రాష్ట్రంలోని ప్లాట్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పెండింగ్లోని లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)ఫీజు చెల్లింపులపై ఏకంగా 25 శాతం భారీ రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం బుధవార
కొత్తగా డీజీపీ పదవిని చేపట్టనున్న సీవీ ఆనంద్ నెత్తిన.. ఉద్యోగ విరమ ణ పొందిన మాజీ డీజీపీ శివధర్రెడ్డిని కూర్చోబెట్టారా? ఆనంద్కు చెక్ పెట్టేందుకే శివధర్ను రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా నియమించ�
ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. నాడు కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చెక్డ్యాంలను నిర్మిస్తే నేటి కాంగ్రెస్ సర్కార్ రైతుల సంక్షేమాన్ని విస్
హైదరాబాద్ సిగలో మెరుపు తీగలాంటి మెట్రో రైలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తీరని ఆర్థిక సమస్యగా మారబోతుందా? మే ఒకటి నుంచి మెట్రోను పూర్తిగా ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకునే ప్రక్రియ కొలిక్కి రావడంతో
తెలంగాణ ప్రభుత్వ చర్యలు మీడియాను భయపెట్టేలా ఉన్నాయని, ఇవి మీడియాలో ఓ భయానక వాతావరణాన్ని సృష్టించే ప్రమాదం ఉందని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) ఆందోళన వ్యక్తం చేసింది.
మైనార్టీ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల్లో కోతలు విధించేందుకు సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు మహిళా సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీ�
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి సొంత ప్రభుత్వంలోనే విలువ దక్కడం లేదా? ఆయన్ను రెవెన్యూ మంత్రిగా గుర్తించడం లేదా? కీలకమైన కమిటీల్లో ఆయనకు చోటు కల్పించటం లేదా? ఆయనకు తెలియకుండానే ఆ శాఖలో నిర్ణయాలు జర�
ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ బలిదానానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.10 లక్షల వెలగట్టిందని కార్మికవర్గం మండిపడుతున్నది. ఆర్టీసీ సమ్మెపై శుక్రవారం సచివాలయంలో జరిగిన చర్చల సందర్భంగా మంత్రులు కార్మికుడి చ
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, కాళేశ్వరంలోని బరాజ్లో రెండు పిల్లర్లు కుంగిపోయినందుకే కాంగ్రెస్ చిల్లర ప్రచారానికి తెరలేపింది. కాళేశ్వరానికి సంబంధించిన నివేదికలో తీర్పుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కా�
రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ పువ్వుల విక్రయాలను నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మార్కెట్లు, పువ్వులు, పండ్ల మార్కెట్లు, రైతుబజార్ల్లో ప్లాస్టిక్ పువ్వుల విక్రయాలను న�