రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్కు రంగం సిద్ధమైంది. శుక్రవారం ఏకంగా 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. గ్రూప్-4లో మొత్తం నాలుగు క్యాటగిరీల్లో పోస్టులు మంజూరయ్యాయి.
రాష్ట్రంలోని వయోధిక పాత్రికేయులు తమకు ప్రభుత్వం గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను వయోధిక జర్నలిస్టులు మీడియా అకా�
పిల్లలను దత్తత తీసుకోవాలనుకొనే తల్లిదండ్రుల కోసం త్వరలో హెల్ప్లైన్ను ప్రారంభించనున్నట్టు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ వెల్లడించారు. నవంబర్ను అంతర్జాతీయ దత్తత మా సంగా �
తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమానికి శ్ర�
రాష్ట్ర రైతులకు, ప్రజలకు మార్కెటింగ్ శాఖ మెరుగైన సేవలు అందిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆ శాఖను అన్ని అంశాల్లో పటిష్ఠపర్చడంతో రైతు ఉత్పత్తుల నిల్వ కోసం గోడౌన్ల సామర్థ్యం భారీగా పెంచుకున్నది. రైతులకు గిట్ట�
వివిధ ప్రమాదాల్లో మృతిచెందిన కల్లుగీత కార్మికులు, తాటి చెట్టు నుంచి పడి గాయపడిన బాధితులకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేసినట్టు తెలంగాణ టాడి టాపర్స్ కార్పొరేషన్ గురువారం తెలిపింది
నాయీబ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావుకు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి విజ్ఞప్తి చేశారు
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు నెలకొల్పి విద్యాభివృద్ధికి బాటలు వేసింది. షాదీముబారక్ తదితర కార్యక్రమాలకు అధిక మొత్తంలో నిధులు
పట్టణాల్లో ఇండ్ల పన్ను మదింపులో పారదర్శకత, జవాబుదారీ విధానం తేవటానికి మున్సిపల్శాఖ అమలుచేస్తున్న జియో మ్యాపింగ్తో తప్పుడు వివరాలకు చెక్ పడుతున్నది. రాష్ట్రంలో 20,54,216 ఇండ్లు ఉండగా, 17,70,645 ఇండ్ల (86%)కు జియో మ�
పథకాలు ప్రజల వద్దకు చేరడంలో సమాచార, పౌర సంబంధాలశాఖది కీలకపాత్ర అని రాష్ట్ర ఎన్నికల అధికారి సీ పార్థసారథి తెలిపారు. ప్రజలు, ప్రభుత్వానికి సమాచార శాఖ వారధి అని పేర్కొన్నారు. ఆదివారం ఖైరతాబాద్లో పంచాయతీరా
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించాలని ప్రభు త్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రోడ్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చేలా పీఆర్ ఇంజినీరింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలని స
అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందాలన్న దృఢ సంకల్పంతో అన్ని కుల సంఘ భవనాలకు భూ ములను కేటాయించి నిర్మించేందుకు కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ �
ప్రతి నెలా రుతుక్రమం సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులు పరిశుభ్రత పాటించేలా ‘అడోల్సెంట్ కిట్లు’ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది బడ్జెట్లో భాగంగా ఇంటర్ వరకు ప్రభుత్వ విద్య�