హైదరాబాద్ మెట్రో రైలులో చార్జీల పెంపునకు ప్రభుత్వం ఫేర్ ఫిక్సేషన్ కమిటీని నియమించింది. విశ్రాంత న్యాయమూర్తి గుడిసేవ శ్యామ్ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టి లబ్ధిపొందాలనుకొనే కుట్రలు సాగుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు మేలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. నాడు ఆంధ్రాబాబు చం
బాలికపై లైంగిక దాడి ఘటన నేపథ్యంలో బంజారాహిల్స్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ వ్యవహారంలో బుధవారం ఏం జరుగనున్నదనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈ వ్యవహారంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఢిల�
ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణలో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చాం. ఇదే ఎనిమిదేండ్లలో మోదీ ఏం చేశారు? తెలంగాణలో చేనేత కార్మికులకు ముడి సరుకుపై 40 శాతం సబ్సిడీ ఇస్తుంటే, మోదీ మాత్రం 5 శాతం జీఎస్టీ విధించారు. 5 శా�
రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులకు అండగా నిలువడం హర్షణీయమని నేషనల్ క్రిస్టియన్ బోర్డు చైర్మన్ డాక్టర్ జాన్ మస్కు అన్నారు. గురువారం హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ‘దేశంలో క్ర�
CM KCR | ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాలకు రూ.130 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల�
Minister Niranjan reddy | మానసిక, శారీరక దృఢత్వానికి క్రీడలు తోడ్పాటునిస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఆటలను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వనపర్తి మర్రికుంట
వానకాలం సీజన్లో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సీజన్లో స
తెలంగాణ ప్రాచీన మహాకవుల స్మృతులను పదిలపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఆ కవుల జీవిత విశేషాలను నేటి తరానికి తెలిసేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. సోమనాథుడు నివసించిన పాల్కురికి (ప్రస్తుత ప�