TS Life Sciences | హైదరాబాద్ : టీఎస్ లైఫ్ సైన్సెస్ ఫెలోషిప్( TS Life Sciences Fellowship ) కోసం తెలంగాణ సర్కార్( Telangana Govt ) దరఖాస్తులను ఆహ్వానించింది. మానవ జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు నిపుణులు ముందుకు రావాలని మంత్రి కేటీఆ�
Inter Student | ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యకు కారణమైన నార్సింగి శ్రీచైతన్య కాలేజీపై ఇంటర్బోర్డు కఠిన చర్యలు తీసుకొన్నది. ఆ కాలేజీ గుర్తింపును రద్దుచేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఫస్టియర్ అడ్మిషన్
తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తీపి కబురు అందించింది. సెర్ప్, మెప్మా సంఘాల్లోని సభ్యులకు 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకుగాను వడ్డీలేని రుణాలు విడుదల చేస్తున్నట్లు మంత్రి �
పర్యావరణ పరిరక్షణకు టీఎస్ఆర్టీసీ భారీ ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నది. ఈ మేరకు ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ కంపెనీకి 550 ఎలక్ట్రిక్ బస్సుల కోసం టీఎస్ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చింది.
Womens Day | హైదరాబాద్ : విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) అవార్డులు ప్రకటించింది.
Women's Day | హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు( Govt Woman Employees ) తెలంగాణ సర్కార్( TElangana Govt ) సాధారణ సెలవు ప్రకటించింది.
సొంత స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకునే వారికి రూ.3 లక్షలు మంజూరు చేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం,
Arogya Mahila | ప్రపంచ మహిళా దినోత్సవం( World Womens Day ) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నది అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) స్పష్టం చేశారు.
4, 5, 8వ శాసనసభ ఆమోదించిన 10 ముఖ్యమైన బిల్లుల పట్ల గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్న తీరు గర్హనీయం. ఆ బిల్లులను ఆమోదించాలి, లేదా తిరస్కరించాలి. కానీ గవర్నర్ ఆ బిల్లులను తనవద్దే పెట్టుకొని రాజ్యాంగానికి విరుద్�
Telangana | హనుమకొండ చౌరస్తా : బీజేపీ అంటేనే ‘భారత జనులను దోచుకునే’ పార్టీ అని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్( Dasyam Vinay Bhasker ) అన్నారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు( Gas Cylinder ) పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హనుమ�
సాగునీరు రావడంతో మత్స్య సంపద పెరిగి మత్స్యకారులకు ఉపాధి పెరిగిందని, రంగనాయకసాగర్, అనంతగిరి రిజర్వాయర్లలో మత్స్యకారులు చేపలు పట్టడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్
T-Works | దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రంగా నిర్మించిన టీ-వర్క్స్పై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) ఆసక్తికర ట్వీట్ చేశారు. అధునాతన ఉత్పత్తుల తయారీ రంగంలో ప్రపంచానికి భార�
తెలంగాణలో ప్రభుత్వం చెక్డ్యాంలు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయాభివృద్ధికి అద్భుతంగా కృషి చేస్తున్నదని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ డైరెక్టర్, శాస్త్రవేత్తలు ప్రశంసించారు.