Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఈ 9 ఏండ్ల కాలంలో అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శక�
Academic Calender | ఈ (2023-24 ఏడాది) విద్యాసంవత్సరానికి సంబంధించి 1 నుంచి 10వ తరగతులకు అకడమిక్ క్యాలెండర్ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటన విడుదల �
DGP Anjani Kumar | హైదరాబాద్ : ప్రపంచంలో 3వ అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మారిన మానవ అక్రమ రవాణా విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర డీజీపీ అంజన�
Telangana University | నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా పరిధిలోని తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వర్సిటీ పరిపాలనా భవనంలో సోదాలు చేశారు. అనినీతి ఆరోపణల దృష్ట్యా విజిలెన్స్, ఎ�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మన ఊరు-మన
క్రీడాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ జోన్లో గురువారం జరిగిన జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు కార్యక్�
తెలంగాణపై ఆంధ్రా ప్రాంతం మధ్య సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ వివక్ష కారణంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పురుడుపోసుకున్నది. ప్రత్యేక రాష్ట్రం కోసం చాలా కాలంగా ఉన్న ఆకాంక్ష ఉద్యమ రూపం సంతరించుకోవడంతో భార�
బడి అంటే మనకు గుర్తుకువచ్చేది నల్లబల్ల, తెల్లటి చాక్పీసులు. కానీ, ప్రైవేట్ బడులు చాలాకాలం కిందటే గ్రీన్ బోర్డులు, స్మార్ట్బోర్డుల వైపు మళ్ళాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా మౌలిక వసతులు కల్పిం�
చేగుంటలోని మండల పరిషత్ కార్యాలయంలో గతంలో ఇరుకైన గదులతో కార్యాలయం ఉండేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత ప్రభుత్వం నూతనంగా చేగుంట మండల పరిషత్ కార్యాలయాన్ని మంజూరు చేసి, అన్ని హంగులతో అన్ని కార్యాలయ�
తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం కింద బీజేపీ నేత కూతురికి రూ.1,00,016 మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కును మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్వయంగా వారి ఇంటికెళ్ల�
తెలంగాణ ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసిన ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్) ఫలితాల్లో ఖమ్మం నగరంలోని ప్రైవేటు కళాశాలలకు చెందిన విద్యార్థులు సత్తా చా
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సర్వీసును క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాను ముఖ్య�