గుడిపల్లి మండలం కేశంనేనిపల్లిలో రేషన్ దుకాణం ద్వారా గ్రామస్తులకు తుట్టెలు కట్టిన, పురుగులు పట్టిన, ఎలుక పెంటలతో కూడిన దొడ్డు బియ్యాన్ని గత రెండు రోజులుగా పంపిణీ చేస్తున్నారు.
మూడు నెలల రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఆదేశం అందిందే తడవుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బియ్యం సరఫరాకు �
సూర్యాపేట డివిజన్లోని 8 మండలాల్లో ఖాళీగా ఉన్న 15 రేషన్ షాప్ డీలర్ల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు తెలిపారు. గురువారం..
సన్న బియ్యం పంపిణీ పథకం అభాసుపాలవుతున్నది. అధికారుల పర్యవేక్షణలోపంతో నాణ్యమైన బియ్యం సరఫరా కావడం లేదు. బూజు, పురుగులతో కూడిన బియ్యాన్ని రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు లబ్ధిదారులు ఆరోపిస్తున్నార�
రేషన్ బియ్యం బస్తాలో తలంబ్రాలు, రంగురంగుల బాల్స్ వచ్చాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం లింగంధనలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన డీలర్ అనిత శనివారం సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా ఓ బస్తాలో పస
‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట’ అనే సామెత అచ్చంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన సన్నబియ్యం పింపిణీకి సరిపోతుంది. సన్నం బియ్యం పంపిణీని అట్టహాసంగా ప్రారంభించి జోరుగా ప్రచారం నిర్వహి�
రేషన్ డీలర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ గ్రామాన ప్రజలు నిత్యావాసరాలు పంపిణీ చేస్తున్న డీలర్లకు ఆరు నెలలుగా కమీషన్ ఇవ్వక�
రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు నెలల తరబడి కమీషన్ను చెల్లించకుండా వారి జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు చెలగాటం ఆడుతున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశా రు.
Harish Rao | నెలల తరబడి రేషన్ కమీషన్ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బకాయిల విడుదల కోసం ప్రభుత్వానికి విన్నపాలు చేసీచేసి విసిగిపోయిన రేషన్ డీలర్లు సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలను బంద్ చేస్తామని పేర్కొంటూ పౌరసరఫర�
బకాయిల విడుదల కోసం ప్రభుత్వానికి విన్నపాలు చేసీచేసి విసిగిపోయిన రేషన్ డీలర్లు సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలను బంద్ చేస్తామని పేర్కొంటూ పౌరసరఫర�
ధాన్యమైనా, బియ్యమైనా నష్టాలకు విక్రయించడం పౌరసరఫరాలశాఖకు అలవాటుగా మారింది. ఇప్పటికే ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించి వేల కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్న సంస్థ.. తాజాగా మిగిలిపొయిన దొడ్డు బియ్యాన్ని సైత