తెలంగాణ ఉద్యమకారులను గు ర్తించి, సముచిత రీతిలో గౌరవించేందు కు ప్రభుత్వ సలహాదారుడు కేశవరావు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 4న అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.
ఈహెచ్ఎస్ ట్రస్టు లేదు.. మార్గదర్శకాల్లేవు.. వేతన కోతలా..? అంటూ ఉద్యోగ వర్గం ప్రశ్నించడంతో సర్కార్ ఉలిక్కిపడ్డది. ఆగమేఘాల మీద 1.5 శాతం కోత విధించడం బూమరాంగ్ కావడంతో నష్టనివారణ చర్యలు చేపట్టింది.
ఏ ప్రభుత్వమైనా ఒక జీవో రూపొందిస్తున్నదంటే, రాష్ట్ర పురోగతిని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 17 మాత్రం కొందరు వ్యాపారవేత్తలు, ప్రభుత్వ పెద్దల అనుచరులు, కొందరు అధిక�
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే పీఆర్టీయూ టీఎస్ తరఫున ఉధృతమైన ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి ప్రభుత్వాన్ని
నోరు లేని జీవాలను పట్టుకుని నేలతల్లిని సాగు చేసే శక్తి ఉన్న రైతన్నకు పాలకులను మాత్రం మెప్పించే చాతుర్యం లేక అధికారుల కాళ్ల్లావేళ్లా పడి బతిమిలాడుకోవాల్సిన దౌర్భాగ్యం దాపురించింది. ఆకాశంలోని నీటికి, నే
మార్క్ఫెడ్ ద్వారా వానకాలం మక్కల విక్రయానికి సంబంధించిన టెండర్లను మళ్లీ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫైల్ను ఆర్థిక శాఖ తిప్పి పంపించినట్టు విశ్వసనీయ సమాచా
ధాన్యం కొనరు, లారీల కొరత తీర్చరూ ఇదేం సర్కార్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రశ్నించారు. లారీల కొరతతో ధాన్యం కాంటా చేస్తలేరని, ధాన్యం తరలించడంలో తీవ్ర జాప్యం చేస్తుండటంతో రైతులు తీవ్ర
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో తెరమీదకు తెచ్చిన రైతు డిస్కమ్ వెనుక ఇలాంటి ప్రైవేటీకరణ కుట్ర తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేషన్, జలమండలి వంటి ఉచిత కనెక్షన్లను వేరు చేస�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏప్రిల్లో చేపట్టిన మూడు రోజుల సమ్మె కాలానికి సంబంధించి వేతనాలు చెల్లించాలని కోరుతూ సంస్థ అధికారికంగా ఉత్తర్వులు జ�
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అధికారులు, నిర్వాహకుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కొనుగోలు కేంద్రాల�