తెలంగాణ సర్కారు అడవుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని అటవీ అభివృద్ధి శాఖ వీసీ అండ్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్
ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరో కీలక ముందడుగు పడింది. వైద్యారోగ్య శాఖలో 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో 90 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామ�
సీఎం కేసీఆర్ మానస పుత్రిక ‘తెలంగాణకు హరితహారం’ దేశంలో పచ్చదనం పెంపునకు దోహదపడిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. గత మూడేండ్లలో అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా.. పచ్చదనం అత్యధికంగా పెరిగిన రాష్ట్రంగా
రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలను సమానదృష్టితో చూడడంతో పాటు వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలన్నదే బీఆర్ఎస్ ప్రభుత్వ విధానమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
Minister KTR | రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ హబ్ల ఏర్పాటునకు విశేషంగా కృషి
స్వరాష్ట్రంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చరిత్రను తిరగరాస్తున్నది. ఆరు దశాబ్దాలుగా ఒక్క పంటకు, అదీ దిగువమానేరు ఆయకట్టు వరకు మాత్రమే నీటిని అందించిన ప్రాజెక్టు.. నేడు రెండు తరి పంటలకు ఆఖరి మడి వరకూ తడిని అ�
రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సర్కారు బడులకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే మనఊరు-మనబడి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలవుతుండగా, చాల�
తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బరాజ్ వల్ల మహారాష్ట్రలోని కేవలం 12 గ్రామాలకే ముంపు పొంచి ఉన్నదని, ఇప్పటికే ఆ రాష్ట్రప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించిందని కేంద్రం పార్లమెంట్ వేదికగా వెల్లడించింద
క్రైస్తవులకు తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుకలను అందించేందుకు సిద్ధం చేసింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రంగారెడ్డిజిల్లాకు 3వేల కానుకలు అందించనున్నది. కార్యక్రమ నిర్వహణ కోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.2�
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలోని పాపమ్మపేట గ్రామం నుంచి పొట్ట చేతబట్టుకొని హైదరాబాద్కు వచ్చిన పొట్లూరి త్రినాథరావుకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది.
‘ప్రస్తుత ఓటీటీ హవాలో ప్రేక్షకుల అభిరుచులు మారాయి. వారిని మెప్పించే సినిమాలు తీయడం దర్శకనిర్మాతలకు సవాలుగా మారింది’ అని అన్నారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్.
పేదలకు వైద్యం మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో సర్కారు వైద్యంపై ప్రజలకు నమ్మకం పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్�
ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పల్లె దవాఖానల్లో మరో 1,492 మంది వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించేందుకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Palle Davakhana | ఆరోగ్య తెలంగాణ దిశగా తెలంగాణ రాష్ట్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పట్టణాల్లోని బస్తీల్లో సుస్తీని పొగొట్టేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అదే