మహిళల భద్రతకు మహానగర పోలీసు శాఖ భరోసా కల్పిస్తోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణకు ప్రత్యేకంగా షీ-టీమ్స్ను ఏర్పాటు చేసింది.
2023, జూన్ 9.. మంచిర్యాల కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న బీసీ బంధు పథకం ఆవిష్కృతం. బీసీ కులవృత్తులను ఆదుకునేందుకు, వారికి
ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి ట్రెషరీ దవాఖానలపై భారం తగ్గిస్తూనే ప్రజలకు చేరువలోనే మరింత మెరుగైన వైద్యం అందించేందుకు బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. చికిత్సతో పాటు అవసరమ
KTR | బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్శిటీలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న జరగనున్న ఇండియా కాన్ఫరెన్స్ 21వ సదస్సులో ఫైర్చాట్లో మాట్లాడేందుకు రావాలని మంత్రి కేటీఆర్కు ఆహ్వానం పంపారు. ‘ఇండియా రైజింగ్-బిజినెస�
స్వరాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. క్రీడాకారుల కోసం గ్రామాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా అవసరమైన చోట మినీ స్టేడియాలను నిర్మిస్తున్నది. ఈ క్రమంలో జాతీయ స్థా
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా శుక్రవారం నుంచి రాష్ట్రంలోని బడులు సెలవులు పాటించనున్నాయి. ఇప్పటికే ఈ నెల 13 నుంచి 25 వరకు ప్రభుత్వం సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక జూనియర్ కాలేజీలకు ఈ నెల 19 నుంచి 25 వ�
సామాజిక బాధ్యతలను నిర్వర్తించడంలో తెలంగాణ ప్రభుత్వం తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు ఇలా మొత్తం 11 క్యాటగిరీల వారికి సామాజిక భద్ర�
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 23నే దసరా సెలవును ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ఈ నెల 24న విజయదశమి సెలవును ఖరారు చేసింది. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర విద్వత్సభ దసరాను 23నే నిర్వహించాలని నిర్ణయించ�
TS Govt New Scheme | ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకాలను అమలు చేస్తునున్నది. ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా, కుటుంబానికి భరోసాగా ఆర్థికపరమైన పథకాలను తీసుకువస్తున్నది.
నాంపల్లిలోని అత్యంత పురాతన అనీస్-ఉల్-గుర్బా అనాథ శరణాలయం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్తగా రూపుదిద్దుకున్నది. అత్యాధునిక హంగు లు, వసతులతో అందుబాటులోకి వచ్చిం ది.
తెలంగాణ సిద్ధించిన తొలినాళ్లలోనే గొలుసుకట్టు చెరువులను బాగు చేయాలని కంకణం కట్టుకున్న సీఎం కేసీఆర్.. మిషన్ కాకతీయతో వాటికో రూపం తీసుకొచ్చారు. రెండు పంటలకు నీరందించే స్థాయిలో అభివృద్ధి చేశారు. ‘మత్స్య�
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న నర్సులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బంది హోదాను ఉన్నతీకరించింది. వారి గౌరవం మరింత పెంచేలా ప్రస్తుత వృత్తి
కడుపులో ఆకలి కేకలు పెడుతుంటే బుర్రలో అక్షరాలు మొలవవు. బడులలో మధ్యాహ్న భోజన పథకానికి దారితీసింది ఈ సూత్రమే. అల్పాదాయ వర్గాల పిల్లలను చదువుకు దూరం చేసే భోజన సమస్య పరిష్కరిస్తేనే చదువులు సజావుగా సాగుతాయి. �
వయోవృద్ధుల సంక్షేమంలో తెలంగాణ సర్కారు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నది. ఆసరా పథకం ద్వారా మరెక్కడా లేనివిధంగా రూ.2016 పింఛన్ను అందిస్తూ మలి దశలో ఆర్థిక బరోసా అందిస్తున్నది. వారికోసం దేశంలోనే తొలిసారి 14567�
అంగన్వాడీ టీచర్లపై తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. త్వరలో ప్రకటించబోయే పీఆర్సీలో అంగన్వాడీలను కూడా చేర్చాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజనం పెండింగ్ బిల్లులను సైతం విడుదల చేసింది. పలు డిమ