రంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. సులభతర అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో జిల్లాకు భారీ పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలివస్తున్న�
అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్టుగా ఉంది వైద్య విద్య పట్ల కేంద్రం అనుసరిస్తున్న ధోరణి. దేశంలో వైద్య సౌకర్యాలు మెరుగుపడాలంటే వైద్యుల సంఖ్య కీలకం. అందుకే ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణ వైద్య విద్య
‘పోలవరం’ ముంపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తప్పుడు నివేదికను ఇవ్వడంపై తెలంగాణ సర్కార్ మండిపడింది. ముంపు ప్రభావంపై సర్వే చేపట్టకుండానే సమస్య పరిష్కారమైందని తెలుపుతూ సుప్రీంకోర్టు�
స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్బాపూజీ జయంతి సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ప్రారంభించారు. అదే విధంగా మండల పరిషత్ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏ�
దొరలు, రాజుల కాలంలో ఉమ్మడి ఆస్తి గా కులానికి ఇచ్చిన బంజరు భూమి, అరుతడి పంటలకు కూడా నోచుకోని భూమి, అమ్ముదామన్నా కొనని భూములు నేడు సీఎం కేసీఆర్ కృషితో ధాన్యపు సిరులు పండుతున్నాయి.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ గర్భిణులు, బాలింతల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పీహెచ్సీలు, ఆస్పత్రు�
సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కేవలం రెండు వందలు, దివ్యాంగులకు ఐదు వందల పింఛన్లు మాత్రమే ఇచ్చాయి. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి పెద్ద కొడుకు అయ్యారు. ‘అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు ప�
పుట్టుకతోనే అవయవ లోపం.. కాలు తీసి కాలు ముందుకు వేయలేక అవస్థలు పడుతున్న దివ్యాంగులు. పిల్లలున్నా పట్టించుకోని.. అండా ఆదెరువు లేని పండుటాకులు. వితంతువులు, బోదకాలు బాధితులు, వయసుడిగిన గీత కార్మికులు, ఒంటరి మహ�
విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. ‘మన ఊరు-మన బడి’తో కార్పొరేట్ స్థాయిలో సర్కారు బడుల్లో సకల సౌకర్యాలను కల్పిస్తున్నది.
సమైక్యాంధ్ర పాలనలో వ్యవసాయ రంగానికి సరైన ఆదరణ లేక కుంటుబడిపోయింది. పంటలకు సాగు నీరు, సరైన విద్యుత్ సరఫరా లేక పొలాలు బీళ్లుగా మారాయి. వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకు వెళ్లదీస్తున్న కుటుంబాలు పొట్ట చేతబట్ట�
గతంలో నేను రాను బిడ్డో సర్కా రు దవాఖానకు అ న్న ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత క్యూలు కడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీస వసతులు, వైద్యులు, సిబ్బం ది లేక ప్రభుత్వ దవాఖానలపై ప్రజలు నమ్మకం లేకుండా ఉండ�
ప్రత్యేక తెలంగాణ వచ్చాక పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసింది. దీంతో ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువయ్యాయి. సమస్యలు సత్వరమే పరిష్కారం కావాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఏర్పాటుచేస�
Hyderabad | బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నాన్ కమ్యూనికేబుల్ డిసీజస్(ఎన్సీడీ)కిట్స్ను గ్రేటర్ పరిధిలోని అన్ని బస్తీ దవాఖానల్లో ఉచితంగా అందజే�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అధిక శాతం మంది మట్టి గణేశ్లకే జైకొట్టారు. పర్యావరణాన్ని కాపాడుదామన్న తెలంగాణ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల ప్రచారం ఫలి�