ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాల కోసం రూ.9,99,70,000ను ప్రభుత్వం విడుదల చేసిందని వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ మసివుల్లా ఖాన్ వెల్లడించారు. మార్చి, ఏప్రిల్ వేతనాలు విడుదలయ్యాయని చెప్పారు.
బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకూ కాస్మెటిక్ చార్జీలను, ఇతర వసతులను కల్పిస్తున్నట్టు బీసీ సం క్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు ప్రభుత్వం ఏటా రూ.12 కోట్లను �
తెలంగాణ వరింగ్ జర్నలిస్టుల యూనియన్ కోసం ‘టీయూడబ్ల్యూజే భవన్' నిర్మాణానికి నగరంలోని ఉప్పల్ భగాయత్లో ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఈ మేరకు 1847.82 చదరపు గజాల స్థలం కేటాయిస్తూ జీవో నంబర్ 145 విడుదల చేసింది
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ ముందుకెళ్తున్నది. ఇప్పటికే బీసీ కులాల వృత్తిదారులకు రూ.లక్ష చొప్పున సాయాన్ని అందజేస్తున్న ప్రభుత్వం మైనార్టీలకూ అందించాలని నిర్ణయించింది. రూ.లక్ష సాయం�
పండ్ల తోటల సాగుకు ముందుకొచ్చే రైతులకు ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యాన శాఖ ద్వారా ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసి మామిడి, నిమ్మ, జామ, సపోట, సీతాఫలం, దానిమ్మ, మునగ త
మైనార్టీల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిషరించింది. బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారుల అభ్యున్నతి కోసం రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తున�
హాస్టళ్ల డైట్ చార్జీలను పెంచుతూ తెలంగాణ సర్కార్ విద్యార్థులకు తీపి కబురు అందించింది. స్వరాష్ట్రంలో సకల సౌకర్యాలు కల్పిస్తూ కార్పొరేట్ స్థాయిలో విద్యనందిస్తున్న విషయం తెలిసిందే.
దివ్యాంగులపై తనకున్న ప్రేమను సీఎం కేసీఆర్ మరోమారు చాటుకున్నారు. వికలాంగుల గోసను ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. వారు ఎవరికీ భారం కాకూడదనే సదుద్దేశంతో పింఛన్ను పెంచాలని సంక�
తెలంగాణ ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యలో భాగంగా ఏర్పాటు చేసిన గురుకులాల్లో విద్యార్థులు పోటీపడి సీట్లు సాధిస్తున్నారు. సీట్లు సాధించుకున్న వారందరూ గురుకులాల్లో చదువుకునేందుకు సంసిద్ధం కావడంతో చేరిన వి�
వానకాలంలో తెలంగాణ వ్యవసాయ అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి 8.5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కేఆర్ఎంబీ ఆమోదం తెలిపింది. 10 టీఎంసీల నీరు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం.. తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీలు �
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల పట్టింపులేని తనంతో కులవృత్తులు కనుమరుగయ్యాయని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ�
విద్యతనే సర్వతోముఖాభివృద్ధి అని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతోపాటు సకల వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మనఊరు-మనబడి పథకానికి శ్రీకారం చుట్టారు. విద్యా హబ్గా వర్ధ
అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని స్ప
పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. మొదటి నుంచి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు పూర్తిగా విస్మరించిన అన్నదాతలకు తెలంగాణ సర్�
నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో రోబోటిక్ సర్జరీలకు సంబంధించిన శిక్షణ ప్రారంభమైంది. మొత్తం 20మంది సర్జన్లకు రోబోటిక్ సర్జరీలపై శిక్షణ ఇవ్వనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ డా.బీ