Warangal | ఉద్యమకారుల న్యాయమైన హక్కులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 24న ఓరుగల్లుకు బస్సుయాత్ర కరీంనగర్ నుండి హనుమకొండ అమరవీరుల స్థూపం వద్దకు రానున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్�
రాష్ట్రంలో అభివృద్ధి లేని పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి చిల్లర, సైకో మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నీతి, నిజాయిత
బీఆర్ఎస్ 25 ఏండ్ల పండుగకు ఓరుగల్లు వేదిక కావడం ఆనందంగా ఉన్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని �
తెలంగాణ ఉద్యమ ఉధృతిని తట్టుకోలేక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జే చొక్కారావు(దేవాదుల) లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించారు. ఇది రెండు దశల నిర్మాణం పూర్తి చేసుకున్నప్పటికీ కేటాయించిన ఆయకట్టు�
వలసాంధ్రుల పాలనా కాలంలో తెలంగాణ ప్రజలు అరిగోస పడ్డరు. ఆ అరువై ఏండ్ల కన్నీళ్లను, కష్టాలను చూడలేక తెలంగాణ ప్రాంతం ఓ బిడ్డను కన్నది. దాని పేరే టీఆర్ఎస్. తెలంగాణ తల్లి విముక్తి కోసం పద్నాలుగేండ్ల పాటు అహర్న
గత ఎన్నికల్లో ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 15 నెలలు అవుతున్నా కనీసం వారి ఊసెత్తడంలేదని, తెలంగాణ కోసం అనేక త్యాగాలు చేసిన వారిని అక్కున చేర్చుకుంటామని ఇచ్చిన హామీలన
గత ఎన్నికల్లో ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 15 నెలలు అవుతున్నా వాటి ఊసెత్తడంలేదని రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ మండిపడ్డారు. ఆదివారం ఖమ్మంజిల్లా కూసుమంచి మ�
తెలంగాణ ఏర్పడక ముందు వలసల్లో మగ్గిన పాలమూరు ప్రజలు.. కేసీఆర్ పాలనలో సొంతూళ్లకు తిరిగొచ్చారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ తెలంగాణభవన్లో బీఆర్ఎస్ నేతలు శుభప్రద్ పటే
MLA Sabitha | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తన ప్రాణాలను బలిదానం చేసుకున్న సిరిపురం యాదయ్య త్యాగాన్ని వెలకట్టలేమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
Telangana | పస్తులున్నాం... లాఠీ దెబ్బలు తిన్నాం... కానీ తెలంగాణ ఉద్యమానికి వెనకడుగు వేయలేదు... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న ఉద్యమకారుల ఊసే ఎత్తడం లేదని, పోరాటాలు కొత్తేమి కాదని మరో ఉద్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు, యువకుడిగా ఉన్నప్పుడు గోడ మీద ఎన్నికల నినాదాలు రాసేవారు. కల్వకుర్తి నియోజకవర్గంలో గోడల మీద చిన్నారెడ్డి కోసం నినాదాలు రాశారు. తర్వాత స్క్రీన్ ప్రింటి�
ఇటీవలి కాలంలో కృష్ణా జలాల పంపిణీపై ‘2015, జూన్లో జరిగిన ఒప్పందం చేసుకోవడం ద్వారా కృష్ణా జలాల్లో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణకు శాశ్వతంగా నష్టం కలుగజేసింది. తెలంగాణ వాటాను 299 టీఎంసీలకు పరిమితం చేసి 512 టీఎంసీల �
Harish Rao | స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఉద్యమించిన తెలంగాణలో సరిగ్గా 11 ఏండ్ల క్రితం నవ చరితకు పునాది పడింది. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది.