వీధి వ్యాపారులకు రుణాలను మంజూరు చేయడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు విడతల్లో రూ.676 కోట్ల రుణాలను అందించింది. మూడో విడత రుణాల మంజూరు ప్రక్రియను ఇటీవలే ప్రార�
‘రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2.25 లక్షల ఉద్యోగాలిచ్చింది. ప్రైవేట్ సెక్టార్లో 17 లక్షలు జాబ్లు కల్పిం చింది. కేంద్రం ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగా లు పోయేలా ప్రైవేట
టీఎస్ బీపాస్ మున్సిపాలిటీల్లో నిర్మాణ అనుమతులన్ని టీఎస్బీపాస్ ద్వారానే ఇవ్వాలి. దీనిని మరింత సమర్ధవంతంగా, పకడ్బందీగా అమలు చేయాలి. 75 గజాల స్థలంలోని నిర్మాణాలకు అనుమతులు అవసరం లేదు. ఆపై విస్తీర్ణంలోన
గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం భారీ గా నిధులు విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి ఆ గస్టు వరకు 5 నెలల మొత్తం రూ. 1,283.30 కోట్లను ఒకేసారి జమచేసింది. పంచాయతీలకు ప్రతి నెలా రూ.256.66 కోట్లను రాష్ట్ర ప్రభు త్వం జమచేస్తుండగా, ఒకే�
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, భవిత కేంద్రాల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం వరం ప్రకటించింది. ఆరు నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల వరకు ఉత్తీర్ణత మార
రాష్ట్రంలో ప్రస్తుతం 36,044 మంది హెచ్ఐవీ పాజిటివ్ బాధితులకు ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అందజేస్తున్నదని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తెలిపింది. గురువారం ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా �
ష్ట్రంలో మరో 16,940 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సీఎస్ సోమేష్కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ క్యాటగిరీల్లో 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసి�
నర్సంపేట పట్టణంలో నిర్మిస్తున్న సర్కారు దవాఖాన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 10 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతు�
జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట