ప్రభుత్వ దవాఖానల పరిపాలన గ్రూప్-1 అధికారులకు ఇవ్వడం ఏంటీ..? అని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ), తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీటీజీడీఏ), తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్�
ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధి విషయంలో ప్రభుత్వ వైఖరి ఆరంభశూరత్వంగా మారింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నూతన పాలసీని ప్రవేశపెట్టి రెండేండ్లు కావాస్తు
తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగంలో 30 ఏండ్లకు పైగా సేవలు అందించి, వృద్ధాప్యంలో విశ్రాంతి కోరుకొనే ఉద్యోగుల పట్ల ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణిం�
తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆర్టీసీలో సమ్మె నోటీసుపై యూనియన్ల నేతలు సమావేశాన్ని నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్భాటాలు, అంకెల గారడీతో సాగింది. కేటాయింపులు పెంచి చూపుతూ మాటలకు పరిమితమైంది. రెండున్నరేండ్ల పాలనలో వివిధ రంగాలు కుదేలయ్యాయి. రాష్ట్ర సొంత ఆదాయం పడిపోయింది
తమ కూతురు తేజస్విని మృతికి ట్రిపుల్ఐటీ యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ట్రిపుల్ఐటీ పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న తేజస్విని ఈ నెల 16న హైదరాబాద్లోని గాంధీ �
రాష్ట్రంలోని చేతివృత్తిదారుల సంక్షేమం కోసం బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయించాలని వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద వృత్తిదారు
రాష్ట్రంలో మూడో డిస్కమ్ ఏర్పాటు చేయాలన్న సర్కార్ నిర్ణయంపై విద్యుత్తు ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నది. రైతు డిస్కమ్ ఏర్పాటు నిర్ణయాన్ని విద్యుత్తు ఇంజినీర్లు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస
మూసీ నది.. అనంతగిరి కొండల్లో పుట్టి చారిత్రక హైదరాబాద్ నగరం మీదుగా వందల కిలోమీటర్లు ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది. ప్రవాహ ప్రస్థానంలో అనేక మలుపులు తిరుగుతున్నా ఈ జీవనదికి దశాదిశ అంటూ ఉంది.
కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణతోపాటు అభివృద్ధిలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. సొంత ఆదాయ వనరులను పెంచుకోవడమే కాకుండా, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనలో అగ్రగామిగా నిలిచింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్ కుంగుబాటు పేరుతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఏకపక్షంగా ఉన్నదంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు
ట్రై కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం సిద్ధం చేసిన కొత్త వెలుగుల ప్రాజెక్టు వెనుక చీకటి రాజకీయం మొదలైందా? కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించే ఈ భారీ కాంట్రాక్టును దకించుకునేందుకు ముఖ్య నేత అనుచరుడు రంగంల
GHMC Bifurcation | రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన విషయం తెలిసిందే. కాగా జీహెచ్ఎంసీ విభజనపై స్టే విధించాలని పిటిషనర్ గురువారెడ్డి కోరారు.