తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, సాంసృతిక సంప్రదాయాలు, జానపద వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని రాష�
ఐడీపీఎల్కు కేటాయించిన 891.38 ఎకరాల భూమి స్వాధీన వ్యవహారంపై హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ భూముల స్వాధీనానికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖ లు చేయాలని ఆదేశించ�
SBI | రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని.. ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని SBI హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీజీఐఐసీ �
తెలంగాణ ఉద్యమకారులను గు ర్తించి, సముచిత రీతిలో గౌరవించేందు కు ప్రభుత్వ సలహాదారుడు కేశవరావు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 4న అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.
ఈహెచ్ఎస్ ట్రస్టు లేదు.. మార్గదర్శకాల్లేవు.. వేతన కోతలా..? అంటూ ఉద్యోగ వర్గం ప్రశ్నించడంతో సర్కార్ ఉలిక్కిపడ్డది. ఆగమేఘాల మీద 1.5 శాతం కోత విధించడం బూమరాంగ్ కావడంతో నష్టనివారణ చర్యలు చేపట్టింది.
ఏ ప్రభుత్వమైనా ఒక జీవో రూపొందిస్తున్నదంటే, రాష్ట్ర పురోగతిని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 17 మాత్రం కొందరు వ్యాపారవేత్తలు, ప్రభుత్వ పెద్దల అనుచరులు, కొందరు అధిక�
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే పీఆర్టీయూ టీఎస్ తరఫున ఉధృతమైన ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి ప్రభుత్వాన్ని
నోరు లేని జీవాలను పట్టుకుని నేలతల్లిని సాగు చేసే శక్తి ఉన్న రైతన్నకు పాలకులను మాత్రం మెప్పించే చాతుర్యం లేక అధికారుల కాళ్ల్లావేళ్లా పడి బతిమిలాడుకోవాల్సిన దౌర్భాగ్యం దాపురించింది. ఆకాశంలోని నీటికి, నే