Manne Krishank | రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు నెలల పాలన తుగ్లక్ను తలపిస్తున్నది అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ విమర్శించారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే సంకల్పం తో ప్రభుత్వం ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించడమే కాకుండా నోట్బుక్కులుఅందించేందుకు సిద్ధమైంది.
Ramoji Rao | రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామోజీ ఫిల్మ్సిటీలో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి అంతిమ సంస్కారాలు ప్రారంభం కానున్నాయి. శనివారం రామోజీ ఫిల్మ్సిటీలోని కార్ప
ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు (Ramoji Rao) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప�
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా జూన్ 2న సాయం త్రం ట్యాంక్బండ్పై కార్నివాల్ ని ర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ సం దర్భంగా వివిధ సాంసృతిక కార్యక్రమాల నిర్వహణకు, బాణసంచా, లేజర
తెలంగాణలో ఎక్కడా మద్యం కొరత లేదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19 డిపోల్లో అన్ని రకాల మద్యం బ్రాండ్ల నిల్వలు సరిపడా ఉన్నాయని ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గాంధీభవన్లో మంగళవారం ఆయన మీడియాత
కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించే క్రమంలో తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు.రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలక�
అబద్ధాలే అస్ర్తాలుగా తెలంగాణ ప్రజలను మోసగించేందుకు మరోసారి కాంగ్రెస్ నేతలు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలోని గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నేతల దాకా రకరకాలైన అబద్ధ్దాలు చెప్తూ ప్రజల్లో చులకన అవు�
సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు (Vote for Note Case) విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను జూలై చివరి వారంలో నిర్వహిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఓటుకి నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలన్న ప
కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా మళ్లించుకుపోతున్నా తెలంగాణ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేకుండాపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎక్కడా నోరెత్తకపోవడంతో ఏపీకి అడ్డే లేక
ఇబ్బందుల్లో ఉన్నవారికి తక్షణమే కాస్తయినా సాయం అందితే వారికి ఎంతో సంతృప్తిగా ఉంటుంది. కష్ట సమయాల్లో కాకుండా ఆ తర్వాత చాలా రోజులకు అంతకన్నా ఎక్కువ సాయం చేసినా అది వారికి ఊరట కలిగించదు. అంతగా ఉపయోగపడదు కూడ�
కేసులు సాకుగా చూపుతూ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనా శిక్షణకు పంపకుండా ప్రభుత్వం కొందరు అభ్యర్థుల పట్ల నిర్దయ చూపుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించార�