పర్యావరణ పరిరక్షణకు టీఎస్ఆర్టీసీ భారీ ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నది. ఈ మేరకు ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ కంపెనీకి 550 ఎలక్ట్రిక్ బస్సుల కోసం టీఎస్ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చింది.
Womens Day | హైదరాబాద్ : విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) అవార్డులు ప్రకటించింది.
Women's Day | హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు( Govt Woman Employees ) తెలంగాణ సర్కార్( TElangana Govt ) సాధారణ సెలవు ప్రకటించింది.
సొంత స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకునే వారికి రూ.3 లక్షలు మంజూరు చేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం,
Arogya Mahila | ప్రపంచ మహిళా దినోత్సవం( World Womens Day ) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నది అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) స్పష్టం చేశారు.
4, 5, 8వ శాసనసభ ఆమోదించిన 10 ముఖ్యమైన బిల్లుల పట్ల గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్న తీరు గర్హనీయం. ఆ బిల్లులను ఆమోదించాలి, లేదా తిరస్కరించాలి. కానీ గవర్నర్ ఆ బిల్లులను తనవద్దే పెట్టుకొని రాజ్యాంగానికి విరుద్�
Telangana | హనుమకొండ చౌరస్తా : బీజేపీ అంటేనే ‘భారత జనులను దోచుకునే’ పార్టీ అని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్( Dasyam Vinay Bhasker ) అన్నారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు( Gas Cylinder ) పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హనుమ�
సాగునీరు రావడంతో మత్స్య సంపద పెరిగి మత్స్యకారులకు ఉపాధి పెరిగిందని, రంగనాయకసాగర్, అనంతగిరి రిజర్వాయర్లలో మత్స్యకారులు చేపలు పట్టడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్
T-Works | దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రంగా నిర్మించిన టీ-వర్క్స్పై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) ఆసక్తికర ట్వీట్ చేశారు. అధునాతన ఉత్పత్తుల తయారీ రంగంలో ప్రపంచానికి భార�
తెలంగాణలో ప్రభుత్వం చెక్డ్యాంలు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయాభివృద్ధికి అద్భుతంగా కృషి చేస్తున్నదని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ డైరెక్టర్, శాస్త్రవేత్తలు ప్రశంసించారు.
టెక్నాలజీని వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణకు దేశంలోనే తొలిసారి సెన్సర్ విధానాన్ని అమలు చేయనున్నది.
తునికాకు (బీడీ ఆకు) సేకరణ రేటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జీవో నంబర్ 15ను జారీచేసింది. కట్టకు రూ.2.05గా ఉన్న తునికాకు సేకరణ ధరను రూ.3కి పెంచింది.