కొత్త ఏడాది నుంచి ఉద్యోగుల తరహాలో పంచాయతీ కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లిస్తామని చెప్పిన సర్కారు మాటతప్పింది. గడువు ముగిసి నాలుగురోజులైనా ఖాతాల్లో నగదు జమచేయడంలో విఫలమైంది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శాపంగా మారింది. రేవంత్రెడ్డి సర్కారు అలసత్వం వల్లే ప్రాజెక్టుకు అనుమతుల రాలేదని, డీపీఆర్నును సీడబ్ల్యూసీ తిప్పిపంపిందని విమర�
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ముందుగా విచారణ పూర్తిచేయాలని ఏపీ చేస్తున్న వాదనలు అర్థరహితమని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట ఇటీవల ఏపీ దాఖలు చేసిన అఫిడవిట్పై తె
శాటిలైట్ సర్వే ఆధారంగానే రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. పంట వేసిన భూమికి మాత్రమే రైతుభరోసా ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం.. పంట వేసిన భూమి గుర్తింపులో �
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం కోసం ఉద్దేశించిన అంగన్వాడీలను ప్రభుత్వం ని�
Media Accreditation | రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ (గుర్తింపు కార్డు) గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
Harish Rao | మెన్నోనైట్ బ్రదర్న్ క్రైస్తవ సంఘం ప్రతినిధులు క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని మాజీ మంత్రి హరీశ్రావును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
KA Paul - CM Revanth Reddy | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు గొడవలే జరుగుతున్నాయని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ఎప్పుడు ధర్నాలు, గొ�
TG TET -2024 | టీజీ టెట్ - 2024 పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జనవరి 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు 20 సెషన్లలో పరీక్షలను నిర్వహించనున్నారు.
Harish Rao | ఉచిత విద్యుత్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఖండించారు.
ప్రముఖ నిర్మాత దిల్రాజును కీలక పదవి వరించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎఫ్డీసీ) చైర్మన్గా ఆయన్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్యూలు జారీ చేశారు.