హోంగార్డులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక భద్రతను ఛిద్రం చేసేందుకు ప్రతిపక్షాలు కుయుక్తులు పన్నుతున్నాయి. లేనిపోని కట్టుకథలు అల్లి ప్రభుత్వ చిత్తశుద్ధికి, హోంగార్డు వ్యవస్థకు మకిలి పట్టిస్�
సగరులు నేటి నిర్మాణాలకు మూల పురుషులు. భారతీయ నిర్మాణ రంగపు చరిత్రకు అసలు సిసలైన వారసులు. ఆ రంగాన్ని కులవృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్నవాళ్ళు.. భారతీయ చరిత్రకు నిర్మాణాల రూపంలో సరికొత్త హంగులు, రంగుల�
తెలంగాణలో డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 196 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఇందుకు సంబంధించి �
తాగునీటి పేరుతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కృష్ణా జలాలను పరిమితికి మించి వాడుకున్నదని, మరోవైపు పెన్నాలోని రిజర్వ్ స్టోరేజీలను సాగునీటికి వినియోగిస్తున్నదని, ఈ నేపథ్యంలో ఏపీ తాజాగా చేసిన ప్రతిపాదనలను ఎట�
ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నది. పైసా ఖర్చులేకుండా పేదలకు మెరుగైన వైద్యమందేలా చర్యలు తీసుకుంటున్నది. చికిత్సనే కాకుండా కొండాపూర్ ఏరియా దవాఖానలో టీ డయాగ్నస్టిక్ ఏర్పా�
రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టులను జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్ర�
దేశంలోనే అత్యంత ఖరీదైన వైద్య విద్య పదేండ్ల కిందటి వరకు కొందరికే అందుబాటులో ఉండేది. కానీ సీఎం కేసీఆర్ కృషి కారణంగా ఇప్పుడది పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులకూ అందుతున్నది.
ఓ వైపు కోర్టు కేసులు.. మరో వైపు పర్యావరణ అనుమతులు రావంటూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విపక్షాలు చేసిన విష ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం పటాపంచలు చేసింది.
రాష్ట్ర హైకోర్టు ఆదేశంతో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో 3వ తేదీ నుంచి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానున్నది గత జనవరిలో చేపట్టాల్సిన ప్రక్రియ కోర్టు కే
నాటి పాలనలో కుదేలైన చేనేత పరిశ్రమకు జీవం పోసిన రాష్ట్ర సర్కారు, కార్మికులకు కొండంత అండగా నిలుస్తున్నది. 50 ఏండ్లు నిండిన ప్రతి కార్మికుడికి 2016 పింఛన్, రైతు బీమా మాదిరి 5 లక్షల బీమాతో భరోసానిస్తున్నది. అలాగ�