అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందాలన్న దృఢ సంకల్పంతో అన్ని కుల సంఘ భవనాలకు భూ ములను కేటాయించి నిర్మించేందుకు కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ �
ప్రతి నెలా రుతుక్రమం సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులు పరిశుభ్రత పాటించేలా ‘అడోల్సెంట్ కిట్లు’ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది బడ్జెట్లో భాగంగా ఇంటర్ వరకు ప్రభుత్వ విద్య�
మెడికల్ పీజీ పూర్తి చేసిన వైద్య విద్యార్థులను వైద్యారోగ్య శాఖ ‘సీనియర్ రెసిడెంట్లు’గా నియమిస్తుంది. వీరు ఏడాది కాలంపాటు కేటాయించిన దవాఖానల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అడ్మిషన్ సమయంలోనే బాండ్ ర
Nizam College | నిజాం కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ పూర్తిగా యూజీ విద్యార్థులకే కేటాయిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం తన కార్యాలయంలో ఉస్మానియా
Minister KTR | రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో నూతనంగా నిర్మించిన 8 మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
హైదరాబాద్లో మెట్రో రైలు రెండో దశకు నిధులు కేటాయించాలని మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీకి సోమవారం ల�
పాఠశాల విద్యాశాఖలో పర్యవేక్షణ వ్యవస్థ ఇకనుంచి పటిష్ఠం కానున్నది. కొత్త డిప్యూటీలు రానుండటంతో క్షేత్రస్థాయి పర్యవేక్షణపై పట్టు లభించనున్నది. తాజాగా పాఠశాల విద్యాశాఖలో 24 డిప్యూటీ ఈవో పోస్టులను భర్తీచేస
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కులవృత్తులే ఆధారం. కానీ, ఆధునిక, సాంకేతిక యుగంలో ఎదురైన సవాళ్లతో అవి సంక్షోభంలో చిక్కుకున్నాయి. సరైన సహకారం లేక వాటి మనుగడే ప్రశ్నార్థకమైంది. కులవృత్తులు అంతరించి పోయే దశలో కేసీ�
నగరంలో సామాన్యులు వివాహాలు, ఇతర వేడుకలు చేసుకోవాలంటే.. అంత సులువుకాదు.. ఖర్చు తడిసిమోపెడవుతుంది. ఎంత కాదన్నా.. తక్కువలో తక్కువగా ప్రైవేటు ఫంక్షన్ హాల్ బుక్ చేయాలంటే.. రూ. 60వేల నుంచి లక్ష దాటుతుంది. వంట సామ�
minister ktr | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ట్విట్టర్ పేజీలో ఓ ఫోటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రదేశం ఎక్కడ ఉందో గెస్ చేయగలరా? అని నెటిజన్లను కేటీఆర్ ప్రశ్నించారు. ఆ
minister ktr | ఎల్బీనగర్, మేడ్చల్, రాజేంద్రనగర్, కార్వాన్, జూబ్లీహిల్స్, నాంపల్లి నియోజకవర్గాల పరిధిలోని ఇండ్ల నిర్మాణ క్రమబద్దీకరణ సమస్యకు తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. జీఓ 118ను విడుదల చేసి బాధితుల�