1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారులను గుర్తించి, న్యాయం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు వి.శాంతిరాం ప్రభుత్వాన్ని కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఆదివారం బీజేపీ తలపెట్టిన సంకల్పయాత్ర సభకు హాజరయ్యేందుకు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి విచ్చేశారు. తొలుత బూర్గంపహాడ్ మండలం సారపాకలోని బీపీఎల్ స్కూ
పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఈ నెలలో జరుగనున్న పాలక మండలి సమావేశంలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని, సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ ఆదేశించారు.