‘మీకు ఉద్యోగావకాశాలు ఇప్పించిందే కాంగ్రెస్. మీ సమస్యల పట్ల, ప్రత్యేకించి మా ఆడబిడ్డలు సమస్యల పట్ల మాకు సంపూర్ణ అవగాహన ఉన్నది. మీవి పరిష్కరించలేనంత జటిలమైన సమస్యలేమీ కావు. ప్రభుత్వం అనుకుంటే ఒక గంటలో మీ �
గ్రామీణ ప్రాంతాల్లో మంజూరైన గ్రామపంచాయతీ, గ్రామ సమైక్య, అంగన్వాడీ భవనాల నిర్మాణ పనుల్లో వేగం పెంచి, సకాలంలో పూర్తిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక అధికారులను ఆదేశించారు. శనివారం �
Saifabad PS Attack | సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పీఆర్ఓ మహేష్ ముదిరాజ్, పీఏ మహేందర్పై జరిగిన దాడి ఘటనపై హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా దాడి ఘటనపై ప్రభుత్వం తరఫు న్యాయవాది కీల�
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై అసెంబ్లీలో జరగవలసిన చర్చను ప్రభుత్వమైతే తప్పించుకున్నది గానీ, ఆ వెయ్యి రోజుల్లో తమ మ్యానిఫెస్టో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, మహిళలకు ఇచ్చిన హామీల అమలు గురించి ఆ�
22ఏ సమస్యపై ప్రభుత్వ పెద్దలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా క్షేత్రస్థాయి పరిణామాలు మాత్రం వారి లో ఆందోళన కలిగిస్తున్నాయా? అసలు సమస్యే లేదని ఒకసారి.. పొరపాటు జరిగిందని మరోసారి చెప్పడం అందరినీ గ�
అవినీతిలో కూరుకుపోయిన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)కు ఎలాంటి భూ కేటాయింపులూ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. ఫోర్త్ సిటీలో 100 ఎకరాల వ�
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రామ పంచాయత్ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీ-సాప్) పోర్టల్ను అట్టహాసంగా ప్రారంభించింది. గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలు, గ్రామసభ ఆమోదించిన వార్షిక ప్రణాళికలు, పనుల పురోగత�
రాష్ట్రంలో ఏకైక ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ అయిన కోస్గి కాలేజీ జేఎన్టీయూలో విలీనమయ్యింది. ఈ కాలేజీని వర్సిటీకి అప్పగించేందుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చింది.
తెలంగాణలో ప్రజా పాలన అన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు, ఆది నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గౌరవం దక్కాలేగానీ సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర మీడియా చెప్పు చేతుల్లో కాంగ్రెస్ పార్టీ గానీ, ప్రభుత్వం గానీ
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం సక్రమంగా జరిగేందుకు బీఎల్ఓలు, సిబ్బంది సంఖ్యను మరింతగా పెంచాలని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామీణ, పట్టణ లోకల్ బాడీలు, పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు, వెంటనే టీ ఫైబర్ను తమ ప్రైమరీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొ�
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇటీవ ల ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకే పడరాని పాట్లు పడాల్సి వస్తున్నది. కొత్తవాళ్లే కా కుం
కల్లుగీత వృత్తిదారుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ విమర్శించారు.