ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్ర భుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మనిషికి నయనం ప్రధానం కావడంతో కంటి జబ్బుల సమస్యలకు చెక్పెట్టేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగా ప్రారంభించిం
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చెందాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని కోనా బాన్సువాడ ప్రభుత్వ జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలలో రూ.41 ల�
ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనానికి సంబంధించి రూ.9.99 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఒక్కో ఇమామ్కు రూ.9,997, మౌజన్కు రూ.5 వేల చొ ప్పున గౌరవవేతనం చెల్లిస్తున్నది. ని
Summer Holidays | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు( Schools ) ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు ప్రభుత్వం వేసవి సెలవులు( Summer Holidays ) ప్రకటించింది. 2023-24 విద్యాసంవత్సరానికి గానూ జూన్ 12న పాఠశాల
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. పౌష్టికాహారం లోపాన్ని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నది. ఇటీవల నిర్వహించిన ఐదో జాతీయ కుటుంబ సర్వేలో దేశంలోని 50శాతం మంది మహిళలు రక్త�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాయి.అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించిన గ్రామాలకు రాష్ట్ర సర్కార్ అవార్డులను ప్రకటించింది. 9 అంశాలను పరిగణనలోక�
CS Shanti Kumari | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీమేరకు రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించనున్నట్టు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. ఇందులో భాగం�
ఉమ్మడి రాష్ట్రంలో రైతులు బ్యాంకు రుణం పొందటం ఓ ప్రహసనం. నాటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవటంతో రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చేవి కావు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి రైతుల చెప్పుల
Supreme Court | శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదని, ఈ మేరకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
‘నవ్విపోదరు కాక నాకేంటి సిగ్గు’ అన్న చందంగా ఉన్నది ప్రతిపక్ష నాయకుల తీరు. ఎక్కడ ఏది జరిగినా ప్రభుత్వానికో లేదంటే అధికారపార్టీ నేతలకో ఆపాదించడం పరిపాటిగా మారింది. స్వార్థపూరిత ప్రయోజనాల కోసం వాస్తవాలు �
ఇంటి ఐదుగురం నెల రోజులు నిమ్స్ దవాఖా న్ల ఉన్నం. ఓ రోజు డ్యూటీల ఉన్న సిస్టర్ నుంచి మా అల్లుడు సదయ్యకు ఫోనొచ్చింది ‘కన్కవ్వ కాలం జేసింది, మీరొచ్చి ఆరు లచ్చల బిల్లు కట్టి శవం తీస్కపోర్ర’ని. ఉన్నయిదుగురికి �
నిర్మల్ జిల్లాలో ‘మన ఊరు మన బడి’ కింద చేపట్టిన పనులను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం ‘మన ఊరు మన బడి’, తెలంగాణ ఆయిల్సీడ్ పంట�
తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.