కొంటూ వచ్చారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరా విషయంలో తెలంగాణ ప్రాంతం తీవ్రంగా అన్యాయానికి గురైంది.
2011లో తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ సీఎం కేసీఆర్పై నమోదైన కేసును కొట్టివేస్తూ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. తెలంగాణ ఉద్యమంలో రైల్రోకో కార్యక్రమంలో ప్రయాణికులు,
‘తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన అన్ని సభలు, సమావేశాలు విజయవంతమయ్యాయి. ఇందులో వరంగల్, కరీంనగర్ జిల్లాలు ముఖ్య భూమిక పోషించాయి. వరంగల్లో జరిగిన సింహగర్జన సభను మాజీ ప్రధాని దేవగౌడ చూసి.. తాను చాలా సభలు �
విశ్వ మానవాళికి శాంతి, అహింస సందేశాలను ప్రబోధించిన మహనీయులు మహాత్మా గాంధీ. ఆయన అందించిన ఆయుధాలు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ. సత్యం, త్యాగం, సహకారం, నిజాయితీ, నిగ్రహం వంటి లక్షణాలు పోరాడేవారికి అవసరం అని గాంధీ�
KCR petition | రైల్రోకో ఘటనకు సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. 2011 అక్టోబర్ 15న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా సికింద్రాబాద�
‘తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ప్రముఖంగా ఉంది. ఆయ నే ఉద్యమాన్ని నడిపించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు.