పురాతన కాలం నాటి, పాడుబడ్డ మెట్ల బావులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధునీకరించడానికి శ్రీకారం చుడుతుంది. గత ప్రభుత్వాలలో నిరాదరణకు గురైన పురాతన కోనేరు, మెట్లబావులను ప్రభుత్వం భావితరాలకు అందించేందుకు సమ
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్డు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి గుడ్డుపై ‘తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ గుడ్డు’ పేరుతో స్టాంప్ వేసి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా
గురునానక్ వర్సిటీలో ప్రవేశాలు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లను తిరిగి ఇచ్చేయాలని యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. గురువారం ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ వర్సిటీకి నోటీసులు జారీచేశా�
ఒకే ఒక్క మాట ‘జై తెలంగాణ’. ఆ మాటలోనే ఏదో తెలియని శక్తి. ఆ పలుకే వెయ్యి ఏనుగుల బలం. ఆ మాటే శ్వాస.. ఉద్యమ నాయకుడు కేసీఆర్ చూపిందే పోరుబాట. తొలి దశ నుంచి మలి దశ వరకూ ‘జై తెలంగాణ’ నినాదమే ఓ రణనినాదం. అందుకే స్వరాష్�
తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా.. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకొనేలా హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం ప్రారంభించను�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘బీసీలకు లక్ష ఆర్థిక సాయం’ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు చెందిన వృత్తిదారుల జీవన ప్రమాణాలు పెం�
Indrakaran Reddy | యాదగిరిగుట్టలో చిరుధాన్యాల ప్రసాదం (Millets laddu prasadam), స్వామి వారి బంగారు, వెండి నాణేల విక్రయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతున్నాయి. నాడు ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాల్లో నేడు పూజలు, పునస్కారాలతో సందడి నెలకొన్నది.
మన ఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయని, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు, నాణ్యమైన విద్యనందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మెదక్, సంగారెడ్డి కలెక్టర్లు,
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి మారుమూల ప్రాంతంలో విద్యాభివృద్ధి జరిగిందని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యం�
MLA Sunitha | యాదాద్రి భువనగిరి : దేశంలోనే ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో గిరిజన జీవితాల్లో వెలుగులు నింపింది తెలంగాణ ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు.
ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, బలిదానాల తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ దిశగా ముందుకుసాగుతున్నది. ఈ క్రమంలో ఉద్యమంలో క్రియాశీలక భూమిక పోషించిన న్యాయవాద సమాజాన్ని ఆదుకోవడాన
ఓ రోజు ఉదయం ఒక పారిశ్రామికవేత్త పోన్జేసి ‘మీరు 2 రోజులు పవర్ హాలిడే ఇస్తున్నారు. పరిశ్రమ ఆవరణలో నివాసం ఉంటున్న కార్మికులు నీళ్లు పట్టుకోవడానికిగాను గంటసేపు కరంటు ఇవ్వగలరా?’ అని అభ్యర్థించారు. ఉన్నతాధి
తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని వికలాంగులకు రూ.4016 నెలవారీ పింఛను అందజేసి వారి జీవితాల్లో విశ్వాసాన్ని నింపుతున్నది. గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో రూ.500 పింఛను మాత్రమే ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర�
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం దేశచరిత్రలో ఒక మైలురాయి. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ళు, నిధులు, నియామకాల్లో నెలకొన్న వివక్షపై సాగింది ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం. దార్శనికుడు, పోరాట యోధుడు, జననేత కేసీఆర్ మార్గదర్శన�