పట్టుదల, కృషి ఉంటే ఎంతటి కష్టమైనా ఇష్టంతో సాధించవచ్చనే నానుడిని నిజం చేశాడు రిక్షా కార్మికుడి కుమారుడు. తెలంగాణ సర్కారు ఇటీవల విడుదల చేసిన ఎస్ఐ ఉద్యోగల భర్తీ ఫలితాలల్లో సత్తాచాటి తల్లిదండ్రుల కష్టాని�
రేషన్ డీలర్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తమ డిమాండ్లను రాష్ట్ర సర్కారు పరిష్కరించడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రూ.200 కమిషన్ను రూ.900లు చేయడం, ఇప్పుడు మళ్లీ రూ.1,400లకు పెంచడం
రేషన్ డీలర్లకు కమీషన్ పెంచడంతో బుధవారం రాజేంద్రనగర్లో రేషన్ డీలర్లతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న
ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, రేషన్ డీలర్లు, స్థానిక నాయకులు
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో బీసీ వృత్తిదారులకు రూ.లక్ష సాయం సందర్భంగా కేటీఆర్ హాస్యచతురతో కూడిన ప్రసంగం లబ్ధిదారులను కట్టిపడేసింది. తనదైన శైలిలో అటు ప్రతిపక్షాలపై సైటర్లు వేస్తూ.. ప్రభుత్వ �
రాష్ట్రంలో ఇటీవల వరదల వల్ల నష్టపోయిన బాధితులకు అండగా నిలిచామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. సహాయక చర్యల నిమిత్తం సీఎం కేసీఆర్ రూ.500 కోట్లు ప్రకటించారని నివేదించింది. ఈ వరదల వల్ల 40 మంది మరణించారని, �
Telangana | తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన అంశాల్లో 70 శాతం స్కోర్ సాధించిన జేపీఎస్
Telangana | రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించింది. కమీషన్ను మెట్రిక్ టన్నుకు రూ. 1400 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏడాది అదనంగా రూ. 139 కోట్ల భా
ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాల కోసం రూ.9,99,70,000ను ప్రభుత్వం విడుదల చేసిందని వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ మసివుల్లా ఖాన్ వెల్లడించారు. మార్చి, ఏప్రిల్ వేతనాలు విడుదలయ్యాయని చెప్పారు.
బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకూ కాస్మెటిక్ చార్జీలను, ఇతర వసతులను కల్పిస్తున్నట్టు బీసీ సం క్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు ప్రభుత్వం ఏటా రూ.12 కోట్లను �
తెలంగాణ వరింగ్ జర్నలిస్టుల యూనియన్ కోసం ‘టీయూడబ్ల్యూజే భవన్' నిర్మాణానికి నగరంలోని ఉప్పల్ భగాయత్లో ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఈ మేరకు 1847.82 చదరపు గజాల స్థలం కేటాయిస్తూ జీవో నంబర్ 145 విడుదల చేసింది
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ ముందుకెళ్తున్నది. ఇప్పటికే బీసీ కులాల వృత్తిదారులకు రూ.లక్ష చొప్పున సాయాన్ని అందజేస్తున్న ప్రభుత్వం మైనార్టీలకూ అందించాలని నిర్ణయించింది. రూ.లక్ష సాయం�
పండ్ల తోటల సాగుకు ముందుకొచ్చే రైతులకు ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యాన శాఖ ద్వారా ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసి మామిడి, నిమ్మ, జామ, సపోట, సీతాఫలం, దానిమ్మ, మునగ త
మైనార్టీల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిషరించింది. బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారుల అభ్యున్నతి కోసం రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తున�
హాస్టళ్ల డైట్ చార్జీలను పెంచుతూ తెలంగాణ సర్కార్ విద్యార్థులకు తీపి కబురు అందించింది. స్వరాష్ట్రంలో సకల సౌకర్యాలు కల్పిస్తూ కార్పొరేట్ స్థాయిలో విద్యనందిస్తున్న విషయం తెలిసిందే.