వేసవిలో మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఆ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలతో యాసంగిలో రైతులు పెద్ద ఎత్తున వరి, ఇతర పంటలను సాగు చేశారు. ఎండలు �
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇప్పటికే డబుల్ బెడ్రూం పథకాన్ని అమలు చేస్తుండగా, కొత్తగా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది.
మహిళా సంఘాలకు పావలా వడ్డీ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన మొత్తాన్ని ఎస్హెచ్జీల ఖాతాల్లో జమ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సెర్ప్, మెప్మా పరిధిలోని సంఘాల�
Griha Lakshmi | బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) విస్తృత స్థాయి సమావేశంలో గృహలక్ష్మి పథకం అమలుపై సీఎం కేసీఆర్( CM KCR ) విధివిధానాలను ప్రకటించారు. ఈ పథకం కింద లబ్ధిదారులను మహిళలనే ఎంపిక చేసి వారి పేరు మీదనే రిజి�
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తోందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. బుధవారం యూనివర్సిటీలోని ఆడిటోరియంలో మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ కమిషనర్ భా�
‘తల్లీ ఆరోగ్యం జాగ్రత్త’, ‘చెల్లీ దవాఖానకు వెళ్లిరా’, ‘అక్కా వైద్య పరీక్షలు చేయించుకో?’ అంటూ మహిళలకు గుర్తు చేసేవారెవరు? ఆ బాధ్యత తెలంగాణ సర్కారు తీసుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారు. ఇదే ఆరోగ�