ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు, మేధావులు అని చెప్పుకుతిరిగేవాళ్లు తెలంగాణ ప్రభుత్వంపై, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విమర్శలు చేసినప్పుడు చిన్నప్పుడు పుస్తకాల్లో చద�
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసు కుంటున్నది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చుతున్న
దళితబంధు పథకం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ మండలం దశదిశను మార్చింది. పథకం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో ఇదొకటి. దళితబంధును ప్రారంభించి ర
మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్డీ) ద్వారా భర్తీ చేయనున్న హెల్త్ అసిస్టెంట్ల పోస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచింది.
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నాఊరు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు కట్టపై ఏర్పాటు �
యావత్ దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకం ద్వారా పంట పెట్టుబడిని అందించి అందరి దృష్టిని ఆకర్షించిన సీఎం కేసీఆర్... రైతుల మేలు కోసం ఐదేండ్ల క్రితం ప్రారంభించిన రైతుబీమాను నిరాటంకంగా అమలు చేస్తున్నా�
ఆధునిక కాలంలో ఎంబ్రాయిడరీ, టైలరింగ్ వృత్తికి మంచి ఆదరణ లభిస్తున్నది. రోజురోజుకూ వివిధ రకాల దుస్తులు విపణిలోకి వస్తున్నాయి. దీంతో ఆ రంగంలో మహిళలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పలు స్వచ్ఛంద సంస్థలు గ్రామా�
కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
పేదల సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వానికి మరే రాష్ట్రం సాటి లేదని రేషన్ డీలర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు కమీషన్ పెంపుతో పాటు ఇతర తమ సమస్యలు పరిష్కరించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం మంత్రుల
‘తెలంగాణ పేద ప్రాంతం కాదు, సమైక్య వాదులు వెనక్కినెట్టివేయబడ్డ ప్రాంతం. స్వరాష్ట్రం సాధిస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తం. ఆ ఫలాలను ప్రజలకు అందేలా చేస్తం’ అని ఉద్యమ సమయంలో చెప్పిన ఆనాటి ఉద్యమ నాయకుడు, నేటి �
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేదు లేదని మరోసారి తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీ విషయంలో చాటి చెప్పింది. సీఎం కేసీఆర్ మాట ఇచ్చాడు అంటే..అది అమలు చేసితీరుతారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రైతుల రుణమాఫీ చ�
తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో మహిళలకు సుస్థిరమైన జీవనోపాధిని కల్పించడమే లక్ష్యంగా విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమాన్ని
తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కేజీబీవీల్లో ఒప్పంద అధ్యాపకులను ఎంపిక చేశామని, వారంతా అంకితభావంతో విధులు నిర్వర్తించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్�
లారీల్లో నిరంతరం బొగ్గు రవాణాతో ప్రమాదాలు చోటు చేసుకోవడం.. తరలింపునకు ఎక్కువ సమయం పడుతుండడం.. నిత్యం రవాణాతో ప్రధాన రహదారులు దెబ్బతినడం.. రోడ్లపై అక్కడక్కడ బొగ్గు పెళ్లలు, దుమ్ము పడడం వల్ల వాహనదారులకు ఇబ్