Palle Pragathi | హైదరాబాద్ : రాష్ట్రంలో పంచాయతీ రాజ్( Panchayat Raj ), గ్రామీణాభివృద్ధి శాఖ( Rural Development ) ద్వారా అమలవుతున్న పలు పథకాల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి( CS Shant Kumari ) మంగళవారం సమీక్షించారు. పల�
Inter Exams | హైదరాబాద్ : ఇంటర్మీడియట్ విద్యార్థులు( Inter Students ) ఒత్తిడి, భయాందోళనలకు లోను కాకుండా పరీక్షలకు హాజరై విజయం సాధించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra reddy ) పిలుపునిచ్చారు. ఇంటర్మీడి�
సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’ వైపు అడుగులు వేస్తున్నది.. ఒకప్పుడు గ్రామాలు, పట్టణాలలోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఏఎన్ఎంలు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యసాయం అందించేవారు. నేడు అవే ఉపకేంద�
వేసవిలో మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఆ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలతో యాసంగిలో రైతులు పెద్ద ఎత్తున వరి, ఇతర పంటలను సాగు చేశారు. ఎండలు �
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇప్పటికే డబుల్ బెడ్రూం పథకాన్ని అమలు చేస్తుండగా, కొత్తగా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది.
మహిళా సంఘాలకు పావలా వడ్డీ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన మొత్తాన్ని ఎస్హెచ్జీల ఖాతాల్లో జమ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సెర్ప్, మెప్మా పరిధిలోని సంఘాల�
Griha Lakshmi | బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) విస్తృత స్థాయి సమావేశంలో గృహలక్ష్మి పథకం అమలుపై సీఎం కేసీఆర్( CM KCR ) విధివిధానాలను ప్రకటించారు. ఈ పథకం కింద లబ్ధిదారులను మహిళలనే ఎంపిక చేసి వారి పేరు మీదనే రిజి�