తెలంగాణ ప్రభుత్వం పౌరుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నది. పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్త పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నది. ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా పోలీస్స్టేషన్లను నిర్మిస్తున్నది.
Bandla Ganesh | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమూల్యమైన సేవలు ఈ దేశానికి అవసరం అని ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. మీరు అద్భుతం, యువర్ ఏ వండర్ ఫుల్, యువర్ ఫీచర్ ఆఫ్ ఇండియా.. లవ్ యు కేసీఆర్ గారు అంటూ పేర�
తెలంగాణ సర్కారు ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రంలోని వీరభద్రస్వామి దేవాలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దున్నది.
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు ఆదిలాబాద్ జిల్లాలోని జడ్పీ, కేజీవీబీ, మోడల్ స్కూళ్లు, గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యే శ్రద్ధ చూపుతున్నారు.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం ఏటా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమ గ్రామం, పట్టణానికి ఏ మేరకు నిధులు వస్తాయ ని చర్చించుకొంటున్నారు.
నిరుడు జూలైలో తెలంగాణలో సంభవించిన వరదలకు పోలవరం ప్రాజెక్టే కారణమని తెలంగాణ సర్కారు పునరుద్ఘాటించింది. ఈ మేరకు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్డబ్ల్యూడీఏ)కి తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశా�
దేశాభివృద్ధికి మెట్రో నగరాలే ఆర్థిక పట్టుకొమ్మలు. అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించేలా మెట్రో నగరాల్లో వసతులు ఉండాలని కొండంత రాగం తీసిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం గోరంత సాయం చేసింది.
దోమకొండ మండల కేంద్రంలో మనఊరు- మనబడి నిధులతో ఆధునీకరించిన పలుగడ్డ ప్రాథమిక పాఠశాలను జడ్పీటీసీ తిర్మల్గౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం �
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు సీఎం కేసీఆర్ భారీగా నిధులు కేటాయించి మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు.
విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా కందుకూరు మండలం రాచులూరు గ్రామంలో నిర్మించిన �
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. గత ఏడాది ఉద్యోగాల భర్తీకి వరుసగా అనుమతులు ఇచ్చిన ఆర్థికశాఖ, ఈ ఏడాది కొత్తగా మరో 2,391 ఉద్యోగాల భర్తీకి గ్రీన్స్నిల్ ఇచ్చింది.
ఒకే పాఠశాలలో ఐదేండ్లు పనిచేసిన ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. ఒకే స్కూళ్లో ఎనిమిదేండ్లు పనిచేసిన టీచర్లకు తప్పనిసరిగా స్థాన చలనం కల్పించనున్నారు.
కరువు భత్యం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చే రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా వాయిదాపడిన డీఏ బకాయిలను చెల్లించాలని న�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తున్నది. కంటి సమస్యలు ఉన్న వారు తమ వంతు బాధ్యతగా గ్రేటర్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు స్వచ్ఛందంగా వెళ్లి పరీక్�