2023-24 నీటి సంవత్సరానికి సంబంధించి తెలంగాణ వాటాలో 7.54 టీఎంసీల జలాలు నాగార్జునసాగర్ డ్యామ్లో మిగిలి ఉన్నాయని, వాటిని క్యారీ ఓవర్ చేసుకునే అవకాశమివ్వాలని కృష్ణా బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది.
‘అబద్ధం ఆడితే అతికినట్టుండాలి’ అన్నది పాతకాలం నాటి నానుడి. కానీ సీఎం రేవంత్రెడ్డి మాత్రం ఒక అబద్ధాన్ని పదేపదే వల్లెవేస్తూ.. అదే నిజమనే భావన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆర్థిక నిపుణులు విమర్శిస్
ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను సవరించినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. 1,375 చికిత్సలకు సగటున 25 శాతం వరకు ధరలు పెంచినట్టు పేర్కొన్నారు.
రవాణాశాఖకు కొత్తగా 110 మంది మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐలు) రాబోతున్నారు. గతంలో ఎంవీఐలకు మూడు నెలల శిక్షణ ఉండేది. కొత్తవారికి ఈ వ్యవధిని పెంచడంతో పాటు విస్తృత శిక్షణ ఇవ్వనున్నారు.
రోడ్లపై గుంతల సమస్య పరిషారానికి ప్రభుత్వం ఒక యాప్ను ఏర్పాటు చేయవచ్చు కదా అని హైకోర్టు సూచించింది. జనం ఆ యాప్ ద్వారా తెలియజేసే ఫిర్యాదులను పరిశీలించి పరిషార చర్యలు తీసుకోడానికి సులభం అవుతుందని చెప్పి�
రైతు రుణమాఫీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. తొలిదశలో సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు రుణం ఉన్న 11.42 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేయనున్నది.
రుణమాఫీకి పాస్బుక్కే ప్రామాణికమన్న ముఖ్యమంత్రి రైతు భరోసాకి పాస్బుక్కును ఎందుకు ప్రామాణికంగా తీసుకోవడంలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సోమవారం పలువురు ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లను విచారించింది. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో మీ పాత్ర ఏమిటి?, అనుమతు లు, ఆర్థిక అంశాల్లో మీరు ఎలాంటి పాత్ర పోషించారు?’
CM Revanth Reddy | డ్రగ్స్పై యుద్ధం ప్రకటించాలి.. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఎవరికి వారు సీరియస్గా దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జేఎన్టీయూలో స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమం�
రాష్ట్రంలో డెంగ్యూ విజృంభిస్తున్నది. ఏడు నెలల్లోనే కేసుల సంఖ్య వెయ్యి దాటింది. డెంగ్యూని నియంత్రించాలంటే దోమల నివారణ చర్యలతోపాటు ట్రాకింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ కోసం దవాఖానల్లో మౌలిక సదుపాయాలు కల్ప
Balkampeta Yellamma | సీఎం రేవంత్ రెడ్డికి జోగినిలు శాపనార్థాలు పెట్టారు. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వద్ద సరైన ఏర్పాట్లు చేయలేదని జోగినిలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ గవర్నమెంట్, తెలంగాణ పోలీసు డ
సాధారణ జీవితం గడుపుతున్న ఓ వృద్ధుడిని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు కిడ్నాప్ చేసి, ఆపై అరెస్ట్గా చిత్రీకరించి కట్టు కథలు అల్లుతున్నారని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో బుధవ
Actor Siddharth | చాలా కాలం తరువాత నటుడు సిద్దార్థ్ ఓ భారీ చిత్రంలో నటిస్తున్నాడు అదే 'భారతీయుడు-2' (Bharateeyudu 2). కమల్హాసన్ నటించిన విజయవంతమైన చిత్రం 'భారతీయుడు' చిత్రానికి ఇది సీక్వెల్. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న
ఆర్టీవో ఆఫీస్ సేవలంటేనే ముందుగా వినిపించేది ఏజెంట్ల దోపిడీనే. ఇక్కడ ఇది వాహనదారులకు ఏళ్లుగా షరామామూలే అయినా.. మరో రకం దోపిడీకి ఆర్టీవో కార్యాలయం అడ్డా అయ్యింది.