తెలంగాణ రాష్ట్రం వచ్చాక రోడ్లు అభివృద్ధి చెందాయి. రాష్ట్ర ప్రభుత్వం జహీరాబాద్ నుంచి కర్ణాటకలోని చించోళి రోడ్డును రెండు లైన్లుగా అభివృద్ధి చేసింది. జహీరాబాద్-తాండూరు రోడ్డును రెండు వరుసలుగా నిర్మాణం
కొందరు దళారులు అత్యాశతో అమాయక రైతులను ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలు విక్రయిస్తుంటారు. రైతులు తకువ ధరకు వస్తున్నాయని తీసుకొని మోసపోతుంటారు. అయితే నకిలీ విత్తనాలతో ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాక పెట�
పారిశ్రామికంగా రంగారెడ్డి జిల్లా ఏటేటా పురోగతిని సాధిస్తూ పరిశ్రమల ఖిల్లాగా మారుతున్నది. ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. ఔత్సాహిక పారిశ్రామిక వ�
Minister Prashanth Reddy | హైదరాబాద్ : తెలంగాణ ప్రజల మదిలో అమరుల త్యాగాలు నిరంతరం జ్వలిస్తూ ఉండేలా దీపం ఆకృతి వచ్చేలా స్మారకాన్ని నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప�
ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్కు దీటుగా ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ పాఠశాలలతోపాటు గురుకుల, జ్యోతిబా పూలే విద్యార్థులు అత్యుత్తమ జీపీఏలు సాధించారు. తెలంగాణ సర్కారు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగ తులు నిర్వహి�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ దేశానికే ఆదర్శమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలకు ఇ�
‘ఎత్తు పల్లాల మధ్య సాగిపోయే జీవిత ప్రయాణంలో పైకి రావడం గొప్ప కాదు. కానీ.. బతుకు శాపగ్రస్తమై, సమాజం నుంచి వివక్ష ఎదురైన పరిస్థితుల్లోనూ పట్టుదలతో ఉన్నత స్థితికి చేరుకోవడం గొప్ప.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న సర్కారు.. ప్రజారోగ్యం కోసం అత్యుత్తమ కార్యక్రమాలను చేపడుతున్నది. ఇందులోభాగంగా చేపట్టిన ఎన్సీడీ (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) కిట్ల పంపిణీ కార్యక్రమం విజ
హైదరాబాద్లో మరో డాటా సెంటర్ అందుబాటులోకి వచ్చింది. వెబ్ వర్క్స్-ఐరన్ మౌంటైన్ డేటా సెంటర్ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ డాటా సెంటర్ సంస్�
ఇసుక విక్రయ విధానాన్ని మెరుగుపర్చడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అక్రమాలకు చెక్పెట్టడం, సరసమైన ధరలో వినియోగదారుడికి తక్కువ సమయంలోనే ఇసుకను సమకూ�
రాష్ట్ర న్యాయ అధికార సంస్థ, నల్సార్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన అగ్రి, పారా లీగల్ వలంటీర్ల శిక్షణా కార్యక్రమం గురువారం ముగిసింది. వలంటీర్లకు వాల్టా, వినియోగదారుల, విత్తనాలు, పంట బీమా, రెవెన్�
మాతా, శిశు మరణాల నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. గర్భిణుల్లో రక్తహీనతను అధిగమించడంతోపాటు కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన పౌష్టికాహారం అందేలా ఏర్పాట్లు చేస్తున్న
మండలంలోని ఓగ్లాపూర్ సమీపంలోని డిస్నీల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఎస్సెస్సీ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. 87 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఊరుగొండ వర్షిత, బోనాల శ్రీజ, ఎడ్ల అశ్విత్ 1
మార్చి 2022లో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ నివేదికను భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) బుధవారం రాష్ట్ర ప్రభుత్వంతోపాటు గవర్నర్కు సమర్పించినట్టు ఆడిట్ కార్యాలయం బుధవారం ఓ �