రాష్ట్రంలో పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతూ నిర్ణీత వయత కలిగి ఏ విధంగా చనిపోయినా తక్షణమే ఆదుకోవాలన్నది పథక ముఖ్య ఉద్దేశం. ప్రీమియం చెల్లింపుల్లో ఒక్క పైసా రైతులపై భారం పడకుండా మొత్తం ప్రభుత్వమ�
నిరుపేద కుటుంబంలో పుట్టి మట్టిలోమాణిక్యంలా ఎదిగి అప్పటి పాలకులను తన రచనలతో మెప్పించి, తన పద్యాలతో ప్రజలను ఆలోచింపజేసి, కవిత్వం, రాజయోగం కేవలం ఉన్నతవర్గాలకే కాదు సామాన్యులకు కూడా సాధ్యమని నిరూపించిన ఘన�
పోడు పట్టాల పంపిణీతో గిరిజన గూడేల్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. గిరిజనులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గ్రామగ్రామానికి వెళ్లి అర్హులందరికీ పట్టాల�
ఆయిల్పాం మొక్కలు ఈత, కొబ్బరి చెట్లను పోలి ఉంటాయి. ఇది పామే కుటుంబానికి చెందిన మొక్క. ఇందులో దేశీ రకం చెట్టు 15 మీటర్ల ఎత్తు, సంకరజాతి (హైబ్రిడ్) చెట్టు 4-5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.
సాంకేతిక పరిజ్ఞానం నిజమైన గేమ్ చేంజర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో ఇక్కడ ఓ హోటల్ జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్�
పెట్టుబడి బెంగ లేదు..అప్పుల బాధ లేదు.. విత్తనాలు, ఎరువుల కొరత అసలే లేదు.. పుష్కలంగా నీళ్లు.. నా ణ్యమైన విద్యుత్తు సరఫరా.. పండించిన పంటకు గిట్టుబాటు ధర. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరిగితే బీమాతో రైతు కుటుంబాల�
తెలంగాణ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉండడంతోపాటు, ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందిస్తుండడంతో విద
తెలంగాణ నుంచి హజ్కు వెళ్లిన యాత్రికులు ఈ నెల 15 నుంచి తిరిగి రానున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు హజ్ కమిటీ చైర్మన్ సలీమ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి హజ్ ట
తక్కువ ఖర్చుతో ప్రజల దాహార్తిని తీర్చడానికి చేపట్టిన గొప్ప ప్రాజెక్టు మిషన్ భగీరథ అని ప్రొబేషనరీ ఐఏఎస్లు తెలంగాణ ప్రభుత్వాన్ని కొనియాడారు. తెలంగాణకు కేటాయించిన 2022 బ్యాచ్కు చెందిన ఐదుగురితో కూడిన ప్
కేంద్రం వివక్ష కారణంగా తెలంగాణలో ఉపాధి హామీ కూలీలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అరకొరగా కేటాయించిన పని దినాలు కేవలం మూడు నెలల్లోనే అయిపోయాయి. ఈ ఏడాది 12 కోట్ల పని దినాలు �
గిరిజన గూడేలు, తండాలకు పండుగొచ్చింది. ఇన్నాళ్లూ బిక్కుబిక్కుమంటూ బతికిన గిరిజనం అటవీ భూములకు హక్కులు కల్పించడంతో స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు పోడు భూముల కు చట్టబద
మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు తీసుకోవడం సులభతరమైంది. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ బీపాస్(తెలంగాణ స్టేట్ బిల్డింగ్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికెషన్ సిస్టం)ను అమల్లోకి తీసుకురాగా, భవన నిర్మ�
ప్రైవేటు దవాఖానలకు దీటుగా సర్కారు దవాఖానలను ప్రభుత్వం బలోపేతం చేస్తున్నది. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రూ.వేల కోట్లతో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నది. ముఖ్యంగా పేదలపై ఆర్థిక భారం తగ్గించే�
ప్రస్తుత వానకాల సీజన్లో లబ్ధిదారులకు రైతుబంధు పథకం కింద ఆర్థిక సాయం అందించాల్సి ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాల పంపిణీ వేగవంతం చేసి వారంలోగా ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్�
ఎన్నో దశాబ్దాలుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవ నం సాగిస్తున్న గిరిజనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు పట్టాలు అందజేయడంతో గిరిజనులు ఖుషీగా ఉన్నారు. కొల్లాపూర్ మం డలం ముక్కిడిగుండం జీపీ పరిధిలోని గేమ్య