EV Charging Points | హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ కేంద్రాలు, ఇతర మౌలికవసతులు పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ కృషిచేస్తోందని చైర్మన్ వై స�
స్వరాష్ట్రంలో సర్కారు బడులు నూతన శోభను సంతరించకుంటున్నాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనే సంకల్పంతో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. విడుతలవారీగా పాఠశాలలను �
అవసరానికి ఆసరా పింఛన్ అండగా నిలుస్తున్నది. తెలంగాణ రాక ముందు రూ.200 ఉన్న పింఛన్ వారికి పెద్దగ ఆసరా అయ్యేది కాదు. అవి కూడా అప్పుడప్పుడు వచ్చి ఇచ్చేవారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మైనార్టీలకు తగిన గుర్తింపు లభించిందని, అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవించే ఏకైక పార్టీ బీర్ఎస్ అని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్�
ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆయన భజన బృందమంతా పదే పదే దేశానికే రోల్మాడల్ అని చెప్పే గుజరాత్ ప్రభుత్వం, తెలంగాణ విధానాలను అధ్యయనం చేయడానికి రాష్ర్టానికి వచ్చింది. తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ విధానాలు తె�
Booster Dose | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రేపట్నుంచి మళ్లీ కొవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా, దేశంలోని కొన్ని రాష్ట్రాల్�
మైక్య రాష్ట్రంలో కునారిల్లిన కుల వృత్తులకు ప్రస్తుత ప్రభుత్వం ప్రాణం పోస్తున్నది. ఒక్కో కుల వృత్తికి జీవం పోస్తూ ఆయా కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతున్నది. యాదవులకు గొర్రెలు, ముదిరాజ్లక
గతంలో మిర్చి పంట సాగు చేయాలంటే రైతులు భయపడేవారు. పంట పండించడానికి నీరు ఉంటుందా.. చీడపీడలు ఆశించి పంటను దెబ్బతీస్తాయా.. తీరా పంట చేతకొచ్చే సమయానికి మద్దతు ధర ఉంటుందా..
మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని చిన్న మసీదులో బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ�
Telangana | షబ్ ఏ ఖద్న్రు పురస్కరించుకుని 19వ తేదీన, రంజాన్ను పురస్కరించుకుని 21వ తేదీన ప్రభుత్వం అప్షనల్ హాలిడేను ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana | హైదరాబాద్ : టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుతో విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలమయ్యాయి. 7 శాతం పీఆర్సీకి విద్యుత్ ఉద్యోగులు అంగీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభు
TSPSC | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. పలు ఉద్యోగ నియామక పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది. టీఎస్పీఎస్సీ. మే 16వ తేదీన అగ్రికల్చర్ ఆఫీసర
Hyderabad | ట్యాంక్బండ్ జనసాగరమైంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కన్నుల పండ�
తల్లిదండ్రులు లేని అనాథలు, ఎలాంటి ఆధారం లేని అభాగ్యులైన పిల్లలకు చేయూత ఇచ్చి ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్యను అమలు చేస్తున్నది. స్త్రీ, శిశు, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం ద్వా