విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం పట్టింపుల కు పోకుండా వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు.
రాష్ట్రంలో అంతర్జాతీయ విద్య అందని ద్రాక్షగా మారింది. తెలంగాణ ప్ర భుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభిస్తామని ప్రకటించడం, స్వయంగా సీఎం రేవంత్రెడ్డి శిలాఫలకం ప్రారంభించడం
ఆర్టీసీ ఆస్తులను కాపాడుకునేందుకు ఉద్యోగులు, కార్మికులు ఐక్యం కావాలి. ఆస్తులను స్వాధీనం చేసుకొనే తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కుట్రలను తిప్పికొట్టాలని ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.
యాసంగి సీజన్లో వరి కోతలు ప్రారంభమై ధాన్య రాసులు పోసుకున్న రైతులకు ప్రభుత్వం నేటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో దిక్కుతోచని రైతులు తమ పంటలను పట్టణాల్లోని దళారులకు విక్రయిస్తున్నా�
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జల్జీవన్ మిషన్ నిధులను మూడేండ్లుగా తెలంగాణ సర్కార్ నిర్దేశిత స్థాయిలో వినియోగించడం లేదని కేంద్రజల్శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు.
సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఆలోచించి కేసు పెట్టాలని సాక్షాత్తూ సుప్రీంకోర్టు సూచించినా, తెలంగాణ ప్రభుత్వం ప ట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల ముందు అలవికాని హామీలు గుప్పించిన కాంగ్రెస్, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై 27 నెలలు గడుస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడంలో మీనమేషాలు లెక్
ప్రభుత్వ దవాఖానల పరిపాలన గ్రూప్-1 అధికారులకు ఇవ్వడం ఏంటీ..? అని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ), తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీటీజీడీఏ), తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్�
ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధి విషయంలో ప్రభుత్వ వైఖరి ఆరంభశూరత్వంగా మారింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నూతన పాలసీని ప్రవేశపెట్టి రెండేండ్లు కావాస్తు
తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగంలో 30 ఏండ్లకు పైగా సేవలు అందించి, వృద్ధాప్యంలో విశ్రాంతి కోరుకొనే ఉద్యోగుల పట్ల ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణిం�
తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆర్టీసీలో సమ్మె నోటీసుపై యూనియన్ల నేతలు సమావేశాన్ని నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్భాటాలు, అంకెల గారడీతో సాగింది. కేటాయింపులు పెంచి చూపుతూ మాటలకు పరిమితమైంది. రెండున్నరేండ్ల పాలనలో వివిధ రంగాలు కుదేలయ్యాయి. రాష్ట్ర సొంత ఆదాయం పడిపోయింది
తమ కూతురు తేజస్విని మృతికి ట్రిపుల్ఐటీ యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ట్రిపుల్ఐటీ పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న తేజస్విని ఈ నెల 16న హైదరాబాద్లోని గాంధీ �