అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్'ను ప్రస్తుతానికి పైలట్ పద్ధతిలోనే ప్రారంభిస్తారు. జిల్లాకు ఒకటి చొప్పున వీటిని ప్రారంభించే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన
‘విద్య, వైద్యం మా ప్రాధాన్యం. విద్యారంగానికి బడ్జెట్లో నిధుల వాటా పెంచుతాం. మొత్తం బడ్జెట్లో 15 శాతం నిధులను విద్యారంగానికి కేటాయిస్తాం..’ ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ. కానీ, తాజా ఓటాన్ అకౌంట్ బడ్
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు (హారిజాంటల్) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ను మార్కు చేయకుండా ఓపెన్, రిజర్వుడు
రాష్ట్రంలో మరో 60 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టడానికి టీఎస్పీఎస్సీకి అ
‘ప్రజాప్రతినిధుల భాషపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పకనే కొన్ని అంశాలు చెప్పారు. నేను విద్యార్థి దశ నుంచి వారి దృష్టిలో ఉన్నా. అక్కడి నుంచి ఇక్కడిదాక నా రాజకీయ ఎదుగుదలను వారు చూస్తున్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు తెలంగాణ యువతను మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఫిబ్రవరి 1న గ్రూప్-1 నో�
నిరుటి యాసంగి మిగులు ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయానికి సిద్ధమైంది. ఈ మేరకు టెండర్ విధి విధానాలను రూపొందించేందుకు ఐదుగురితో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల లబ్ధిదారుల ఎంపికకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అభయహస్తం గ్యారంటీలకు 1.25 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు.
రాజకీయానికి, రాజనీతిజ్ఞతకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుం ది. మొదటిది తాత్కాలికమైంది. రెండోది దీర్ఘకాలికమైంది. మన రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఎక్కువ రోజులేం కాలేదు. ఇప్పటికీ రాష్ర్టానికి గుర్తింపులు, అవార్డుల�
చేనేత రంగంసహా వస్త్ర పరిశ్రమల సమస్యలపై సమగ్ర విచారణ జరిపి, నష్టాల నుంచి గట్టెక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలని సహకార, చేనేత, మార్కెటింగ్శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆద
తాగునీటి కోసం మహారాష్ట్రలోని కోయినా నుంచి తొలుత 30 టీఎంసీలను ఆడగాలని నిర్ణయించుకున్న తెలంగాణ సర్కారు, ఇప్పుడు కర్ణాటక రాష్ర్టాన్ని కూ డా 10 టీఎంసీలు కోరాలని యోచిస్తున్నది.
సంగారెడ్డి జిల్లాలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ నెల 5న కాలేజీకి వచ్చిన ఆ విద్యార్థిని ఐదో �