రాష్ట్రంలో మహబూబ్నగర్ కృష్ణా పరివాహక ప్రాంతం దాదాపు 61 శాతం. మరోవైపు తుంగభద్ర. ఇంకోవైపు భీమా.. దుందుభి నదులు. అపారమైన నీటి వనరులు. ఏకంగా 35 లక్షల ఎకరాలకుపైగా సాగుకు యోగ్యమైన భూములు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్
రోడ్డుమీద ఏ ప్రమాదమో జరిగి, తోటి మనుషులకు రక్తమోడుతున్నా తమదారిన తాము వెళ్లే రోజులివి. ఇక, జంతువులకు దిక్కెవరు? మహ్మద్ సుమ మాత్రం.. ఎక్కడ ఏ మూగ జీవికి ఇబ్బంది కలిగినా వెంటనే బయల్దేరి వచ్చేస్తారు.
ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.బాన్సువాడ నియోజకవర్గంలో విద్యతోపాటు వైద్య రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. బ�
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో వైద్యం దయనీయం. అక్కడోటి ఇక్కడోటి అన్నట్టుగా దవాఖానలు. ఏ చిన్న సమస్య వచ్చినా కనిపించేది హైదరాబాదే. పట్నం తీసుకొచ్చేసరికే గాల్లో కలిసిపోయే ప్రాణాలు.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు జి�
TS Govt | రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మినీ కేంద్రాలను.. ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్డ్రేట్ చేసింది. అలాగే ఉద్యోగ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచు�
కాలుష్యాన్ని నియంత్రించడంలో కీలక భూమిక పోషించే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఏటా పెరుగుతున్నది. ముఖ్యంగా గ్రేటర్లో విద్యుత్ వాహనాల కొనుగోళ్లలో అనూహ్యమైన వృద్ధి కనిపిస్తున్నది. ఈ ఏడాది 8 నెలల్లో లక్షకు
చెరుకు సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు రైతులకు అండగా నిలబడింది. వ్యవసాయ బావులు, బోరుల్లో పుష్కలంగా సాగు నీరు ఉండడంతోపాటు కరెంట్ సమస్య లేకపోవడంతో జహీరాబాద్ డివిజన్లో చెరుకు సాగు భారీగా పెరి
హోంగార్డులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక భద్రతను ఛిద్రం చేసేందుకు ప్రతిపక్షాలు కుయుక్తులు పన్నుతున్నాయి. లేనిపోని కట్టుకథలు అల్లి ప్రభుత్వ చిత్తశుద్ధికి, హోంగార్డు వ్యవస్థకు మకిలి పట్టిస్�
సగరులు నేటి నిర్మాణాలకు మూల పురుషులు. భారతీయ నిర్మాణ రంగపు చరిత్రకు అసలు సిసలైన వారసులు. ఆ రంగాన్ని కులవృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్నవాళ్ళు.. భారతీయ చరిత్రకు నిర్మాణాల రూపంలో సరికొత్త హంగులు, రంగుల�
తెలంగాణలో డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 196 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఇందుకు సంబంధించి �
తాగునీటి పేరుతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కృష్ణా జలాలను పరిమితికి మించి వాడుకున్నదని, మరోవైపు పెన్నాలోని రిజర్వ్ స్టోరేజీలను సాగునీటికి వినియోగిస్తున్నదని, ఈ నేపథ్యంలో ఏపీ తాజాగా చేసిన ప్రతిపాదనలను ఎట�
ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నది. పైసా ఖర్చులేకుండా పేదలకు మెరుగైన వైద్యమందేలా చర్యలు తీసుకుంటున్నది. చికిత్సనే కాకుండా కొండాపూర్ ఏరియా దవాఖానలో టీ డయాగ్నస్టిక్ ఏర్పా�