గొర్రెల పంపిణీ పథకం కింద గొల్లకురుమలందరికీ సీఎం కేసీఆర్ న్యాయం చేస్తున్నారని, రెండో విడుత గొర్రెల పంపిణీకి రూ.4,593 కోట్లు మంజూరు చేశారని రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్�
రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా అమలు చేస్తున్న రైతు బీమా పథకంలో అర్హులు చేరేందుకు తాజాగా, మార్గదర్శకాలను జారీ చేసింది. 2018 నుంచి అమలవుతున్న ఈ పథకం కింద నాలుగేళ్ల కాలంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తం గా మరణించ�
పూర్తయిన వాటిని ప్రారంభించేందుకు సిద్ధం చేయాలి నెలలోగా పెండింగ్ పనులు పూర్తవ్వాలి నాణ్యతలో తేడా రావొద్దు సంగారెడ్డి కలెక్టర్ శరత్నాయక్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభా�
కుండపోత వానలు అనేక మందికి గుండె కోతను మిగిల్చాయి.. ఉమ్మడి జిల్లాలో వందలాది ఇండ్లు కూలిపోయాయి. గూడు కోల్పోయిన కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ప్రజాప్ర
మాతృత్వం.. మాటలకు అందని ధీరత్వం. గర్భం దాల్చింది మొదలు ప్రసవం వరకు స్త్రీ పెద్ద పోరాటమే చేస్తుంది. బిడ్డను క్షేమంగా ఈ లోకంలోకి తీసుకొచ్చే రోజున మరో జన్మ ఎత్తుతుంది. ఈ క్రమంలో తల్లి కడుపుపై కత్తి పెట్టకుండ�
వారం నుంచి ఎడతెగని వర్షం కురుస్తున్నా ఎప్పుడైనా ఒక్క గంట కరంటు పోవడం చూశామా? వర్షాల తీవ్రతతో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించినా ఇంటిల్లిపాది టీవీల ముందు కాలక్షేపం చెయ్యగలుగుతున్నారు. వర్క్ ఫ్రమ్ హో�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ.. ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఉండబోదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. వందేండ్లల
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోని విద్యాసంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్త�
హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ గవర్నమెంట్పై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆర్డీఎస్(రాజోలి బండ డైవర్షన్ స్కీమ్) కుడి కాల్వ పనులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఈఎన్స�
భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. సర్పంచ్ నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాట�
రాష్ట్రంలో ప్రభుత్వ బడులు లేని పల్లెలు, ఆవాసాల్లో ఉంటూ చదువుకొంటున్న విద్యార్థులకు రవాణాభత్యాన్ని ఇచ్చేందుకు సమగ్రశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్రంలోని 3,882 కుగ్ర�
హైదరాబాద్ : తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో మురుగుజల శుద్ధి ప్లాంట్లను (ఎస్టీపీ) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మ�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తానని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన బాధ్యతలు స్వీకరించి మాట్ల�