మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ పనులకు రూ.162.54 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మున్నేరు నుంచి ఏటా సుమారు 10టీఎంసీల వరద వృథాగా సముద్రంలోకి వెళ్తున్నది.
అయితే మంత్రివర్గ ఉపసంఘం! లేదంటే అధికారుల కమిటీ! ఇంకొంచెం ముందుకెళ్తే అధికారులు, ప్రజాప్రతినిధుల మేళవింపుతో మరో అత్యున్నత స్థాయి కమిటీ! ఇలా కమిటీ వెయ్... సాగదియ్! అన్నట్టుగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ తీరు! �
వాళ్లు అడవే ప్రాణంగా బతికే గిరిజన బిడ్డలు. వనంతో మమేకమై ప్రకృతితోనే జీవితాలను పెనవేసుకున్న అమాయకులు. నీటిలో నుంంచి చేపలను బయటకు తీస్తే ఎలా విలవిలలాడి చనిపోతాయో.. ఆ అడవి నుంచి వారిని బయటకు తీసుకొచ్చినా అల�
రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి పనులను నిధుల సమస్య వెంటాడుతున్నది. ప్రభుత్వం తగినన్ని నిధులు మంజూరు చేయకపోవడంతో వర్షాకాలంలో పాడైన రోడ్లకే ఇంకా మరమ్మతులు పూర్తికాలేదు. అంతేకాకుండా గత ఏడాదిన్నరగా దాదాపు రూ.1,0
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడంలో జాప్యం చేయడంతో ఆదర్శ గ్రామం ముఖ్రా (కె) సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఆమె భర్త సుభాష్ దినసరి కూలీలుగా మారారు. ముఖ్రా (కె) గ్రామంలో NREGAలో భాగంగా మీనాక్షి, సు�
కృష్ణా డెల్టా వ్యవస్థ (కేడీఎస్) ఎడమ కాల్వ కింద ఉన్న కొంత భూమి ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలోకి వెళుతుందని, కాబట్టి ఆ మేరకు ఏపీకి సాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా అందిస్తున్న నీటి అవ�
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లు, రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒక బ�
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆత్మగౌరవానికి అవమానం కలిగించేలా వ్యవహరించింది. ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని అందాల పోటీకి వచ్చిన సుందరీమణుల పాదాల దగ్గర పెట్టింది.
ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు, హెల్త్కార్డులు, కొత్త పీఆర్సీ వంటి కీలక డిమాండ్లు అటకెక్కినట్టేనా? ఈ సమస్యలు ఇప్పట్లో పరిష్కారమయ్యే అవకాశాలు లేవా? ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన�
భారత సైన్యానికి ప్రజలు సలాం కొడుతున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్' ద్వారా ముష్కరమూకలను తుదముట్టించింది. వ్యూహాత్మకంగా మెరుపుదాడులతో పాకిస్థాన్లోని తొమ్మిది ఉగ�
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధవాతావరణం నేపథ్యంలో నగరంలో హై అలర్ట్ కొనసాగుతున్నది. సిటీలో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. మతపరమైన ప్రదేశాలు, ప్రార్థన మందిరాలు, ప్రభుత్వ కార్యా�
యూరీ ఘటనకు బదులుగా 2016 సెప్టెంబర్లో భారత బలగాలు చేసిన సర్జికల్ స్ట్రయిక్లో డ్రోన్లు అత్యంత కీలకపాత్రను పోషించాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే మానవ రహిత డ్రోన్లను పాక్ ఉగ్ర స్థావరాల్లోకి సై�