తెలంగాణ సర్కారుతో సఖ్యతగా ఉన్నప్పుడే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని టీఎన్జీవోస్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. ఇదే తరహాలో ఇప్పటివరకు అనేక డిమాండ్లను నెరవేర్చుకున్నామని
భాగ్యరెడ్డి వర్మ నాటి నిజాం పాలనలోని హైదరాబాద్ రాజ్యంలో 1888 మే 22న మాల కుటుంబానికి చెందిన మాదరి వెంకయ్య-రంగమాంబ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. ఆయన అసలు పేరు మాదరి భాగయ్య. అంటరానివారిగా చిత్రీకరించబడి
వీఆర్ఏ లు.. రెవెన్యూ వ్యవస్థలో క్షేత్ర స్థాయిలో ముందుండే ఉ ద్యోగులు. ఇంతకుముందున్న వీఆర్వోలతో మొదలుకొని తాసీల్దార్, ఆర్డీవో స్థాయి అధికారులకూ కలెక్టరేట్లోనూ అనుభవం, అర్హతను బట్టి పనిచేస్తూ తలలో నాల�
రాష్ట్ర ప్రభుత్వం మాడల్ స్కూల్ టీచర్ల బదిలీలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫైల్పై శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సంతకం చేశారు. రాష్ట్రంలోని 194 మాడల్ సూళ్లలో 3 వేలకుపైగ
ఐర న్, సూక్ష్మపోషకాలతో కూడిన పోషకాహారాన్ని అం దజేయడంలో భాగంగా రాష్ట్రంలోని సర్కారు బడి విద్యార్థులకు రాగిజావను బ్రేక్ఫాస్ట్గా అందజేయ నున్నారు. రాష్ట్రంలోని 16.82 లక్షల మంది విద్యా ర్థులకు ఏడాదిలో 110 రోజ
Telangana | హైదరాబాద్ : తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం - 2023 ప్రచురణను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. శుక్రవారం మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రచ�
CM KCR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాతనే కులవృత్తులు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందని పలువురు విశ్వబ్రాహ్మణ నేతలు అన్నారు. ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగ�
CM KCR | హైదరాబాద్ : రెవెన్యూ శాఖలో గౌరవ వేతనంపై పని చేస్తున్న సుమారు 23,000 మంది వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయుటకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం �
నాటి సమైక్య రాష్ట్రంలో గతుకుల రోడ్లపై నరకం చూసిన ఉమ్మడి జిల్లా ప్రజానీకం నేడు స్వరాష్ట్రంలో తళతళా మెరిసే రోడ్లపై దూసుకెళ్తున్నది. పల్లె నుంచి పట్నం దాకా రోడ్లన్నీ అద్దాల్లా మారడంతో సులువుగా.. సాఫీగా రాక
తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ శుద్ధజలం అందించే లక్ష్యంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం తాగునీటి తండ్లాటను దూరం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎండకాలం వచ్చిందంటే గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడ్డ ప్రజానీకం ఇప
తెలంగాణ రాష్ట్రం వచ్చాక రోడ్లు అభివృద్ధి చెందాయి. రాష్ట్ర ప్రభుత్వం జహీరాబాద్ నుంచి కర్ణాటకలోని చించోళి రోడ్డును రెండు లైన్లుగా అభివృద్ధి చేసింది. జహీరాబాద్-తాండూరు రోడ్డును రెండు వరుసలుగా నిర్మాణం
కొందరు దళారులు అత్యాశతో అమాయక రైతులను ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలు విక్రయిస్తుంటారు. రైతులు తకువ ధరకు వస్తున్నాయని తీసుకొని మోసపోతుంటారు. అయితే నకిలీ విత్తనాలతో ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాక పెట�