కర్నూలు కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో (Kurnool Bus Fire Tragedy) మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస�
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోల అమలును నిలిపివేసిన నేపథ్యంలో పాత విధానంలో ఎన్నికల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాష్ట ఎన్నికల సంఘాన్ని హైకోర్టు
పాఠశాలల్లో తనిఖీల కోసం శాశ్వత ప్రాతిపదికన మానిటరింగ్ వ్యవస్థను రూపొందించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ, అదనపు ప్రధాన కార్యదర్శి సారయ్య ప్రభుత్వ�
మెట్రో కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ సర్కారు తీరు ‘పేరు కోసం గొప్పలు.. అప్పు దొరక్క తిప్పలు’ అన్నట్టు మారింది. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా ఆర్భాటానికి పోయి ఎల్అండ్టీ వద్ద నుంచి కొనుగోలు చేస్తామంటూ ఊద�
Vemulawada | వేములవాడ రాజన్న అలయం విస్తరణ పనుల విషయంలో ప్రభుత్వం దాడుగుమూతలు ఆడుతున్నది. రాజకీయం చేస్తున్నది. రాజన్న అయానికి ఉన్న ప్రాశస్థ్యం, ప్రాముఖ్యం, భక్తుల నమ్మకాలకు విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలపై వ�
ఎస్సీ గురుకుల సొసైటీలో ఇష్టారీతిన ఇన్చార్జీల బాధ్యతల అప్పగిస్తున్నారనే విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా మరోసారి అనర్హులనే అందలం ఎక్కించడం ఇప్పుడు సొసైటీలో చర్�
TG High Court | బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 జారీ చేసింది. ఈ జీవోను బుట్టెంబారి మాధవరెడ్డ�
రెండేండ్లుగా ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని, పెండింగ్ బకాయిలను సర్కారు చెల్లించేదాకా పాఠాలు చెప్పబోమని బెస్ట్ అవైలబుల్ స్కీమ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది. దీంతో తల్లిద�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శాపంగా మారింది. రేవంత్రెడ్డి సర్కారు పట్టింపులేనితనం కారణంగా అనుమతులు రాకుండా పోతున్నాయి. రెండేండ్ల క్రితమే ఎక్స్పర్ట్ అప్రయిజల�
Harish Rao | దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్ పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్రెడ్డి సర్కారేనని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే కాంగ్రెస్ ప్రభుత�
గురుకులాలకు నిత్యావసర సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నెలల తరబడి బిల్లులు పెండింగ్ పెడితే, గురుకులాకు �