తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాయి.అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించిన గ్రామాలకు రాష్ట్ర సర్కార్ అవార్డులను ప్రకటించింది. 9 అంశాలను పరిగణనలోక�
CS Shanti Kumari | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీమేరకు రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించనున్నట్టు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. ఇందులో భాగం�
ఉమ్మడి రాష్ట్రంలో రైతులు బ్యాంకు రుణం పొందటం ఓ ప్రహసనం. నాటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవటంతో రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చేవి కావు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి రైతుల చెప్పుల
Supreme Court | శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదని, ఈ మేరకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
‘నవ్విపోదరు కాక నాకేంటి సిగ్గు’ అన్న చందంగా ఉన్నది ప్రతిపక్ష నాయకుల తీరు. ఎక్కడ ఏది జరిగినా ప్రభుత్వానికో లేదంటే అధికారపార్టీ నేతలకో ఆపాదించడం పరిపాటిగా మారింది. స్వార్థపూరిత ప్రయోజనాల కోసం వాస్తవాలు �
ఇంటి ఐదుగురం నెల రోజులు నిమ్స్ దవాఖా న్ల ఉన్నం. ఓ రోజు డ్యూటీల ఉన్న సిస్టర్ నుంచి మా అల్లుడు సదయ్యకు ఫోనొచ్చింది ‘కన్కవ్వ కాలం జేసింది, మీరొచ్చి ఆరు లచ్చల బిల్లు కట్టి శవం తీస్కపోర్ర’ని. ఉన్నయిదుగురికి �
నిర్మల్ జిల్లాలో ‘మన ఊరు మన బడి’ కింద చేపట్టిన పనులను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం ‘మన ఊరు మన బడి’, తెలంగాణ ఆయిల్సీడ్ పంట�
తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
Palle Pragathi | హైదరాబాద్ : రాష్ట్రంలో పంచాయతీ రాజ్( Panchayat Raj ), గ్రామీణాభివృద్ధి శాఖ( Rural Development ) ద్వారా అమలవుతున్న పలు పథకాల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి( CS Shant Kumari ) మంగళవారం సమీక్షించారు. పల�
Inter Exams | హైదరాబాద్ : ఇంటర్మీడియట్ విద్యార్థులు( Inter Students ) ఒత్తిడి, భయాందోళనలకు లోను కాకుండా పరీక్షలకు హాజరై విజయం సాధించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra reddy ) పిలుపునిచ్చారు. ఇంటర్మీడి�
సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’ వైపు అడుగులు వేస్తున్నది.. ఒకప్పుడు గ్రామాలు, పట్టణాలలోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఏఎన్ఎంలు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యసాయం అందించేవారు. నేడు అవే ఉపకేంద�