రవాణా వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు అమర్చాలనే ప్రభుత్వ నిర్ణయంతో వాహనదారులపై మళ్లీ ఆర్థికభారం పడనున్నది. రూ.80 నుంచి 2,900వరకూ ఒక్కో వాహ నం నుంచి రిఫ్లెక్టివ్ టేపులకు వసూలు చేయనున్నారు.
ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్వై) నాలుగో దశలో భాగంగా తెలంగాణలో రోడ్డు కనెక్టివిటీ లేని 227 గ్రామీణ ప్రాంతాల్లో 642 కి.మీ. రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూ రు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కేంద్రా
Deputy CM Mallubhatti vikramarka | తెలంగాణ అంటే కళలు, విప్లవం, ప్రశ్నించడం, సున్నిత మనసుతో, ప్రేమానురాగాలతో కూడినదని, తెలంగాణ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి గద్దర్ అని.. అందుకే వారి పేరు మీద గత సంవత్సరం నుండి స�
సినీరంగంపైనా, కొందరు ముఖ్య నటులపై కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యనేత వేధింపులు కొనసాగుతున్నట్టు కనిపిస్తున్నది. తాజా పరిణామాలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయని సినీపరిశ్రమలోని కొందరు అభిప్రాయం వ్యక్తంచ�
రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఇటీవల ఫుడ్ పాయిజన్ అయి 66 మంది చిన్నారులు దవాఖాన పాలయ్యారు. కింగ్ కోఠి జిల్లా దవాఖానలో చేరిన ఆ చిన్నారులు కడుపునొప్పితో బాధపడ
రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు జీఎంఆర్ స్పోర్ట్స్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
వనపర్తి జిల్లా పెబ్బేరులోని రైస్మిల్లులో మర ఆడించేందుకు ప్రభుత్వం సరఫరా చేసిన కస్టమ్ మిల్లుడ్ రైస్ (సీఎమ్మార్) మాయమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రంలో ఈవెనింగ్ బీటెక్, డిప్లొమా కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతున్నది. ఈ కోర్సుల నిర్వహణకు సాక్షాత్తు రాష్ట్ర సర్కారే అనుమతిని ఇవ్వడం లేదు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పర్మిష�
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం జారీచేసిన జీవో 46లోని మార్గదర్శకాలు అస్పష్టంగా, గందరగోళంగా ఉన్నాయన్న ఆ రోపణలు వెల్లువెత్తుతున్నాయి.