హౌసింగ్ బోర్డు ఆధీనంలోని విలువైన భూములు, షాపింగ్ కాంప్లెక్స్లలోనూ ఆంధ్రప్రదేశ్ సమాన వాటా కోరుతున్నది. ఢిల్లీలో ఏపీభవన్ను విభజించిన తరహాలోనే ఇక్కడి ఆస్తులను కూడా విభజించాలని పట్టుబడుతున్నది. హౌస�
రాష్ట్రంలోని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని వివిధ విభాగాల్లో మొత్తం 5,348 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఈ నెల 16న ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి జీవో విడుదల చేశారు. ఎన్నికల కోడ్ అమల�
శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి తెలంగాణ ఇప్పటికే కోటాకు మించి 4.73 టీఎంసీల నీటిని వాడుకున్నట్టు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వెల్లడించింది.
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులతో ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ఆదివారం వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. 21 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఉద్యోగులతో ముచ్చటించారు. వేతన సవరణతో ఉద్యోగుల బాధ్యత మరింత పెరిగిం�
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా భూములను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ మేర�
కొడంగల్ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ. 1.50 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మాడల్ గురుకులాన్ని ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ అవకాశమున్న చోట ఆ నమూనా క్యాంపస్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్
Indiramma Housing Scheme | సొంత ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు అందజేసే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఈ పథకాన్ని 11న ప్రారంభించాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. అవసరమై�
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11,062 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన న
Gruha Jyothi | గృహజ్యోతి పథకం పేరు గొప్ప.. ఊరు దిబ్బలా కనబడుతున్నది. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రకటించుకున్నది.
రాష్ట్ర ప్రభుత్వం అటవీశాఖలోని ఎనిమిది మంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Mahalakshmi Scheme | రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరు గ్యారెంటీల్లో భాగమైన మరో స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme)లోని రూ.500కే గ్యాస్ సిలిండర్ (gas cylinders) స్కీమ్ను ప్రభుత�
గ్రామ పంచాయతీలను అప్పులు తెచ్చి అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దామని, తక్షణమే తమ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది.
Niranjan Reddy | హైదరాబాద్ : కృష్ణా తుంగభద్ర నదులే పాలమూరు జిల్లాకు జీవనాధారం అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 360 రోజులు నీటిని ఉపయోగించుకునేలా కేసీఆర్ పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట�
Niranjan Reddy | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పి లేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్, కేసీఆర�