ఇసుక విక్రయ విధానాన్ని మెరుగుపర్చడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అక్రమాలకు చెక్పెట్టడం, సరసమైన ధరలో వినియోగదారుడికి తక్కువ సమయంలోనే ఇసుకను సమకూ�
రాష్ట్ర న్యాయ అధికార సంస్థ, నల్సార్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన అగ్రి, పారా లీగల్ వలంటీర్ల శిక్షణా కార్యక్రమం గురువారం ముగిసింది. వలంటీర్లకు వాల్టా, వినియోగదారుల, విత్తనాలు, పంట బీమా, రెవెన్�
మాతా, శిశు మరణాల నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. గర్భిణుల్లో రక్తహీనతను అధిగమించడంతోపాటు కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన పౌష్టికాహారం అందేలా ఏర్పాట్లు చేస్తున్న
మండలంలోని ఓగ్లాపూర్ సమీపంలోని డిస్నీల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఎస్సెస్సీ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. 87 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఊరుగొండ వర్షిత, బోనాల శ్రీజ, ఎడ్ల అశ్విత్ 1
మార్చి 2022లో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ నివేదికను భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) బుధవారం రాష్ట్ర ప్రభుత్వంతోపాటు గవర్నర్కు సమర్పించినట్టు ఆడిట్ కార్యాలయం బుధవారం ఓ �
టీచర్ల బదిలీలపై అభ్యంతరాలున్న నేపథ్యంలో పదోన్నతులైనా కల్పించాలని పీఆర్టీయూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ శ్రీనగర్కాలనీలోని తన క్యాంపు క్యాంపు కార్యాలయంలో మంత్రి సబితాఇ�
Niloufer Hospital | గుండె సమస్యలు అంటేనే క్లిష్టమైనవి. అందులోనూ చిన్నారుల గుండె సమస్యలంటే చెప్పనవసరం లేదు. పిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంత్రి హరీశ్రావు చొరవతో నిరుడు జనవరిలో �
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహిళా ఆరోగ్య కేంద్రాల ఉద్దేశం నేరవర్చేందుకు వైద్యులు అంకితభావంతో పని చేయాలని కలెక్టర్ శరత్ కుమార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో కలెక్
సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)పై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని ఆదేశాలు జారీచేసింది. విధుల్లో చేరకపోతే ఉద్యోగం నుంచి తొల
Telangana | హైదరాబాద్ : వైద్యారోగ్య శాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరి�
రోడ్ల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని గజ్వేల్ రహదారిలోని జీవికా పరిశ్రమ వద్ద ఏర్పడిన గుంతలు, ఇబ్రహీంపూర�
Telangana Martyrs Memorial | హైదరాబాద్ : ఈ ఏడాది జూన్ నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం కానుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశ
యువతలో ఉన్న సృజనాత్మక ఆవిష్కరణలకు తెలంగాణ సర్కార్ అన్ని రకాలుగా ప్రోత్సాహకాలను అందిస్తున్నదని వీ హబ్ సీఈవో దీప్తి రావుల అన్నారు. సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం ‘ఉమెన్