మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెట్ శాఖ (ఎంఏయూడీ) పరిధిలోని పలుఅభివృద్ధి పథకాల కోసం రూ.740.99 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి శుక్రవారం ఉత్తర్వులు జార�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకొన్న గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయ నం, వారికి ఆర్థిక సాయం అంశాలు అటకెక్కాయి. ఆరు నెలల కిందట వేసిన గల్ఫ్ లేబర్ వెల్ఫేర్ అడ్వయిజరీ బోర్డు ఇంతవరకు అధ్యయన ప్రక్ర
రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జార�
కర్నూలు కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో (Kurnool Bus Fire Tragedy) మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస�
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోల అమలును నిలిపివేసిన నేపథ్యంలో పాత విధానంలో ఎన్నికల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాష్ట ఎన్నికల సంఘాన్ని హైకోర్టు
పాఠశాలల్లో తనిఖీల కోసం శాశ్వత ప్రాతిపదికన మానిటరింగ్ వ్యవస్థను రూపొందించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ, అదనపు ప్రధాన కార్యదర్శి సారయ్య ప్రభుత్వ�
మెట్రో కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ సర్కారు తీరు ‘పేరు కోసం గొప్పలు.. అప్పు దొరక్క తిప్పలు’ అన్నట్టు మారింది. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా ఆర్భాటానికి పోయి ఎల్అండ్టీ వద్ద నుంచి కొనుగోలు చేస్తామంటూ ఊద�
Vemulawada | వేములవాడ రాజన్న అలయం విస్తరణ పనుల విషయంలో ప్రభుత్వం దాడుగుమూతలు ఆడుతున్నది. రాజకీయం చేస్తున్నది. రాజన్న అయానికి ఉన్న ప్రాశస్థ్యం, ప్రాముఖ్యం, భక్తుల నమ్మకాలకు విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలపై వ�
ఎస్సీ గురుకుల సొసైటీలో ఇష్టారీతిన ఇన్చార్జీల బాధ్యతల అప్పగిస్తున్నారనే విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా మరోసారి అనర్హులనే అందలం ఎక్కించడం ఇప్పుడు సొసైటీలో చర్�
TG High Court | బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 జారీ చేసింది. ఈ జీవోను బుట్టెంబారి మాధవరెడ్డ�
రెండేండ్లుగా ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని, పెండింగ్ బకాయిలను సర్కారు చెల్లించేదాకా పాఠాలు చెప్పబోమని బెస్ట్ అవైలబుల్ స్కీమ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది. దీంతో తల్లిద�