చేనేత పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని రాష్ట్ర పవర్ లూమ్స్ టెక్స్టైల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ అన్నారు. భూదాన్ పోచంపల్లి చేనేత ట
గత పాలనలో గతితప్పిన కులవృత్తులను స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు గాడినపడేస్తున్నది. వివిధ ప్రోత్సాహకాలు అందిస్తూ వృత్తిపనులను నమ్ముకున్నవారి జీవితాలను నిలబెడుతున్నది. కేంద్ర సర్కారు కార్పొరేట్ సంస�
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. వరుస ఉద్యోగాల ప్రకటనలతో రాష్ట్రంలో కొలువుల జాతర సాగుతుండగా, గురువారం 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో అత్య�
DGP Mahender Reddy | రాష్ట్ర పోలీసు వార్షిక నివేదికను డీజీపీ మహేందర్ రెడ్డి గురువారం విడుదల చేశారు. రాష్ట్రంలో నేరాల శాతం 4.4కు పెరిగిందని పేర్కొన్నారు. సైబర్ నేరాలు 57 శాతం, దొంగతనాలు 7 శాతం, అపహరణలు
ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ఏ నాయకుడు ఊహించని, సాహసం చేయనిది.. సువిశాల భారతదేశంలో తెలంగాణ మినహా ఏ రాష్ట్రం అమలు చేయనిది.. కరోనా కల్లోలంలో కాసుల కోసం కర్షకులు నేలవంక చూస్తున్న టైంలో భరోసా ఇచ్చింది
తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని ప్రజలు మరోసారి తేల్చి చెప్పారని బీ ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు
పంచాయతీ రోడ్లకు మహర్దశ వచ్చింది. రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. దీంతో ప్రయా�
యాదవుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు మండల యాదవ సంఘం వన భోజన మహోత్సవం, ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లోని(కేజీబీవీ) బాలికల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకున్నది. విద్యార్థినులకు గతంలో 15 రకాల వస్తువులతో కూడిన హెల్త్కిట్లు ఇస్తుండగా.. ఇక నుంచి వాటికి బదులు
తెలంగాణపై కేంద్రం మరోసారి తప్పుడు ప్రచారానికి దిగింది. రాష్ట్రంలో కొత్తగా కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని బుకాయించింది. గతంలో ఎస్టీ రిజర్వేషన్లపై కూడా ఇదేవిధంగ�
ఆదివాసీ ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జైనథ్ మార్కెట్ యార్డు ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భవతుల్లో రక్తహీనత,పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గర్భ