పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. పేదల జీవన ప్రమాణాల పెంపునకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పేద ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ చేసేందుకు నిర్ణయించారు.
మున్సిపాలిటీల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు అనువైన నూతన ఆవిష్కరణలు చేసిన స్టార్టప్లను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకొంటున్నారు
మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘టెలి మానస్' హెల్ప్లైన్ను ప్రారంభించింది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళనలు, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వంటి ఇబ్బందులు ఎదు
Vinod Kumar | ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. ఆరు నెలల కాలంలో సుమారు రూ. 80,000 కోట్ల దేశ సంపదను ఒక్క గుజరాత్ రాష్ట్రానికే తరలించారని, మోదీ �
పశుసంవర్ధక శాఖలో విధులు నిర్వర్తిస్తున్న గోపాలమిత్రలకు ప్రభుత్వం దసరా కానుక అందించింది. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మాదిరిగానే వీరికి కూడా 30శాతం వేతనాలను పెంచింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వు�
వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను, తీర్పులను అమలు చేయలేదని పేర్కొంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,800 కోట్లు విధించడంపై పర్యావరణవేత్తలు, తెలంగాణవాదులు ఆగ�
Minister KTR | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు 9 మెడికల్ కాలేజీలు కేటాయించామని కిషన్ రెడ్డి చ�
పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏళ్లకేళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు హక్కులు కల్పించేలా సర్కారు చర్యలు చేపడుతున్నది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రత్యేక కమిటీ వ�
“దశాబ్దాల సమైక్య పాలనలో చిక్కి శల్యమైన చేతి వృత్తులకు కేసీఆర్ సర్కారు పునరుజ్జీవం పోస్తున్నది. ఆయా కుల వృత్తుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నది. గొల్ల కుర్మలకు గొర్రెలు, మత్స్యకారులకు ఉచితంగ�
Telangana | పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై థర్డ్ పార్టీ స్టడీ చేయించాల్సిందేనని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ డిమాండ్ చేశారు. ముంపు నివారణ చర్యలు చేపట్ట�
MBBS Course | స్వరాష్ట్రంలో ఉంటూ డాక్టర్ చదవాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్- బీ కేటగిరీ సీట్లలో కేటాయించే 35 శాతం సీట్
ఉమ్మడి ఏపీలో అణగారిన వర్గాల కోసం తక్కువ సంఖ్యలో సంక్షేమ పాఠశాలలు నెలకొల్పడంతో మన విద్యార్థులు నష్టపోయారు. కానీ తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించాక టీఆర్ఎస్ ప్రభుత్వం 969 సంక్షేమ గురుకులాలు ప్రారంభించి నా�
Telangana Govt | రాష్ట్రంలో మరో కొత్త మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. నిజామాబాద్ జిల్లాలో పోతంగల్ను మండల కేంద్రంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్న�
Minister Niranjan Reddy | నాణ్యమైన పోషకాహారం ప్రపంచం ముందున్న సవాల్ అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. భావితరాల ఆరోగ్యం కోసం నాణ్యమైన ఆహారం అందించాలంటే వ్యవసాయరంగానిదే ప్రధాన భూమిక �