TS Govt | రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మినీ కేంద్రాలను.. ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్డ్రేట్ చేసింది. అలాగే ఉద్యోగ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచు�
కాలుష్యాన్ని నియంత్రించడంలో కీలక భూమిక పోషించే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఏటా పెరుగుతున్నది. ముఖ్యంగా గ్రేటర్లో విద్యుత్ వాహనాల కొనుగోళ్లలో అనూహ్యమైన వృద్ధి కనిపిస్తున్నది. ఈ ఏడాది 8 నెలల్లో లక్షకు
చెరుకు సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు రైతులకు అండగా నిలబడింది. వ్యవసాయ బావులు, బోరుల్లో పుష్కలంగా సాగు నీరు ఉండడంతోపాటు కరెంట్ సమస్య లేకపోవడంతో జహీరాబాద్ డివిజన్లో చెరుకు సాగు భారీగా పెరి
హోంగార్డులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక భద్రతను ఛిద్రం చేసేందుకు ప్రతిపక్షాలు కుయుక్తులు పన్నుతున్నాయి. లేనిపోని కట్టుకథలు అల్లి ప్రభుత్వ చిత్తశుద్ధికి, హోంగార్డు వ్యవస్థకు మకిలి పట్టిస్�
సగరులు నేటి నిర్మాణాలకు మూల పురుషులు. భారతీయ నిర్మాణ రంగపు చరిత్రకు అసలు సిసలైన వారసులు. ఆ రంగాన్ని కులవృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్నవాళ్ళు.. భారతీయ చరిత్రకు నిర్మాణాల రూపంలో సరికొత్త హంగులు, రంగుల�
తెలంగాణలో డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 196 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఇందుకు సంబంధించి �
తాగునీటి పేరుతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కృష్ణా జలాలను పరిమితికి మించి వాడుకున్నదని, మరోవైపు పెన్నాలోని రిజర్వ్ స్టోరేజీలను సాగునీటికి వినియోగిస్తున్నదని, ఈ నేపథ్యంలో ఏపీ తాజాగా చేసిన ప్రతిపాదనలను ఎట�
ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నది. పైసా ఖర్చులేకుండా పేదలకు మెరుగైన వైద్యమందేలా చర్యలు తీసుకుంటున్నది. చికిత్సనే కాకుండా కొండాపూర్ ఏరియా దవాఖానలో టీ డయాగ్నస్టిక్ ఏర్పా�
రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టులను జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్ర�
దేశంలోనే అత్యంత ఖరీదైన వైద్య విద్య పదేండ్ల కిందటి వరకు కొందరికే అందుబాటులో ఉండేది. కానీ సీఎం కేసీఆర్ కృషి కారణంగా ఇప్పుడది పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులకూ అందుతున్నది.
ఓ వైపు కోర్టు కేసులు.. మరో వైపు పర్యావరణ అనుమతులు రావంటూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విపక్షాలు చేసిన విష ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం పటాపంచలు చేసింది.