ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం సక్రమంగా జరిగేందుకు బీఎల్ఓలు, సిబ్బంది సంఖ్యను మరింతగా పెంచాలని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామీణ, పట్టణ లోకల్ బాడీలు, పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు, వెంటనే టీ ఫైబర్ను తమ ప్రైమరీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొ�
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇటీవ ల ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకే పడరాని పాట్లు పడాల్సి వస్తున్నది. కొత్తవాళ్లే కా కుం
కల్లుగీత వృత్తిదారుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లను అక్టోబర్ నాటికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ �
విశ్వనగరంగా భాసిల్లుతున్న పరిపాలనా ప్రాంగణంలో చట్టబద్ధ పాలన ప్రాముఖ్యతను, రాజ్యాంగ పరిమితుల సర్వోన్నత శిఖరాలను ఆవిష్కరిస్తూ హైకోర్టు వెలువరించిన ఆదేశాలు రాష్ట్ర పరిపాలనా రంగంలో నూతన దిశానిర్దేశాన్�
బీజేపీకి మద్దతుగా రాష్ట్ర సర్కార్ వ్యవహరిస్తున్నట్టు అనుమానాలు తలెత్తుతున్నాయని ఎస్ఎఫ్ఐ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా సోమవారం హైదరాబ
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్)ను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ది. ఈ నెల 15న డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని ఇదే తేదీ నుంచి ఉచిత వైద్య సేవల�