మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు గురువారం తొలిదశ పనులకు పాలనాపరమైన అనుమతులు, అంచనా వ్యయంతో ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్ ఎర్రగడ్డ బహలూల్ ఖానాగూడ (ఎర్రగడ్డ దవాఖాన) పరిధిలోని సర్వే నంబర్లలో ఉన్న 1.31 ఎకరాల భూమితోపాటు మరో 1.20 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది.
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్)లో కీలకమైన రెండు ప్లాంట్ల నిర్వహణను ప్రైవేట్కు అప్పగించేందుకు సర్కార్ అడుగులు వేస్తుండడంపై ఉద్యోగులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొంతంగా ని�
సుమారు మూడేండ్లుగా పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చల్లింది. ఎన్నికల ముం దు ఇచ్చిన హామీ మేరకు రెండున్నరేండ్లుగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న యువతను �
Telangana Debts | తెలంగాణ రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్య నేతలే వేర్వేరు లెకలు వల్లె వేస్తుండటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. గత, ప్రస్తుత ప్రభుత్వాలు చేసిన రుణ సమీకరణ �
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి,ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు బుల్లెట్ఫ్రూఫ్ వాహన భద్రతను వెనకి తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
TSPTA | ఉపాధ్యాయులకు కావాల్సింది, పాఠశాలలకు మౌళిక సదుపాయాలు, పూర్తి స్థాయిలో బోధన సిబ్బంది, పెండింగ్ లో ఉన్న ఆరు డిఏలు, మూడు సంవత్సరాల క్రితం అమలు చేయవలసిన పీఆర్సీని తక్షణమే అమలును కోరుకుంటున్నారని తెలంగాణ స�
తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, సాంసృతిక సంప్రదాయాలు, జానపద వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని రాష�
ఐడీపీఎల్కు కేటాయించిన 891.38 ఎకరాల భూమి స్వాధీన వ్యవహారంపై హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ భూముల స్వాధీనానికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖ లు చేయాలని ఆదేశించ�
SBI | రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని.. ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని SBI హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీజీఐఐసీ �