‘సేను బాయె.. సెలక బాయె..పండుగ పబ్బాలు బాయె.. ఊట బాయె.. మోట బాయె.. కొలువు బాయె.. బతుకు బాయె.. ఈ ఆంధ్ర వలస పాలనలో రాజన ఓ రాజన.. తెలంగాణ ఆగమాయె రాజన ఓ రాజన’ అంటూ పాడుకుంట ఏడ్వని పల్లె లేదు పాతికేండ్లకు ముందు.
తెలంగాణ అంటేనే పోరుగడ్డ. తెలంగాణ అంటేనే ఉద్యమాలకు చిరునామా.. పోరాటాలకు కేరాఫ్ అడ్రస్. ఉమ్మడి ఏపీలో ఐదు దశాబ్దాలకుపైగా జరిగిన అన్యాయంపై కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దశాబ్దంన్నరపాటు సుదీర్ఘ పోరు సలిపిం�
ప్రతి సందర్భంలో తెలంగాణ ఉద్యమానికి కార్యక్షేత్రం, ప్రేరణ క్షేత్రం ఓరుగల్లు పోరుగడ్డ. నాటి సాయుధ రైతాంగ పోరాటంలోనైనా, 1969 విద్యార్థి ఉద్యమంలోనైనా, నక్సలైట్ పోరాటంలోనైనా, ఆ తర్వాత ఉవ్వెతున్న ఎగిసిన మలిదశ �
ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ సమాజం నాటి పాలకుల అలసత్వంతో అణచివేతకు గురైంది. కరువు- కాటకాలతో భూములు బీళ్లు వారడం, అతివృష్టి-అనావృష్టి, ఆకలి, అప్పులు, దారిద్య్రం వెంటాడింది. మరోవైపు పంటకు కనీస గిట్టుబాటు ధ�
యావత్ తెలంగాణ సమాజం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. సమయం రానే వచ్చింది. నేడు వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో గులాబీ స�
కేసీఆర్ అంటే ఒక ఉద్వేగం. కేసీఆర్ పిలుపునందుకొని తెలంగాణ యువత మలిదశ ఉద్యమంలోకి ప్రభంజనంలా ఉరకలెత్తింది. ఆయన వెంట గులాబీ దండులా సాగింది. అప్పటివరకు కవులు, కళాకారులు, మేధావుల తో కలిసి రాజకీయ ఉద్యమం చేస్తు�
నాడు... నేడు... రేపు& తెలంగాణకు రక్షకుడు కేసీఆరే. రెండున్నర దశాబ్దాలుగా, అనేక సందర్భాల్లో ఇది నిరూపణ అవుతూనే ఉన్నది. పాతికేండ్లుగా కేసీఆర్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి.
తెలంగాణ ఉద్యమంతో సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉందని, గులాబీ జెండా పుట్టిందే సిద్దిపేట నుంచి అని, ఆనాటి కేసీఆర్ ఆమరణ దీక్ష ..2001లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమైన సిద్దిపేటతో తెలంగాణ ఉద్యమానికి పేగు బంధం ఉంద�
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన స్వరాష్ట్రం అనే లక్ష్యాన్ని ముద్దాడిన తర్వాత అది కొంతమందికి సాదాసీదాగా అనిపించవచ్చు. అది సాధారణ విషయమేనని కొందరు కొట్టిపారేయనూ వచ్చు. కానీ, పాతికేండ్ల కిందట అది మహోజ్వల, చ�
బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తిచేసుకుని రజతోత్సవానికి సిద్ధం కావడంతో పురిటిగడ్డ ఉమ్మడి మెదక్ జిల్లా మురిసిపోతున్నది. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీకి ఆది నుంచి జిల్లా ప్రజలు అండగా నిలిచారు.
తెలంగాణ ఉద్యమ రథసారధి కేసీఆర్ ఒక్క పిలుపునిస్తే ఆయన వెన్నంటే దండులా కదలటం సంగారెడ్డి జిల్లా జనం నైజం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సంగారెడ్డి జిల్లా ప్రజలు కేసీఆర్ వెన్నంటే నడిచారు. ప్రత్యేక తెలంగాణ సాధన కో
తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా పురుడు పోసుకున్న గులాబీ పార్టీ రజతోత్సవ సభకు తరలివెళ్లేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి పల్లె ఎదురు చూస్తున్నది.. ఊరు వాడా ఏకమై చలో వరంగల్ అంటున్నది.. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ �
‘తెలంగాణ’ పదాన్ని శాసనసభలోనే నిషేధించిన సమయం. తెలంగాణ ప్రజలు వాళ్ల యాసను వారే మర్చిపోవాలన్న నిర్బంధం. తెలంగాణ కళలు, సంస్కృతిని రూపుమాపడానికి కొనసాగుతున్న కుట్రలు. తెలంగాణ చరిత్రనే చెరిపేశామని, ఇక తెలంగ�
‘చలో వరంగల్' అంటూ... గోడలపై వెలుస్తున్న బీఆర్ఎస్ బహిరంగ సభ వాల్రైటింగ్ ప్రజలను ఆకట్టుకుంటున్నది. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను ప్రభావితం చేసిన ప్రచారాస్త్రం వాల్రైటింగ్. ఇప్పుడు చాన్నాళ్లకు