నిర్మల్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్లో వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ), మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ైక్లెమెట్ �
Green India Challenge | రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో 14న మొక్కలు నాటుదామని గ్రీన్ ఇండియా వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సం�
‘దేశంలో ధనికులైన గొల్ల కురుమలు ఎక్కడ ఉన్నారంటే.. తెలంగాణలో ఉన్నారని చెప్పుకోవాలి. అందుకే గొర్రెల పంపిణీ పథకం అమలు చేస్తున్నాం’- ఇది గొర్రెల పంపిణీ పథకం, గొల్ల కురుమల బలోపేతంపై సీఎం కేసీఆర్ చెప్పిన మాట.
Green India Challenge | “మనుషుల్లో సమానత్వం – ప్రకృతి సమతూల్యత” రెండు ఉండాలని భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్( Ambedkar ) భావించారు. అందుకే తాను కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనను కలవాలనుకున�
మహిళా సాధికారతే లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్లో, కొడకండ్ల మండలకేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమా
TSbPASS | హైదరాబాద్ : రాష్ట్రంలో భవననిర్మాణ అనుమతులను సకాలంలో అందించాలన్న టీఎస్ బీపాస్( TSbPASS ) చట్టానికి విరుద్ధంగా అనుమతులకై దరఖాస్తులు అందిన 15 రోజులకు కూడా అనుమతులు జారీ చేయని 29 మంది మున్సిపల్ కమిషనర్లు, సైట్, ట
CM KCR | హైదరాబాద్ : ఈ దేశంలో మనుషులంతా అన్ని రంగాల్లో సమానత్వంతో జీవించాలని, ఆధిపత్య విలువలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన జీవితాన్ని ధారపోసిన భారతీయ సామాజిక తత్వవేత్త, మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలు, కార్�
తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని కులాలకు సముచిత న్యాయం చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్లో గౌడసంఘం ఆధ్వర్యంలో ఆదివారం స
తెలంగాణ ప్రభుత్వం ప్రతి సామాజిక వర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ కుల వృత్తులను పునరుద్ధరిస్తున్నది. సమాజంలోని వివిధ వృత్తుల వారి సంక్షేమమే ధ్యేయంగా ప�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలను కార్యాచరణ ప్రకారం పూర్తి చేసిన ములుగు జిల్లా కేంద్రం ఎన్డీఎస్పీఎస్వీపీకి ఎంపికైంది. తెలంగాణలో 33వ జిల్లాగా అవతరించిన ములుగు, ఇతర జిల్లా పంచాయతీలకు �
యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రైతుల ముంగిటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. క్రమబద్ధీకరించి ఇళ్ల పట్టాలు అందించేందుకు జీవో నంబర్ 58, 59 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు నిచ్చింది. మ
క్రీడలతో శారీరక ఉల్లాసం, మానసిక ధృడ త్వం కలుగుతుందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. గురువారం తూప్రాన్ మున్సిపాలిటీలోని 12వ వార్డు ఏబీకాలనీలో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాన్ని అదనపు కలెక్టర్ ప�
వరంగల్లో హిందీ పేపర్ లీకేజీ ముమ్మాటికీ బండి సంజయ్ కుట్రేనని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ను వెంటనే ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొ