ప్రభుత్వం రుణమాఫీ చేసినట్లుగా ప్రకటించినా అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల అన్నదాతలు అసహనానికి గురవుతున్నారు. సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినా.. ఏజెన్సీ మండలమైన దుమ్ముగ�
తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తన బ్రాండ్ రాజకీయాలు ప్రయోగించారు. ఫలితంగా తెలంగాణ ఖజానాకు భారీ కన్నం పడింది. బాబు తనదైన శైలిలో ఢిల్లీలో చక్రం తిప్పడంతో తెలంగాణకు ఏకంగా రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లింద
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సర్ఫేస్ మైనర్ ఇరిగేషన్ (ఎస్ఎంఐ) స్కీమ్ను రాష్ట్రంలో అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం టెక్నికల్ అడ్వయిజర్ కమిటీ (టీఏసీ)ని నియమించింది.
ప్రతి ఏడాది ఉత్తమ ప్రతిభ కనపరిచిన చిత్రానికి, సినీ కళాకారులకూ ఇకపై ‘గద్దర్' పేరిట అవార్డులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ దిశగా కార్యాచరణ మొదలైంది.
తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు పురోగతి చూపెట్టని ఆయిల్ కంపెనీల మీద ప్రత్యక్ష చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. సచివాలయంలో సోమవారం ఆయిల్పామ్ సాగు పథకం �
అమెరికా పర్యటనలో భాగంగా స్వచ్ఛ్ బయో సంస్థకు ప్రయోజనం కల్పించే ఎలాంటి హామీని తాము ఇవ్వలేదని పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. తాము సంతకం చేసింది జెనరిక్ ఎంవోయూ మాత్రమేనని చెప్పారు.
కరెంట్ బిల్లులు ఫోన్పే, గూగుల్ పే ద్వారా చెల్లించే అవకాశాన్ని పునరుద్ధరించారు. ఈ రెండు థర్డ్ పార్టీ ఏజెన్సీలు కావడం, ఇవి భారత్ బిల్ పేలో చేరకపోవడంతో ఆర్బీఐ ఆదేశాలను అనుసరించి జూలై 1 నుంచి ఫోన్పే, �
విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడానికి అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. రాష్ట్ర పారిశ్రామిక దిగ్గజాలలో ఒకటైన అమర రాజా బ్యాటరీస్ నుంచి ఊహించని ఎదురుదెబ్బ �
ఉస్మానియా, గాంధీ దవాఖానలు...ఈ పేర్లు హైదరాబాద్కే కాకుండా రెండు తెలుగు రాష్ర్టాలకు ఒక ఐకాన్. ఇక్కడ నగరవాసులు, తెలంగాణ వాసులే కాదు...దేశంలోని ఇతర రాష్ర్టాలకు చెందిన రోగులు కూడా పెద్ద సంఖ్యలో చికిత్స పొందుత�
ఆనాడు ఆప్కో (ఆంధ్రప్రదేశ్) అధికారులు ఓరుగల్లుకు వచ్చి వరంగల్ కొత్తవాడలోని చేనేత సంఘాల నుంచి కార్పెట్లు కొనుగోలు చేశారు. స్టాంపింగ్ కూడా వేశారు. తీరా నేడు కార్పెట్లు మాకొద్దంటూ మొండికేయడంతో నేతన్నలు �
ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియలో జరుగుతున్న జాప్యంతో మత్స్యకార్మిక కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఏటా ఏప్రిల్ మాసంలోనే టెండర్ల ప్రక్రియను చేపడుతుండగా.. ఈసారి ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ పూర్తిక�
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను గౌరవించాలని, కుమారులు ఎంత ఎత్తు ఎదిగినా తల్లిదండ్రుల వద్ద ఒదిగే ఉండి, తల్లిదండ్రులను ఆదుకోవాల్సిన అవసరం నేటి యువతరంపై ఉన్నదని తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారుడు డాక్టర�
CS Shanthi Kumari | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి 9 వరకు స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాలని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ కార్యక్రమానికి పక�
రెండో విడుత రుణమాఫీలోనూ మళ్లీ అదే దగా ఎదురైంది. మొదటిసారి మాదిరిగానే ఈ సారి సైతం వేలాది మంది పేర్లు గల్లంతు కావడం గందరగోళానికి గురి చేస్తున్నది. అంతేకాదు, మెజార్టీ సహకార సంఘాల్లో యాభై శాతం మంది రైతులకు కూ