టీచర్ల బదిలీలపై అభ్యంతరాలున్న నేపథ్యంలో పదోన్నతులైనా కల్పించాలని పీఆర్టీయూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ శ్రీనగర్కాలనీలోని తన క్యాంపు క్యాంపు కార్యాలయంలో మంత్రి సబితాఇ�
Niloufer Hospital | గుండె సమస్యలు అంటేనే క్లిష్టమైనవి. అందులోనూ చిన్నారుల గుండె సమస్యలంటే చెప్పనవసరం లేదు. పిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంత్రి హరీశ్రావు చొరవతో నిరుడు జనవరిలో �
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహిళా ఆరోగ్య కేంద్రాల ఉద్దేశం నేరవర్చేందుకు వైద్యులు అంకితభావంతో పని చేయాలని కలెక్టర్ శరత్ కుమార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో కలెక్
సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)పై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని ఆదేశాలు జారీచేసింది. విధుల్లో చేరకపోతే ఉద్యోగం నుంచి తొల
Telangana | హైదరాబాద్ : వైద్యారోగ్య శాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరి�
రోడ్ల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని గజ్వేల్ రహదారిలోని జీవికా పరిశ్రమ వద్ద ఏర్పడిన గుంతలు, ఇబ్రహీంపూర�
Telangana Martyrs Memorial | హైదరాబాద్ : ఈ ఏడాది జూన్ నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం కానుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశ
యువతలో ఉన్న సృజనాత్మక ఆవిష్కరణలకు తెలంగాణ సర్కార్ అన్ని రకాలుగా ప్రోత్సాహకాలను అందిస్తున్నదని వీ హబ్ సీఈవో దీప్తి రావుల అన్నారు. సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం ‘ఉమెన్
సర్కారు బడుల్లో చదువుకునే ప్రైమరీ విద్యార్థులకు వర్క్బుక్స్, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు నోట్బుక్స్ అందజేయాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమైనది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 24 లక్�
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ రైతులకు భరోసానిచ్చారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రైతులు అధైర్యపడొద్దని, తెలంగాణ
వేతనాలు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ పలు చోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు మంగళవారం పారిశుధ్య కార్మికులు పాలాభిషేకాలు చేశారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం రూ.వెయ్యి వేతనం పెంచిన సందర్భంగ�
నూతన సచివాలయంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వారి ఐడీ కార్డులను పరిశీలించిన అనంతరం లంచ్ బాక్సులను తనిఖీ చేయకుండానే లోనికి అనుమతించేందుకు చర్యలు చేపట్టింది.