మార్కుల కోసం విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిదికాదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు (M Venkaiah Naidu) అన్నారు. ఇంటర్ ద్వితీయ భాషగా సంస్కృతం ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసి విచారించ�
ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇసుక బజార్లలో మట్టితో కూడిన ఇసుక కావడంతో ఆ ఇసుకతో కూడిన నిర్మాణాలు ఏ మేరకు సురక్షితమో చెప్పలేమని నిర్మాణరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఇప్పటివరకు 21 జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క కేంద్రం కూడా ప్రారంభించలేదు. 29 జిల్లాల్లో ఒక్క వడ్ల గింజ కూడా కొనుగోలు చేయలే�
ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 60 మద్యం దుకాణాలను ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా మద్యాన్ని ఏరులై పారించేందుకు ప్రయత్నాన్ని ముమ్మరం చేశారని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి వ�
‘చూసీ చూడనట్టు వదిలిపెడుతుంటే మీరు హద్దులు దాటుతున్నారు.. హెచ్సీయూ భూములతో మీకేం సంబంధం.. మీ పని మీరు చూసుకోకుండా రాజకీయాల్లో వేలెందుకు పెడుతున్నారు, మీ వ్యక్తిగత ప్రచారం కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్త�
అరుదైన జీవ వైవిధ్యం కలిగిన కంచె గచ్చిబౌలి అడవిపైకి ప్రభుత్వం వందలాదిగా బుల్డోజర్లు పంపి విధ్వంసం చేయౠనుకుంటే హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం (హెచ్సీయూ) విద్యార్థులు ఆ విధ్వంసాన్ని వీరోచితంగా ప్ర�
TG High Court | కంచె గచ్చిబౌలి భూముల్లో గురువారం వరకు ఎలాంటి పనులు చేయొద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. హైదరాబాద్ సెంట
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆలయాలను పట్టించుకోవడమే మర్చిందని పలువురు ఎమ్మెల్యేలు వాపోయారు. క్వశ్చన్ అవర్లో పలు ఆలయాల అభివృద్ధి, టూరిజం శాఖ చేపట్టాల్సిన పనులను ప్రశ్నలరూపంలో సభకు విన్నవించారు.
ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి ఏపీ క్యాడర్లో బాధ్యతలు స్వీకరించాలని కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు ఈ నెల 24వ తేదీ వరకు నిలిపివేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తామంటూ ప్రభుత్వం సోమవారం ప్రారంభించిన ‘యువ వికాసం’ పథకం గందరగోళంగా తయారైంది. ఆర్థిక సాయంపై సీఎంవో, డిప్యూటీ సీఎం, అధికారులు భిన్నమైన ప్రకటనలు చేశారు.
రాష్ట్రంలో ఇప్పుడు ఇసుక అందని ద్రాక్షగా మారింది. ఇసుక ధరను ప్రభుత్వం భారీగా పెంచింది. దొడ్డురకం టన్ను ఇసుక రూ.1,600, సన్నరకం రూ.1,800గా అధికారికంగా ప్రకటించింది. రవాణా చార్జీలను వినియోగదారులే భరించాలి. ఈ మేరకు ఇ�
ఎండ తీవ్రతల నేపథ్యంలో రాష్ట్రంలోని బడులను ఒంటిపూట నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలను ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర�
ప్రశ్నపత్రాల లీకేజీల బెడద నేపథ్యంలో ఈ సారి పరీక్షలకు ఎస్సెస్సీబోర్డు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. లీకేజీల నుంచి బయటపడేందుకు హైటెక్ సాంకేతికతను వినియోగించనున్నది. తొలిసారిగా పదో తరగతి ప్రశ్నపత్రా