CM KCR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాతనే కులవృత్తులు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందని పలువురు విశ్వబ్రాహ్మణ నేతలు అన్నారు. ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగ�
CM KCR | హైదరాబాద్ : రెవెన్యూ శాఖలో గౌరవ వేతనంపై పని చేస్తున్న సుమారు 23,000 మంది వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయుటకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం �
నాటి సమైక్య రాష్ట్రంలో గతుకుల రోడ్లపై నరకం చూసిన ఉమ్మడి జిల్లా ప్రజానీకం నేడు స్వరాష్ట్రంలో తళతళా మెరిసే రోడ్లపై దూసుకెళ్తున్నది. పల్లె నుంచి పట్నం దాకా రోడ్లన్నీ అద్దాల్లా మారడంతో సులువుగా.. సాఫీగా రాక
తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ శుద్ధజలం అందించే లక్ష్యంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం తాగునీటి తండ్లాటను దూరం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎండకాలం వచ్చిందంటే గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడ్డ ప్రజానీకం ఇప
తెలంగాణ రాష్ట్రం వచ్చాక రోడ్లు అభివృద్ధి చెందాయి. రాష్ట్ర ప్రభుత్వం జహీరాబాద్ నుంచి కర్ణాటకలోని చించోళి రోడ్డును రెండు లైన్లుగా అభివృద్ధి చేసింది. జహీరాబాద్-తాండూరు రోడ్డును రెండు వరుసలుగా నిర్మాణం
కొందరు దళారులు అత్యాశతో అమాయక రైతులను ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలు విక్రయిస్తుంటారు. రైతులు తకువ ధరకు వస్తున్నాయని తీసుకొని మోసపోతుంటారు. అయితే నకిలీ విత్తనాలతో ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాక పెట�
పారిశ్రామికంగా రంగారెడ్డి జిల్లా ఏటేటా పురోగతిని సాధిస్తూ పరిశ్రమల ఖిల్లాగా మారుతున్నది. ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. ఔత్సాహిక పారిశ్రామిక వ�
Minister Prashanth Reddy | హైదరాబాద్ : తెలంగాణ ప్రజల మదిలో అమరుల త్యాగాలు నిరంతరం జ్వలిస్తూ ఉండేలా దీపం ఆకృతి వచ్చేలా స్మారకాన్ని నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప�
ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్కు దీటుగా ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ పాఠశాలలతోపాటు గురుకుల, జ్యోతిబా పూలే విద్యార్థులు అత్యుత్తమ జీపీఏలు సాధించారు. తెలంగాణ సర్కారు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగ తులు నిర్వహి�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ దేశానికే ఆదర్శమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలకు ఇ�
‘ఎత్తు పల్లాల మధ్య సాగిపోయే జీవిత ప్రయాణంలో పైకి రావడం గొప్ప కాదు. కానీ.. బతుకు శాపగ్రస్తమై, సమాజం నుంచి వివక్ష ఎదురైన పరిస్థితుల్లోనూ పట్టుదలతో ఉన్నత స్థితికి చేరుకోవడం గొప్ప.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న సర్కారు.. ప్రజారోగ్యం కోసం అత్యుత్తమ కార్యక్రమాలను చేపడుతున్నది. ఇందులోభాగంగా చేపట్టిన ఎన్సీడీ (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) కిట్ల పంపిణీ కార్యక్రమం విజ
హైదరాబాద్లో మరో డాటా సెంటర్ అందుబాటులోకి వచ్చింది. వెబ్ వర్క్స్-ఐరన్ మౌంటైన్ డేటా సెంటర్ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ డాటా సెంటర్ సంస్�