మారుతున్న కాలానుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందే. ప్రభుత్వ యంత్రాంగం పనిభారాన్ని తగ్గించడం, పర్యవేక్షణ, పూర్తిస్థాయి కచ్చితత్వాన్ని అమలు చేయడం ఆహ్వానించదగినదే. అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయుల ని
ఎన్నో ఆశలు, ఆశయాలతో కష్టపడి చదివి గ్రూప్-1లో ర్యాంకు సాధించాం.. కానీ, నియామక పత్రాలు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది.. అసలు ఎప్పుడిస్తరు? అని టీజీపీఎస్సీ గ్రూప్-1 సెలెక్టెడ్ అభ్యర్థులు ప్రభుత్వ�
విద్యుత్తు ఉద్యోగులు, పెన్షనర్లకు కరువుభత్యం(డీఏ) మంజూరు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. డీఏను 1.944% పెంచాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. శనివారం ప్రజాభవన్లో సహచర మంత్రి వాకిట�
Ration Rice | గజ్వేల్ మండల పరిధిలోని ధర్మారెడ్డిపల్లి గ్రామంలో 570 రేషన్ కార్డులున్నాయి. అయితే గ్రామానికి చెందిన డీలర్ లక్ష్మారెడ్డి రేషన్ దుకాణానికి అధికారులు మొదటి విడతలో 150 క్వింటాళ్ల సన్నబియ్యం పంపించార
రాష్ట్రంలో చాలా పాఠశాలలు అస్థవ్యస్తంగా ఉన్నాయి. విరిగిన బెంచీలు, మురికిపట్టిన గోడలు, కంపుగొడుతున్న బాత్రూమ్లు, కరెంటు లేక చీకటి గదులు, గేటు లేని కాంపౌండు గోడలు, పిచ్చిమొక్కలు మలిచిన ఆటస్థలాలు, నిర్మాణ�
గత ఏడాదిన్నరగా రేవంత్రెడ్డి పరిపాలన, వ్యక్తిగత వ్యవహరణ ఏ విధంగా ఉన్నాయో రాష్ట్ర ప్రజలతో పాటు కాంగ్రెస్ వాదులు, పార్టీ అధిష్ఠానం గమనిస్తున్న విషయమే. వారు గమనిస్తున్నారనేందుకు అనేక సూచనలు కనిపిస్తున్న
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవకు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ అభినందనలు తెలియజేసింది. ఈ మేరకు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్
గ్రామీణ ప్రాంతా ల్లో ఇందిరమ్మ ఇ ండ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిందని, ఇక పట్టణ ప్రాంతాల్లో ఇండ్లు నిర్మిస్తామని గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు (Cabinet Meetings) నిర్వహించనుంది. ప్రతి 15 రోజులకోసారి మంత్రివర్గం భేటీ కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి �
TGCPS EU | ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడు నెలల్లో మొత్తం డీఏలు విడుదల చేస్తామని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీలు ఇచ్చిన విషయాన్ని టీజీసీపీఎస్ ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంగ నర్సింహులు గుర్తు చే�
రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది. ఆఘమేఘాల మీద లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ మాటలు కోటలుదాటడం లేదు. ఈ భారీ పెట్టు
ఇంగ్లండ్ సుందరి మిల్లా మ్యాగీకి ఎదురైన పరాభవంపై తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టింది. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖాగోయల్, ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో ఎంక్వయి