హిడ్మా దారుణ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు కీలక నేతలు లొంగుబాట పట్టారు. మరో రెండురోజుల్లో పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు రాజిరెడ్డి, ఆజాద్ సిద్ధంగా ఉన్నట్టు నిఘా వర్గాలు �
ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్న తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్.. టోక్యోలో జరుగుతున్న 25వ సమ్మర్ డెఫ్లింపిక్స్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెట్ శాఖ (ఎంఏయూడీ) పరిధిలోని పలుఅభివృద్ధి పథకాల కోసం రూ.740.99 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి శుక్రవారం ఉత్తర్వులు జార�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకొన్న గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయ నం, వారికి ఆర్థిక సాయం అంశాలు అటకెక్కాయి. ఆరు నెలల కిందట వేసిన గల్ఫ్ లేబర్ వెల్ఫేర్ అడ్వయిజరీ బోర్డు ఇంతవరకు అధ్యయన ప్రక్ర
రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జార�
కర్నూలు కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో (Kurnool Bus Fire Tragedy) మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస�
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోల అమలును నిలిపివేసిన నేపథ్యంలో పాత విధానంలో ఎన్నికల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాష్ట ఎన్నికల సంఘాన్ని హైకోర్టు
పాఠశాలల్లో తనిఖీల కోసం శాశ్వత ప్రాతిపదికన మానిటరింగ్ వ్యవస్థను రూపొందించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ, అదనపు ప్రధాన కార్యదర్శి సారయ్య ప్రభుత్వ�
మెట్రో కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ సర్కారు తీరు ‘పేరు కోసం గొప్పలు.. అప్పు దొరక్క తిప్పలు’ అన్నట్టు మారింది. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా ఆర్భాటానికి పోయి ఎల్అండ్టీ వద్ద నుంచి కొనుగోలు చేస్తామంటూ ఊద�