బకాయిల విడుదల కోసం ప్రభుత్వానికి విన్నపాలు చేసీచేసి విసిగిపోయిన రేషన్ డీలర్లు సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలను బంద్ చేస్తామని పేర్కొంటూ పౌరసరఫర�
బకాయిల విడుదల కోసం ప్రభుత్వానికి విన్నపాలు చేసీచేసి విసిగిపోయిన రేషన్ డీలర్లు సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలను బంద్ చేస్తామని పేర్కొంటూ పౌరసరఫర�
ధాన్యమైనా, బియ్యమైనా నష్టాలకు విక్రయించడం పౌరసరఫరాలశాఖకు అలవాటుగా మారింది. ఇప్పటికే ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించి వేల కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్న సంస్థ.. తాజాగా మిగిలిపొయిన దొడ్డు బియ్యాన్ని సైత
అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. అలాగే, రేషన్ డీలర్లకూ నెలకు ఐదు వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని.. ప్రస్తుత�
ఐదు నెలల నుంచి ప్రభుత్వం కమీషన్లు చెల్లించడం లేదని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేశ్బాబు చెప్పారు. బుధవారం సోమా జిగూడ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి రేషన్ డీలర్కు
ఉచిత బియ్యాన్ని క్షేత్రస్థాయిలో పంపిణీ చేసే రేషన్ డీలర్లకు ఐదు నెలలుగా కమీషన్ రావడం లేదు. అప్పులు చేసి అద్దెలు చెల్లిస్తూ, దుకాణాలు నిర్వహిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం �
కాంగ్రెస్ పాలనలో రేషన్ డీలర్లు అవస్థలు పడుతున్నారు. గ్రామ గ్రామాన ప్రజలు నిత్యవాసరాలు పంపిణీ చేస్తున్న డీలర్లకు వచ్చే కనీస వేతనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ సర్కారులో రేషన్ డీలర్ల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. గత కేసీఆర్ సర్కారులో ప్రతి నెలా ఠంఛన్గా వచ్చిన రేషన్ డీలర్ల కమీషన్.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నెలల తరబడి పెండింగ్�
కమీషన్ నగదు కోసం రేషన్ డీలర్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఐదు నెలలుగా రేవంత్ ప్రభుత్వం కమీషన్ విడుదల చేయకపోవడంతో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర �
కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని సరఫరా చేస్తున్న డీలర్లు కమీషన్ డబ్బులు అందక ప‘రేషాన్'లో ఉన్నా రు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల కమీషన్ బకాయిలు
రేషన్ డీలర్లకు బకాయి పడ్డ ఐదు నెలల కమిషన్ విడుదల చేయాలని పట్టణ రేషన్ డీలర్లు సోమవారం ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రేషన్ డీలర్లకు �
పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం మునుగోడు తాసీల్దార్ నరేశ్కు మండల రేషన్ డీలర్ల సంఘం వినతి పత్రం అందజేసింది.
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తూ రేషన్ డీలర్లు పెద్దపల్లి కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. గత ఐదు నెలలుగా కమీషన్ డబ్బులు రావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న కమీషన్ డబ్బు