తెలంగాణ కోకిల గానం ఆగింది. కాళేశ్వరం పాట మూగబోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న చెట్టంత బిడ్డమీద కాల శివుని కరుణ మాయమైంది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడు రక్త బంధాలను దూరం చేస్తూ మన ఉద్యమ పేగుబంధాన్ని అకాలంగా, �
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Saichand) మృతిపట్ల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన కళాకారుడని అన్నారు.
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణంపట్ల సంతాపాన్ని ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ. సాయిచంద్ (Sai Chand) హఠాన్మరణం చెందారు. 39 ఏండ్ల సాయిచంద్.. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లా క
తెలంగాణ చరిత్ర, రాష్ట్ర సాధన ఉద్యమం, వివిధ సంఘటనలు, ప్రజల ఆకాంక్షకు సంబంధించిన ఆధారాలు, ఫొటోలను సేకరించాలని ప్రభుత్వం సంకల్పించినట్టు సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ కే అశోక్రెడ్డి ప్రకటించార
తెలంగాణ గడ్డ ఉత్పత్తి చేసిన చాలామంది విద్యార్థులు, యువకులు, మేధావులు ఉద్యమ కాలంలో సమరశీల పాత్రను పోషించారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు స్ఫూర్తిగా జన బాహుళ్యాలను కదిలించే ప్రయత్నంలో భాగంగా భువనగిరి, �
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఆ సమయంలో అన్నయ్య నాగరాజు సాయిభార్గవ్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రాణప్రదంగా భావించాడు. ప్రతి రోజు తెలంగాణ కోసం జరుగుతున్న పరిణామాలపైనే చర్చించేవాడు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయన ‘తొలి’ ఊపిరి.. ఆంధ్రా పాలకుల కుట్రలను 1969లోనే పటాపంచలు చేసిన ధీశాలి.. ‘నాన్ ముల్కి గో బ్యాక్..’ అంటూ గర్జించిన కేసరి.. నిరుద్యోగులను కూడగట్టి నూనూగు మీసాల ప్రాయంలో 12 రోజుల పా�
తెలంగాణ తల్లి నుదుట తిలకం సాంస్కతికం వెండితెర చీకట్లలో ఒకరో, ఇద్దరో మెరిస్తే.. అగో మావోడని అబ్బురపడిన తెలంగాణ ‘ఇగో మా సినిమా’ అని సంబురంగా చెబుతున్నది. తెలంగాణ యాసే కాదు.. బతుకు, కట్టూ బొట్టూ సినిమాకు సక్సె
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన కుష్నపల్లి సతీశ్ తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకుని ఉద్యమానికి ఊపిరి పోశాడు. సీమాంధ్ర పాలకుల కుట్రలతో తెలంగాణ వస్తుందో లేదో అనే బెంగతో ఫి
తెలంగాణ రావాలే.. నా కొడుకుల్లాంటి పిల్లలకు ఉద్యోగాలు రావాలే.. పక్కనున్న గోదారి నుంచి మా ఊరికి నీళ్లు రావాలే.. అభివృద్ధి పనులకు నీళ్లు కావాలే..” ఇవన్ని కావాలంటే నేను సచ్చినా మంచిదే.. ఇది తెలంగాణ కోసం ఆత్మబలిద�
CM KCR | హైదరాబాద్ : ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకున్నారు. రాష్ట్ర సాధనోద్యమంలో ఆయన చేసిన కృషి అజరామరమైనది అని పేర్కొన్నారు.
జలదృశ్యంలో మేం కార్యాలయాన్ని పెట్టుకుంటే సమైక్య పాలకులు ఖాళీ చేయించి, ఫర్నిచర్ను బయటపడేసి అవమానించిన ప్రదేశంలోనే.. నేడు త్యాగమూర్తులకు గుర్తుగా స్మారకాన్ని నిర్మించాం. ఇది కేసీఆర్ దృఢ సంకల్పానికి ని