తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయడానికి రాష్ట్రంలో గ్రామగ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నది. దీంతో గ్రామీణ యువతలో క్రీడలపై ఆసక్తి మరింత పెరుగుతున్నది.
రైతులను సంఘటితం చేసి వారికి పంటల సాగు, పండిన పంటకు మార్కెటింగ్ విధానంపై అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు వేదికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రైతును రాజును చేయ
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అందిస్తున్న ప్రోత్సాహంతో ఉత్సాహంగా వరినాట్లు వేస్తున్నారు. పంటల సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందిస్తుండడం, పెట్టుబడి సహాయాన్ని సైతం వరినాట్లకు �
జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించని ప్రతికా స్వేచ్ఛ తెలంగాణలో ఉందని ఎమ్మెల్సీ, కవి, గాయకుడు గోరెటి వెంకన్న అన్నారు. పటాన్చెరులో నిర్వహిస్తున్
రంగు రంగుల అందమైన పక్షులు, చెంగుచెంగున దుంకే లేడి పిల్లలు, రాజసానికి మారుపేరుగా నిలిచే మృగరాజు సింహం వంటి తదితర జంతుజాలాన్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే సువర్ణావకాశం
అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖతో కలిసి దేశవ్యాప్తంగా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్ఎండీఏ) నిర్ణయించింది.
రజకుల అవసరాల నిమిత్తం వేంసూరు రోడ్లో రూ.1.50 కోట్లతో మోడ్రన్ దోబీఘాట్, ఫంక్షన్హాల్ నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.
రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలు, నగరాలు పచ్చగా ఉండేందుకు, ఆహ్లాదకర వాతావరణం అంతటా విస్తరించేలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది.
‘దేశంలో మరో పార్టీ పాలించకూడదు. తాము మాత్రమే అధికారంలో ఉండాలి. దీనికోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసైనా సరే అధికారంలోకి రావాలి. ఈ ఏకైక లక్ష్యంతో బీజేపీ అప్రజాస్వామిక విధానంలో పయనిస్తున్నది. సమాఖ్య స్ఫూర్�
జిల్లా దవాఖానల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణ పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లా దవాఖానల్లో రూ.34.38 కోట్లతో నిర్మాణాల�
విద్యకు పెద్దపీఠ వేస్తున్న తెలంగాణ సర్కార్ ఆ దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నది. ప్రభుత్వ చర్యలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు క్యూ కట్టడంతో విద్యార్థ�
Minister Niranjan Reddy | ఉద్యాన పంటల వైపు రైతులను మళ్లించడాన్ని వ్యవసాయ అధికారులు లక్ష్యంగా పెట్టుకోవాలని ఆ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి.. అత్యధిక
చేనేత పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని రాష్ట్ర పవర్ లూమ్స్ టెక్స్టైల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ అన్నారు. భూదాన్ పోచంపల్లి చేనేత ట