యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రైతుల ముంగిటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. క్రమబద్ధీకరించి ఇళ్ల పట్టాలు అందించేందుకు జీవో నంబర్ 58, 59 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు నిచ్చింది. మ
క్రీడలతో శారీరక ఉల్లాసం, మానసిక ధృడ త్వం కలుగుతుందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. గురువారం తూప్రాన్ మున్సిపాలిటీలోని 12వ వార్డు ఏబీకాలనీలో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాన్ని అదనపు కలెక్టర్ ప�
వరంగల్లో హిందీ పేపర్ లీకేజీ ముమ్మాటికీ బండి సంజయ్ కుట్రేనని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ను వెంటనే ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొ
తెలంగాణపై కక్షగట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏదో ఒక రకంగా రాష్ట్ర సర్కారును బద్నాం చేయాలని చూస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ల
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పేద ప్రజల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు చర్య లు తీసుకుంటున్నది. ముఖ్యంగా గ్రామీణ, పట్ట ణ ప్రాంత ప్రజలు, మహిళలు, చిన్నారులు పోషకాహార లోపంతో అనే
దశాబ్దాల కల సాకారమైనది. ముప్ఫై ఏండ్లుగా సర్కారు జాగాల్లో నివాసముంటున్న గరీబోళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన 58, 59 జీవోలతో కష్టాలు గట్టెక్కాయి. పేదల కండ్లల్లో ఆనందం నిండింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంల
CM KCR | హైదరాబాద్ : బాబూ జగ్జీవన్ రామ్( Babu Jagjivan Ram ) 116వ జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను సీఎం కేసీఆర్( CM KCR ) స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబ�
నడిసముద్రంలో విధులు.. కనుచూపు మేర కూడా కనిపించని భూభాగం.. ప్రమాదకర జలాల్లో ప్రయాణం.. అయినా వెనక్కి తగ్గలేదు. తనకిష్టమైన ఉద్యోగం సాధించేందుకు పట్టుదలతో ముందుకు సాగాడు. అనుకున్నది సాధించాడు.
కేసీఆర్ ప్రభుత్వానికి ఎప్పటికైనా రైతులే మొదటి ప్రాధాన్యం అని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రైతులకు 2014 నుంచి రూ.27,718 కోట్ల రుణ మాఫీ చేసిందని వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వంలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉం దని, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సర్కారు సీరియస్గా ఉందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి అన్నారు.
CPR | గుండెపోటుకు గురైన వారికి అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్( CPR ) చేసి ప్రాణాలు కాపాడుతున్న రియల్ హీరోలకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister harish rao ) అభినందనలు తెలుపుతూ ట్వీట్ చ�