పదో తరగతిలో ఇంటర్నల్ మా ర్కుల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం స్వల్పంగా సవరించింది. ఈ ఒక్క విద్యాసంవత్సరంలో ఇంటర్నల్ మార్కులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది.
స్కూళ్లలో మీరు పెట్టే ఆహారం తిన్న పిల్లలు వాంతులు, విరేచనాలు చేసుకుని దవాఖానల పాలవుతుంటే ఎలా? వారంలో మూడుసార్లు ఇలా జరిగిందంటే ఏమనుకోవాలి? అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. �
తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం సగం ముగిసినా ఆదాయ లక్ష్యాలను సాధించలేకపోయింది. ఇప్పటివరకు బడ్జెట్ ఆదాయ లక్ష్యంలో కేవలం 39.41 శాతమే ఆర్జించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారడంతో ఆదాయ పెంపు
విత్తన ధ్రువీకరణ సంస్థకు డిపార్ట్మెంట్ స్టేటస్ కల్పిం చి వ్యవసాయ శాఖలో ప్రత్యేక విభాగంగా గుర్తించాలని ఆ సంస్థ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని ఓ హోటల్లో సంస్థ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం ఆది
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పని చేస్తున్న 1200 మంది గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని, ఇది వదలకపోతే ఈనెల 20వ తేదీ తర్వాత సమ్మెలోకి వెళ్తామని పంచాయతీ ఎంప్లాయీస్ అం�
నాదర్గుల్ అసైన్డ్ భూములను అక్రమంగా పూలింగ్ చేస్తున్న వ్యవహారంపై నమస్తే తెలంగాణ పూర్తి ఆధారాలతో కథనం ప్రచురించింది. అయితే అక్రమాలకు అంటకాగుతున్న కొందరు పెద్దలు.. అటు రైతులను, ఇటు నమస్తే తెలంగాణను బె�
బెటాలియన్ కానిస్టేబుళ్లతో టీజీఎస్పీ ఉన్నతాధికారుల చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. 26 రోజుల డ్యూటీ తర్వాత 4 రోజులు సెలవు ఇస్తున్న విధానంపై బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యులు తీవ్రస్థాయిలో ఆందో�
యాదవులు ఘనంగా నిర్వహించే సదర్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సదర్ సమ్మేళనానికి రాష్ట్ర పండుగ హోదా కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
‘మూసీ పునర్జీవనం కోసం ప్రభుత్వ ఖజనా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టబోం. పూర్తిగా ప్రైవేట్ సంస్థల నుంచే నిధులు సమీకరిస్తాం’ అని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. నిబంధన
టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించడం, డిసెంబర్ 5న ‘చలో సెక్రటేరియట్' కార్యక్రమాలను విజయవంతం చేయాలని జేఏసీ ప్రతినిధులు రాష్ట్రవ్య�
Telangana | రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు దీపావళి కానుకగా ఒక్క డీఏ ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. నవంబర్ మొదటివారంలో సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే ప్రారంభించి, నెలాఖరులోగా పూర్తి �