సర్కారు బడుల్లో చదువుకునే ప్రైమరీ విద్యార్థులకు వర్క్బుక్స్, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు నోట్బుక్స్ అందజేయాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమైనది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 24 లక్�
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ రైతులకు భరోసానిచ్చారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రైతులు అధైర్యపడొద్దని, తెలంగాణ
వేతనాలు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ పలు చోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు మంగళవారం పారిశుధ్య కార్మికులు పాలాభిషేకాలు చేశారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం రూ.వెయ్యి వేతనం పెంచిన సందర్భంగ�
నూతన సచివాలయంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వారి ఐడీ కార్డులను పరిశీలించిన అనంతరం లంచ్ బాక్సులను తనిఖీ చేయకుండానే లోనికి అనుమతించేందుకు చర్యలు చేపట్టింది.
Hyderabad | జీవో 58, 59 కింద హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువును మరో నెల పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
పాఠశాలలు మరింత బాగుపడనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మనఊరు-మనబడి కార్యక్రమంతో ప్రతి జిల్లాలో వందలాది పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ యోజనతో డిజిటల్ బోధనతోపాటు మౌలిక స
ఆరుగాలం కష్టించి రైతులు పండించే ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే కొందరు మిల్ల ర్లు మాత్రం వారిని ఇబ్బందు
హైదరాబాద్ నడిబొడ్డున అందమైన అతిపెద్ద విగ్రహం కొలువుదీరింది. అమెరికా అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎలా గుర్తుకు వస్తుందో హైదరాబాద్ అంటే అంబేద్కర్ స్టాచ్యూ జ్ఞప్తికి వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం భారీ అంబే�
అనంతపల్లి.. మారుమూల చిన్న పల్లె. వ్యవసాయ ఆధారిత గ్రామం. బోయినపల్లి మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండే ఈ గ్రామంలో పేద కుటుంబాలే ఎక్కువ. కూలీ పనే జీవనాధారం. 1530 జనాభా, 1240 ఓటర్లు, 350 కుటుంబాలు ఉన్నా.. ఈ ఊరికో ప్రత్�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిరుపేదలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ఇక వేగంగా కొనసాగనుంది. ఈ మేరకు చారిత్రక నూతన సచ�