బాలికపై లైంగిక దాడి ఘటన నేపథ్యంలో బంజారాహిల్స్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ వ్యవహారంలో బుధవారం ఏం జరుగనున్నదనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈ వ్యవహారంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఢిల�
ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణలో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చాం. ఇదే ఎనిమిదేండ్లలో మోదీ ఏం చేశారు? తెలంగాణలో చేనేత కార్మికులకు ముడి సరుకుపై 40 శాతం సబ్సిడీ ఇస్తుంటే, మోదీ మాత్రం 5 శాతం జీఎస్టీ విధించారు. 5 శా�
రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులకు అండగా నిలువడం హర్షణీయమని నేషనల్ క్రిస్టియన్ బోర్డు చైర్మన్ డాక్టర్ జాన్ మస్కు అన్నారు. గురువారం హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ‘దేశంలో క్ర�
CM KCR | ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాలకు రూ.130 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల�
Minister Niranjan reddy | మానసిక, శారీరక దృఢత్వానికి క్రీడలు తోడ్పాటునిస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఆటలను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వనపర్తి మర్రికుంట
వానకాలం సీజన్లో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సీజన్లో స
తెలంగాణ ప్రాచీన మహాకవుల స్మృతులను పదిలపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఆ కవుల జీవిత విశేషాలను నేటి తరానికి తెలిసేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. సోమనాథుడు నివసించిన పాల్కురికి (ప్రస్తుత ప�
మహిళలను నైట్ షిఫ్ట్లకు అనుమతిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ను సవరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద రాత్రి 8.30 గంటల న�
వ్యవసాయ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించి లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర సర్కారు ఆధునికీకరణపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు సబ్సిడీపై ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, రొటోవేటర్లువంటివి అందించగా, తాజాగా డ్�
పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. పేదల జీవన ప్రమాణాల పెంపునకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పేద ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ చేసేందుకు నిర్ణయించారు.
మున్సిపాలిటీల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు అనువైన నూతన ఆవిష్కరణలు చేసిన స్టార్టప్లను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకొంటున్నారు
మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘టెలి మానస్' హెల్ప్లైన్ను ప్రారంభించింది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళనలు, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వంటి ఇబ్బందులు ఎదు