బండ్లగూడ, ఆగస్టు 9 ;రేషన్ డీలర్లకు కమీషన్ పెంచడంతో బుధవారం రాజేంద్రనగర్లో రేషన్ డీలర్లతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న
ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, రేషన్ డీలర్లు, స్థానిక నాయకులు
రేషన్ డీలర్లకు కమీషన్ పెంచడంతో బుధవారం గన్పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పుస్తె శ్రీకాంత్, రేషన్ డీలర్ల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి, హైదరాబాద్ జిల్లా సంఘం వర్కింగ్ ప్రెసిండెంట్ వల్లాల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జానకి రామ్, కోశాధికారి మురళీ మోహన్, కుమార్ తదితరులు
ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతగా..
రేషన్ డీలర్లకు కమీషన్ను పెంచినందుకు మహేశ్వరం మండలం రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చిత్రంలో జడ్పీ చైర్మన్ తీగల అనితా హరినాథ్రెడ్డి, వైస్ ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్, శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్గౌడ్, రేషన్ డీలర్ల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పులిమామిడి లక్ష్మీనారాయణ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ భానుచందర్, మండల అధ్యక్షుడు సత్తార్, తదితరులు