Hyderabad | జీవో 58, 59 కింద హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువును మరో నెల పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
పాఠశాలలు మరింత బాగుపడనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మనఊరు-మనబడి కార్యక్రమంతో ప్రతి జిల్లాలో వందలాది పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ యోజనతో డిజిటల్ బోధనతోపాటు మౌలిక స
ఆరుగాలం కష్టించి రైతులు పండించే ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే కొందరు మిల్ల ర్లు మాత్రం వారిని ఇబ్బందు
హైదరాబాద్ నడిబొడ్డున అందమైన అతిపెద్ద విగ్రహం కొలువుదీరింది. అమెరికా అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎలా గుర్తుకు వస్తుందో హైదరాబాద్ అంటే అంబేద్కర్ స్టాచ్యూ జ్ఞప్తికి వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం భారీ అంబే�
అనంతపల్లి.. మారుమూల చిన్న పల్లె. వ్యవసాయ ఆధారిత గ్రామం. బోయినపల్లి మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండే ఈ గ్రామంలో పేద కుటుంబాలే ఎక్కువ. కూలీ పనే జీవనాధారం. 1530 జనాభా, 1240 ఓటర్లు, 350 కుటుంబాలు ఉన్నా.. ఈ ఊరికో ప్రత్�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిరుపేదలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ఇక వేగంగా కొనసాగనుంది. ఈ మేరకు చారిత్రక నూతన సచ�
రాళ్లవానతో కూడిన అకాల వర్షాలతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పంట నష్టం జరగడం బాధాకరమైన విషయం. 27 జిల్లాల్లో సుమారుగా 2,36,194 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లుగా సమాచారం. అత్యధికంగా 1.60 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్�
‘నేటి బాలలే రేపటి పౌరులు..వారిని కాపాడుకుంటేనే దేశ సంపదగా మారుతారు’ అనే మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ సర్కారు చర్యలు చేపడుతున్నది. చిన్నారులకు ఉజ్వల భవిష్యత్ను అందించే సమున్నత లక్ష్యంతో అడుగులు
అంతరించిపోతున్న కులవృత్తులకు సీఎం కేసీఆర్ జీవం పోస్తున్నారు. ఇందులో భాగంగా గొల్లకురుమల కోసం రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది.
Harish Rao | హైదరాబాద్ : దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయవద్దని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశ భద