తెలంగాణపై కక్షగట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏదో ఒక రకంగా రాష్ట్ర సర్కారును బద్నాం చేయాలని చూస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ల
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పేద ప్రజల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు చర్య లు తీసుకుంటున్నది. ముఖ్యంగా గ్రామీణ, పట్ట ణ ప్రాంత ప్రజలు, మహిళలు, చిన్నారులు పోషకాహార లోపంతో అనే
దశాబ్దాల కల సాకారమైనది. ముప్ఫై ఏండ్లుగా సర్కారు జాగాల్లో నివాసముంటున్న గరీబోళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన 58, 59 జీవోలతో కష్టాలు గట్టెక్కాయి. పేదల కండ్లల్లో ఆనందం నిండింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంల
CM KCR | హైదరాబాద్ : బాబూ జగ్జీవన్ రామ్( Babu Jagjivan Ram ) 116వ జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను సీఎం కేసీఆర్( CM KCR ) స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబ�
నడిసముద్రంలో విధులు.. కనుచూపు మేర కూడా కనిపించని భూభాగం.. ప్రమాదకర జలాల్లో ప్రయాణం.. అయినా వెనక్కి తగ్గలేదు. తనకిష్టమైన ఉద్యోగం సాధించేందుకు పట్టుదలతో ముందుకు సాగాడు. అనుకున్నది సాధించాడు.
కేసీఆర్ ప్రభుత్వానికి ఎప్పటికైనా రైతులే మొదటి ప్రాధాన్యం అని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రైతులకు 2014 నుంచి రూ.27,718 కోట్ల రుణ మాఫీ చేసిందని వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వంలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉం దని, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సర్కారు సీరియస్గా ఉందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి అన్నారు.
CPR | గుండెపోటుకు గురైన వారికి అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్( CPR ) చేసి ప్రాణాలు కాపాడుతున్న రియల్ హీరోలకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister harish rao ) అభినందనలు తెలుపుతూ ట్వీట్ చ�
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్ర భుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మనిషికి నయనం ప్రధానం కావడంతో కంటి జబ్బుల సమస్యలకు చెక్పెట్టేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగా ప్రారంభించిం
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చెందాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని కోనా బాన్సువాడ ప్రభుత్వ జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలలో రూ.41 ల�
ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనానికి సంబంధించి రూ.9.99 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఒక్కో ఇమామ్కు రూ.9,997, మౌజన్కు రూ.5 వేల చొ ప్పున గౌరవవేతనం చెల్లిస్తున్నది. ని
Summer Holidays | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు( Schools ) ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు ప్రభుత్వం వేసవి సెలవులు( Summer Holidays ) ప్రకటించింది. 2023-24 విద్యాసంవత్సరానికి గానూ జూన్ 12న పాఠశాల
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. పౌష్టికాహారం లోపాన్ని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నది. ఇటీవల నిర్వహించిన ఐదో జాతీయ కుటుంబ సర్వేలో దేశంలోని 50శాతం మంది మహిళలు రక్త�