కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లను అక్టోబర్ నాటికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ �
విశ్వనగరంగా భాసిల్లుతున్న పరిపాలనా ప్రాంగణంలో చట్టబద్ధ పాలన ప్రాముఖ్యతను, రాజ్యాంగ పరిమితుల సర్వోన్నత శిఖరాలను ఆవిష్కరిస్తూ హైకోర్టు వెలువరించిన ఆదేశాలు రాష్ట్ర పరిపాలనా రంగంలో నూతన దిశానిర్దేశాన్�
బీజేపీకి మద్దతుగా రాష్ట్ర సర్కార్ వ్యవహరిస్తున్నట్టు అనుమానాలు తలెత్తుతున్నాయని ఎస్ఎఫ్ఐ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా సోమవారం హైదరాబ
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్)ను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ది. ఈ నెల 15న డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని ఇదే తేదీ నుంచి ఉచిత వైద్య సేవల�
ప్రమాదకరమైన గడ్డి మందు పారాక్వాట్ లాంటి విషపూరిత రసాయనాలపై నిషేధం విధించడం ప్రజారోగ్య పరిరక్షణలో కీలక మైలురాయి అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేరొన్నారు.
Bandi Sanjay | చెరువు పరిధిలోనే ఉన్నప్పటికీ ఒవైసీ కాలేజీ చెరువులో లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా మాట్లాడుతోందని, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. నిరుపే�
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు, గోదావరి (Godavari) నీటి వినియోగం, బనకచర్ల అనుసంధానంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ వేసింది. దీనిపై సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం విచారణ చే�
డీఎస్పీ క్యాటగిరీ-2 ఉద్యోగాల నియామక వివాదంపై ఈ నెల 28లోగా పూర్తి వివరాలు అందజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే అనేకసార్లు గడువు ఇచ్చామని, ఇకపై వాయిదాలు కుదరవని తేల్చిచెప్పింది.
ఇంజినీరింగ్ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవోలు 8, 9 ప్రకారమే ఫీజు చెల్లింపులు ఉంటాయని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.