రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు జీఎంఆర్ స్పోర్ట్స్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
వనపర్తి జిల్లా పెబ్బేరులోని రైస్మిల్లులో మర ఆడించేందుకు ప్రభుత్వం సరఫరా చేసిన కస్టమ్ మిల్లుడ్ రైస్ (సీఎమ్మార్) మాయమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రంలో ఈవెనింగ్ బీటెక్, డిప్లొమా కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతున్నది. ఈ కోర్సుల నిర్వహణకు సాక్షాత్తు రాష్ట్ర సర్కారే అనుమతిని ఇవ్వడం లేదు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పర్మిష�
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం జారీచేసిన జీవో 46లోని మార్గదర్శకాలు అస్పష్టంగా, గందరగోళంగా ఉన్నాయన్న ఆ రోపణలు వెల్లువెత్తుతున్నాయి.
‘కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఫ్యామిలీ పాలసీ’ అని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమం
హిడ్మా దారుణ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు కీలక నేతలు లొంగుబాట పట్టారు. మరో రెండురోజుల్లో పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు రాజిరెడ్డి, ఆజాద్ సిద్ధంగా ఉన్నట్టు నిఘా వర్గాలు �
ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్న తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్.. టోక్యోలో జరుగుతున్న 25వ సమ్మర్ డెఫ్లింపిక్స్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెట్ శాఖ (ఎంఏయూడీ) పరిధిలోని పలుఅభివృద్ధి పథకాల కోసం రూ.740.99 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి శుక్రవారం ఉత్తర్వులు జార�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకొన్న గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయ నం, వారికి ఆర్థిక సాయం అంశాలు అటకెక్కాయి. ఆరు నెలల కిందట వేసిన గల్ఫ్ లేబర్ వెల్ఫేర్ అడ్వయిజరీ బోర్డు ఇంతవరకు అధ్యయన ప్రక్ర
రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జార�