బడి అంటే మనకు గుర్తుకువచ్చేది నల్లబల్ల, తెల్లటి చాక్పీసులు. కానీ, ప్రైవేట్ బడులు చాలాకాలం కిందటే గ్రీన్ బోర్డులు, స్మార్ట్బోర్డుల వైపు మళ్ళాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా మౌలిక వసతులు కల్పిం�
చేగుంటలోని మండల పరిషత్ కార్యాలయంలో గతంలో ఇరుకైన గదులతో కార్యాలయం ఉండేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత ప్రభుత్వం నూతనంగా చేగుంట మండల పరిషత్ కార్యాలయాన్ని మంజూరు చేసి, అన్ని హంగులతో అన్ని కార్యాలయ�
తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం కింద బీజేపీ నేత కూతురికి రూ.1,00,016 మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కును మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్వయంగా వారి ఇంటికెళ్ల�
తెలంగాణ ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసిన ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్) ఫలితాల్లో ఖమ్మం నగరంలోని ప్రైవేటు కళాశాలలకు చెందిన విద్యార్థులు సత్తా చా
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సర్వీసును క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాను ముఖ్య�
పేద విద్యార్థులు చదువులో ప్రతిభ చూపిస్తున్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. కొందరు మంచి మార్కులు సంపాదించినా కార్పొరేట్ కళాశాలల్లో చదవాలన్న కోరిక మాత్రం నెరవేరడం లేదు. �
ఆదివాసుల అభ్యున్నతికి తెలంగాణ సర్కారు కృషిచేస్తున్నదని, అందుకు అనేక సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలుచేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అనారు.
వరంగల్ జిల్లాలోని చేనేత సంఘాల్లో నిల్వ ఉన్న కార్పెట్లు, బెడ్ షీట్ల కొనుగోళ్లు షురువయ్యాయి. ‘సంఘాల్లో పేరుకుపోయిన నేత ఉత్పత్తుల నిల్వలు’ శీర్షికన ఈనెల 2న ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైన విషయం తెలి�
తెలంగాణ సర్కారుతో సఖ్యతగా ఉన్నప్పుడే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని టీఎన్జీవోస్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. ఇదే తరహాలో ఇప్పటివరకు అనేక డిమాండ్లను నెరవేర్చుకున్నామని
భాగ్యరెడ్డి వర్మ నాటి నిజాం పాలనలోని హైదరాబాద్ రాజ్యంలో 1888 మే 22న మాల కుటుంబానికి చెందిన మాదరి వెంకయ్య-రంగమాంబ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. ఆయన అసలు పేరు మాదరి భాగయ్య. అంటరానివారిగా చిత్రీకరించబడి
వీఆర్ఏ లు.. రెవెన్యూ వ్యవస్థలో క్షేత్ర స్థాయిలో ముందుండే ఉ ద్యోగులు. ఇంతకుముందున్న వీఆర్వోలతో మొదలుకొని తాసీల్దార్, ఆర్డీవో స్థాయి అధికారులకూ కలెక్టరేట్లోనూ అనుభవం, అర్హతను బట్టి పనిచేస్తూ తలలో నాల�
రాష్ట్ర ప్రభుత్వం మాడల్ స్కూల్ టీచర్ల బదిలీలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫైల్పై శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సంతకం చేశారు. రాష్ట్రంలోని 194 మాడల్ సూళ్లలో 3 వేలకుపైగ
ఐర న్, సూక్ష్మపోషకాలతో కూడిన పోషకాహారాన్ని అం దజేయడంలో భాగంగా రాష్ట్రంలోని సర్కారు బడి విద్యార్థులకు రాగిజావను బ్రేక్ఫాస్ట్గా అందజేయ నున్నారు. రాష్ట్రంలోని 16.82 లక్షల మంది విద్యా ర్థులకు ఏడాదిలో 110 రోజ
Telangana | హైదరాబాద్ : తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం - 2023 ప్రచురణను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. శుక్రవారం మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రచ�