రుణమాఫీకి పాస్బుక్కే ప్రామాణికమన్న ముఖ్యమంత్రి రైతు భరోసాకి పాస్బుక్కును ఎందుకు ప్రామాణికంగా తీసుకోవడంలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సోమవారం పలువురు ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లను విచారించింది. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో మీ పాత్ర ఏమిటి?, అనుమతు లు, ఆర్థిక అంశాల్లో మీరు ఎలాంటి పాత్ర పోషించారు?’
CM Revanth Reddy | డ్రగ్స్పై యుద్ధం ప్రకటించాలి.. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఎవరికి వారు సీరియస్గా దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జేఎన్టీయూలో స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమం�
రాష్ట్రంలో డెంగ్యూ విజృంభిస్తున్నది. ఏడు నెలల్లోనే కేసుల సంఖ్య వెయ్యి దాటింది. డెంగ్యూని నియంత్రించాలంటే దోమల నివారణ చర్యలతోపాటు ట్రాకింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ కోసం దవాఖానల్లో మౌలిక సదుపాయాలు కల్ప
Balkampeta Yellamma | సీఎం రేవంత్ రెడ్డికి జోగినిలు శాపనార్థాలు పెట్టారు. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వద్ద సరైన ఏర్పాట్లు చేయలేదని జోగినిలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ గవర్నమెంట్, తెలంగాణ పోలీసు డ
సాధారణ జీవితం గడుపుతున్న ఓ వృద్ధుడిని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు కిడ్నాప్ చేసి, ఆపై అరెస్ట్గా చిత్రీకరించి కట్టు కథలు అల్లుతున్నారని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో బుధవ
Actor Siddharth | చాలా కాలం తరువాత నటుడు సిద్దార్థ్ ఓ భారీ చిత్రంలో నటిస్తున్నాడు అదే 'భారతీయుడు-2' (Bharateeyudu 2). కమల్హాసన్ నటించిన విజయవంతమైన చిత్రం 'భారతీయుడు' చిత్రానికి ఇది సీక్వెల్. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న
ఆర్టీవో ఆఫీస్ సేవలంటేనే ముందుగా వినిపించేది ఏజెంట్ల దోపిడీనే. ఇక్కడ ఇది వాహనదారులకు ఏళ్లుగా షరామామూలే అయినా.. మరో రకం దోపిడీకి ఆర్టీవో కార్యాలయం అడ్డా అయ్యింది.
టెట్ను ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని రా ష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం జీవో -16ను విడుదల చేశారు.
KTR | ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్మీడియా హ్యాండిల్స్ గత ప్రభుత్వాలు నిక్షిప్తం చేసిన డిజిటల్ సమాచారం మొత్తం ప్రజల ఆస్తి అని, దానిని ఉద్దేశపూర్వకంగా తొలగించడం హేయమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడ�
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన మంగళవారం రిలీవ్ అయ్యారు. ఐఏఎస్ల బదిలీల్లో ఆమెను ప్రభుత్వం బదిలీచేసి సాంకేతిక విద్యాశాఖ, కళాశాల విద్యాశాఖ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం మరో సలహాదారును నియమించుకున్నది. ఆంధ్రప్రదేశ్ మాజీ ఐఏఎస్ అధికారి శ్రీనివాస్రాజును మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టుల సలహాదారుడిగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
KS Sreenivasa Raju | తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులు లేక మూతబడిన పాఠశాలలను తెరిపిస్తామన్న సీఎం రేవంత్రెడ్డి హామీ నీటి మూటగానే మిగిలింది. తాజాగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం జీరో ఎన్రోల్మెంట్ ఉన్న వాటికి కేటాయించనేలేదు.