రాష్ట్రంలో వాహనాల పెండింగ్ చలాన్లు చెల్లింపు గడువును ఈ నెల 31 వరకు పెంచారు. ముందుగా ప్రకటించిన ప్రకారం బుధవారంతో గడువు ముగిసింది. వాహన యజమానుల నుంచి స్పందన చూసి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న ఉద�
కొత్త ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో మార్గాలపై కసరత్తు మొదలైంది. ఇంజినీరింగ్ నిపుణులతో ఆదివారం బేగంపేటలోని మెట్రో రైలు భవన్లో హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ
ట్రై పోలీస్ కమిషనరేట్లో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ ఎస్పీ డీసీపీగా ఉన్న జోయెల్ డేవిస్ను జోన్-6 డీఐజీగా బదిలీ చేశారు.
Sankranti Holidays | రాష్ట్రంలోని విద్యార్థులకు తెలంగాణ సర్కార్ (telangana govt) గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి (Sankranti) పర్వదినాన్ని పురస్కరించుకొని ఆరు రోజులు సెలవులు (Sankranti Holidays) ప్రకటించింది.
కోటి ఆశలతో నిరుపేదలు ‘కాంగ్రెస్ గ్యారెంటీ’ల కోసం చేసుకుంటున్న దరఖాస్తులను ట్రంకు పెట్టెల్లో భద్రపరచనున్నారు. ఈ మేరకు పురపాలికలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో �
తెలంగాణ ప్రభు త్వం ఆరు గ్యారంటీల అమలుకు ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా అధికారులు సహాయ, స హకారాలు అందించాలని హుజూరాబాద్ ఎమ్మె ల్యే పాడి కౌశిక్రెడ్డి పేర్క
తెలంగాణ ప్రభుత్వంలో విద్యావ్యవస్థకు కేసీఆర్ సర్కార్ పెద్దపీట వేసిందని, సమాజమార్పు విద్యార్థులతో వస్తుందని, ప్రతి విద్యార్థినీ ఉన్నత లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎ మ్మెల్యే కృష్ణమోహన
శ్రీశైలం విద్యుత్తు ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో 34పై విచారణను సుప్రీంకోర్టు జనవరి 9వ తేదీకి వాయిదా వే సింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 34 ను కొట్టివేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంక�
Telangana | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. పెండింగ్లో ఉన్న ఒక డీఏ విడుదలకు ఈసీ అనుమతి లభించింది.
కుటుంబంతోపాటు పని చేసే ప్రదేశం సహా పలు చోట్ల మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతున్న మహిళలు, యువతులు, బాలికలకు మేమున్నామంటూ బాసటగా నిలుస్తున్నాయి ‘సఖీ’కేంద్రాలు.
బీఆర్ఎస్ ప్రభుత్వం నిస్సందేహంగా రైతు ప్రభుత్వమే. అన్నదాతకు తెలంగాణ ప్రభుత్వం పంట సహాయం కోసం ఏర్పాటుచేసిన రైతుబంధు పథకం డబ్బులు పడకుండా కాంగ్రెస్ కుట్రలు పన్నింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల్లోంచ�
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాల మేరకు కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన విచారణ కొనసాగాల్సిందేనని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించింది.
పదేండ్ల కిందట తాగునీటి కోసం కంటిమీద కునుకులేకుండా రాత్రింబవళ్లు నల్లాల వద్ద బిందెలు పెట్టి పడిగాపులు కాసిన రోజులెన్నో.. మహిళలు బిందెలు తీసుకొని వ్యవసాయ పొలాలు, చెలిమెల వద్ద గుక్కెడు నీటి కోసం కిలోమీటర్�