మార్క్ఫెడ్ ద్వారా వానకాలం మక్కల విక్రయానికి సంబంధించిన టెండర్లను మళ్లీ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫైల్ను ఆర్థిక శాఖ తిప్పి పంపించినట్టు విశ్వసనీయ సమాచా
ధాన్యం కొనరు, లారీల కొరత తీర్చరూ ఇదేం సర్కార్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రశ్నించారు. లారీల కొరతతో ధాన్యం కాంటా చేస్తలేరని, ధాన్యం తరలించడంలో తీవ్ర జాప్యం చేస్తుండటంతో రైతులు తీవ్ర
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో తెరమీదకు తెచ్చిన రైతు డిస్కమ్ వెనుక ఇలాంటి ప్రైవేటీకరణ కుట్ర తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేషన్, జలమండలి వంటి ఉచిత కనెక్షన్లను వేరు చేస�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏప్రిల్లో చేపట్టిన మూడు రోజుల సమ్మె కాలానికి సంబంధించి వేతనాలు చెల్లించాలని కోరుతూ సంస్థ అధికారికంగా ఉత్తర్వులు జ�
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అధికారులు, నిర్వాహకుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కొనుగోలు కేంద్రాల�
పోలవరం ఎత్తు పెంచొద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ సర్కార్ డిమాండ్ చేసిం ది. పీపీఏ చైర్మన్కు తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ రమేశ్బాబు సోమవారం లేఖ రాశారు.
రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ నెల 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వారోత్సవాలు ప్రభుత్వ టీచర్లకు తలనొప్పులు తెచ్చిపెట్టాయి.
పది వేల లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు ఏ కాలేజీలో సీటు వచ్చినా పూర్తి ఫీజును రీయింబర్స్మెంట్ పథకం కింద ప్రభుత్వమే చెల్లిస్తూ వస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సర్కార్ కాలేజీల్లో విద్యాభ్యాసం పూ
రాష్ట్రంలోని ప్లాట్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పెండింగ్లోని లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)ఫీజు చెల్లింపులపై ఏకంగా 25 శాతం భారీ రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం బుధవార
కొత్తగా డీజీపీ పదవిని చేపట్టనున్న సీవీ ఆనంద్ నెత్తిన.. ఉద్యోగ విరమ ణ పొందిన మాజీ డీజీపీ శివధర్రెడ్డిని కూర్చోబెట్టారా? ఆనంద్కు చెక్ పెట్టేందుకే శివధర్ను రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా నియమించ�