మాట తప్పేది లేదు.. మడమ తిప్పేదు లేదని మరోసారి తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీ విషయంలో చాటి చెప్పింది. సీఎం కేసీఆర్ మాట ఇచ్చాడు అంటే..అది అమలు చేసితీరుతారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రైతుల రుణమాఫీ చ�
తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో మహిళలకు సుస్థిరమైన జీవనోపాధిని కల్పించడమే లక్ష్యంగా విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమాన్ని
తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కేజీబీవీల్లో ఒప్పంద అధ్యాపకులను ఎంపిక చేశామని, వారంతా అంకితభావంతో విధులు నిర్వర్తించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్�
లారీల్లో నిరంతరం బొగ్గు రవాణాతో ప్రమాదాలు చోటు చేసుకోవడం.. తరలింపునకు ఎక్కువ సమయం పడుతుండడం.. నిత్యం రవాణాతో ప్రధాన రహదారులు దెబ్బతినడం.. రోడ్లపై అక్కడక్కడ బొగ్గు పెళ్లలు, దుమ్ము పడడం వల్ల వాహనదారులకు ఇబ్
ఇండ్లు లేని నిరుపేదల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మి’ పథకం వెలుగులు నింపనున్నది. ఖాళీ జాగ ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి తెలంగాణ సర్కారు సువర్ణావకాశాన్ని కల్పించింది. పేద, మధ్యత
గత పాలకులు సర్కారు విద్యను నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోక పేద పిల్లలకు చదువును దూరం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్.. విద్యారంగంలో అనేక సం
పదిమందికి పట్టెడన్నం పెట్టే రైతన్నను కాపాడుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన ఐదేండ్లల్లో రైతుల కోసం తీసుకున్న నిర్ణయాలతో అన్నదాతల్లో ఆత్మైస్థెర్యం పెరిగింది.
పట్టుదల, కృషి ఉంటే ఎంతటి కష్టమైనా ఇష్టంతో సాధించవచ్చనే నానుడిని నిజం చేశాడు రిక్షా కార్మికుడి కుమారుడు. తెలంగాణ సర్కారు ఇటీవల విడుదల చేసిన ఎస్ఐ ఉద్యోగల భర్తీ ఫలితాలల్లో సత్తాచాటి తల్లిదండ్రుల కష్టాని�
రేషన్ డీలర్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తమ డిమాండ్లను రాష్ట్ర సర్కారు పరిష్కరించడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రూ.200 కమిషన్ను రూ.900లు చేయడం, ఇప్పుడు మళ్లీ రూ.1,400లకు పెంచడం
రేషన్ డీలర్లకు కమీషన్ పెంచడంతో బుధవారం రాజేంద్రనగర్లో రేషన్ డీలర్లతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న
ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, రేషన్ డీలర్లు, స్థానిక నాయకులు
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో బీసీ వృత్తిదారులకు రూ.లక్ష సాయం సందర్భంగా కేటీఆర్ హాస్యచతురతో కూడిన ప్రసంగం లబ్ధిదారులను కట్టిపడేసింది. తనదైన శైలిలో అటు ప్రతిపక్షాలపై సైటర్లు వేస్తూ.. ప్రభుత్వ �
రాష్ట్రంలో ఇటీవల వరదల వల్ల నష్టపోయిన బాధితులకు అండగా నిలిచామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. సహాయక చర్యల నిమిత్తం సీఎం కేసీఆర్ రూ.500 కోట్లు ప్రకటించారని నివేదించింది. ఈ వరదల వల్ల 40 మంది మరణించారని, �
Telangana | తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన అంశాల్లో 70 శాతం స్కోర్ సాధించిన జేపీఎస్
Telangana | రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించింది. కమీషన్ను మెట్రిక్ టన్నుకు రూ. 1400 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏడాది అదనంగా రూ. 139 కోట్ల భా